తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు నిర్మించి కాల్వల ద్వారా సాగు నీళ్లు ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం కాల్వలో కనీసం పూడిక తీయడం లేదని, దీంతో రైతులు సాగునీళ్ల కోసం అ
రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అని, పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గోస పెడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. యూరియా బస్తాల కోసం అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారని ఓ ప్రకటనలో ఆవ
సాగునీటి సరఫరా విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉరేస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వ�
ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ రైతుకు ఆగమాగం చేస్తున్నది. అన్నదాతకు ప్రయోజనకరంగా ఉంటుందని తీసుకొచ్చిన ఈ యాప్తో పడుతున్న బాధలు వర్ణణాతీతం. చదువుకున్న వారే ఇబ్బందులు పడుతుంటే.. చదువుకోని రైతుల పరిస్థితి ఆగ�
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు తప్పా చేతల్లో లేదు. రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. రైతులకు అన్ని కష్టాలే... ఎన్నికలు వచ్చాయంటే చాలు రైతు భరోసాకు నిధులు రెడీగా ఉన్నాయి... ఎన్నికల కోడ్ అవ్వ�
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పట్టణాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయాయి. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప ప్రస్తుత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడా మచ్చుకైనా కనబడకపోవడం ఇందుకు నిదర్శనం
జిల్లాలోని పలు శాఖలకు ఇన్చార్జి అధికారులే దిక్కయ్యారు. కీలకమైన రెవెన్యూ అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టులతోపాటు జిల్లా ఎస్సీ సంక్షేమం, జిల్లా యువజన, క్రీడలు, పరిశ్రమల శాఖల్లోనూ ఇన
పేదల సొంతింటి కల చెదురుతున్నది. పెరిగిన ధరలతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం భారంగా మారుతున్నది. ఇసుక, మొరం, సిమెంట్, కంకర, సలాక ఇలా ప్రతిదాని రేటూ అమాంతం పెరగడంతో నిర్మాణ వ్యయం తడిసిమోపెడవుతున్నది. సర్కారు ఇచ్చ�
మూసీ నది అభివృద్ధి పేరిట ఇండ్లను కూలుస్తామంటే ప్రాణాలు పోయినా ఇంటి స్థలాలను ఇవ్వబోమని పరీవాహక ప్రాంత ప్రజలు తేల్చి చెప్పారు. గాంధీ సరోవర్ పేరిట తమ ఇంటి స్థలాలను లాక్కొంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.
మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదాల పేరిట దౌర్జన్యంగా వ్యవహరించిన కాంగ్రెస్ సర్కార్ తీరును నిలదీసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మణిహారంగా ఉండేది. విదేశాల నుంచి తెప్పించిన ఎల్ఈడీ ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి.. సందర్శకులను ఆకట్టుకునేలా చేశారు. ప్రస్తుతం కాంగ్�
రాష్ట్రం ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తున్నదా? తెలంగాణ రాష్ట్ర ఖజానా కుదేలైందా? 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో వేసిన అంచనాలను అందుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందా? తాజా గణాంకాలను పరిశీ�
‘కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ, హాస్టళ్లు గాడి తప్పుతున్నాయి. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదు.. ఇచ్చే భోజనం కూడా నాణ్యతగా ఉండటంలేదు.. రుచిలేని, పురుగుల భోజనం తినలేక కడుపులు మాడ్చుకుంటున్నాం’ అని �