High Court | మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్టలోని 14.10 ఎకరాల భూమి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయానిదేనని హైకోర్టు తేల్చింది. సర్వే నంబర్ 348/1లోని రూ.వెయ్యి కోట్ల విలువైన ఈ భూమి �
రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఇతర తాతాలిక పద్ధతుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటికీ, సేవలను పొడిగిస్తూ ఇచ్చే ‘కంటిన్యూయేషన
కేంద్ర జల్శక్తిశాఖ ఇటీవల అక్షింతలు వేసిన నేపథ్యంలో దేవాదుల ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వంలో ఎట్టకేలకు కదిలిక వచ్చింది. ప్రాజెక్టు పనులపై దృష్టి సారించింది.
కాంగ్రెస్ సర్కార్ కుట్రలో మక్క రైతులు సమిధలుగా మారుతున్నారా? రాష్ట్రం మొత్తం ఉత్పత్తిలో కేవలం 34% పంటనే కొనాలని నిర్ణయించిందా? అందుకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కొనుగోలులో ఇబ్బందులు సృష్టిస్తున్నదా
కాంగ్రెస్ ప్రభుత్వం జొన్న రైతుల ఉసురు పోసుకుంటోంది. చేతికి వచ్చిన పంటను కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు మండుటెండల్లో పడిగాపులు కాస్తుంటే సర్కారు మొద్దు నిద్ర పోతోంది. ఒక వైపు జొన్నలను కనీస మద్ధతు ధరకే క
అన్నదాత కడుపు మండింది. కష్టపడి పండించిన పంటను కొనే దిక్కులేక రోడ్డెక్కి ఆ పంటనే తగలబెట్టి నిరసన తెలిపే దుస్థితి వచ్చింది. ధాన్యం, మక్కలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా ఇంకెప్పుడు కొం�
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చేతగాని డ్రామాలు ఆడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్ రావు తీవ్రంగా ఖండించారు.
పంటల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో రైతులు విలవిలలాడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో వరి, మొక్కజొన్నలు, శనగల కొనుగుళ్లు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సజా�
రాష్ట్రంలో రైతులు గోస పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ప
బీఆర్ఎస్ పాలనలో రైతులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందించామని, పంటలను సకాలంలో కొనడంతోపాటు వెంట వెంటనే డబ్బులు చెల్లించామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్ గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ సర్కా�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జుక్కల్ మాజీ ఎమ్మెలే హన్మంత్షిండే మండిపడ్డారు. ధాన్యం, మక్కలు, జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ గురువారం మద్నూర్
నెల రోజులు దాటినా ధాన్యం కొనేటోళ్లు లేరని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘గన్నీ బ్యాగులియ్యరు.. కాంటా పెట్టరు.. లారీలు రావు.. గిట్లయితే మేమెప్పుడు అమ్ముకోవాలి?’ అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా రు. �
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీకి భరోసా కల్పించాల్సిన సర్కారు సంస్థ ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. జీహెచ్ఎంసీని సైబరాబాద్ (సీఎంసీ), మల్కాజిగిరి (ఎంఎంసీ)గా విభజించిన సర్కారు..ఆస్తుల విభజన, అప్
అష్టకష్టాలు పడి మక్క పండించిన రైతులు, వాటిని అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మార్క్ఫెడ్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో నత్తనడకన సేకరణ చేపడుతుండగా, రాత్రీ.. పగలూ పడిగాపులు కాయాల�
మండలంలోని అల్లీపూర్ గ్రామానికి సరఫరా అయ్యే మిషన్ భగీరథ తాగునీటిలో కోకొల్లలుగా వానపాములు దర్శనమిస్తున్నాయి. కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని స్వచ్ఛమైన నీటిని అందించాలన�