యూరియా కోసం రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎరువుల దుకాణం ఎదుట ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా యూరియా కోసం రైతులు బారులు తీరారు.
రైతులు పంటలు సాగు చేసుకునేందుకు అవసరమైన యూరియా దొరకాలంటే చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తున్నది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి యూరియా కొరత తప్పడంలేదు.
కాంగ్రెస్ పాలనలో వివిధ ప్రభుత్వ రంగాల్లో, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కష్టాలు పరిపాటిగా మారాయి. కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ కనబర్చకపోవడంలో వారు తీవ్�
డంపింగ్ దుర్వాసనను బీఆర్ఎస్ సర్కారు తగ్గిస్తే... కాంగ్రెస్ సర్కారు మరో చెత్త గుట్టను తెస్తూ..జవహర్నగర్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని, కొత్తగా నిర్మితమవుతున్న పవర్ ప్లాంట్తో ప్రజలకు కంటి
ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను హెచ్-సిటీగా కాంగ్రెస్ పేరు మార్చింది. ఫ్ల్లైఓవర్లు, అండర్ పాస్లూ, స్కై వేల నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు రూపొందించింది. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా అమల్లోకి రాలేదు.
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ ప్రజలతో పాటు చేర్యాల ప్రాంత ప్రజలకు అన్నీ ఒకే చోటే లభించే విధంగా బీఆర్ఎస్ హయాంలో పట్టణంలో వెజ్-నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. చేర్యాలలోని అంగ�
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు, బాధితుల గోడు వినేవారే కరువయ్యారని.. జిల్లా మంత్రి ఎదుట గోడు వెళ్లబోసుకుందామని వస్తే అక్రమంగా అరెస్టు చేసి జైల్లో వేస్తారా.. ఇదెక్కడి అన్యాయం అంటూ ట్రిపుల్ ఆర్ బాధితు�
పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్యాదవ్ విమర్శించారు. తెలంగాణభవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత వాసు
రైతులకు మేలు చేయాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపై రాజకీయ పడగ బుసలు కొడుతోంది. పదవీ కాలం పొడిగింపు అంశంలో బీఆర్ఎస్ నేతలకు ఒక విధంగా, అధికార పార్టీ నేతలు మరో రకంగా అన్నట్లుగా అధికారుల తీరు మారింది.
హుజూరాబాద్ పట్టణంలో వరదలతో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హుజూరాబాద్లో లోతట్టు ప్రాంతాలను సందర్శించి, బాధితుల సమస్యలు తెలు�
యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతున్నది. అన్నదాతలు తెల్లారి లేచింది మొదలు తిండీతి ప్పలు మాని సొసైటీలు, ఆగ్రోస్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. ఓ వైపు పంట అదును దాటుతుండడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున�
కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని రాష్ట్రంలోని రైతులు కన్నీళ్లతో కష్టాల సాగు చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రైతుల అవసరాలకనుగుణంగా యూరియా పంపిణీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ మం�