‘తలాపునా పారుతుంది గోదావరి మనసేను సెలక ఎడారి” అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాడుకున్న పాట మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నోట వినపడుతున్నది. సిద్దిపేట జిల్ల�
బీఆర్ఎస్ హయాంలోనే పద్మశాలీల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్మశాలీలకు సంబంధించి అన్ని ప్రభుత్వ పథకాలను బంద్ చేసిందన్నార�
కాంగ్రెస్ సర్కారు పరిశ్రమలపై కరెంటు కత్తి దూస్తున్నది. ఇప్పటికే ఒడిదుడుకుల మధ్య ఇండస్ట్రీలను నడుపుతున్న నిర్వాహకులకు కొత్తగా అమలులోకి వచ్చిన చార్జీలతో మరింత ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రత్యక్షంగా, ప�
గ్రామ స్వరాజ్యం గురించి గొప్పలు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో విఫలమవుతున్నది. కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు వస్తున్నా, వాటికి సమానంగా రాష్ట్రం తన వాటా కింద ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాం ట్స్ జమచ
కేసీఆర్ పాలనలో కళకళలాడిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ రెండున్నరేండ్లుగా కళతప్పింది. కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపుతో విద్యుత్తు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది.
వద్దురా నాయనా..కాంగ్రెస్ పాలన నమ్మి మోసపోయాం.. బతుకులు ఆగమాగం, సీఎం రేవంత్ డౌన్ డౌన్ నినాదాలను నగరంలో ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన రెండో రోజు నుంచి ఇప్పటికి ప్రతి రోజు వినిపిస్తుండట�
ఒక్క ప్రాజెక్టుపై రెండు విరుద్ధమైన ప్రకటనలు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేపట్టిన పనుల పురోగతిపై అనుమానాలు కలిగిస్తున్నాయి. హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం రేవం
అభివృద్ధికి ఆమడదూరంలో పరకాల నియోజకవర్గం నిలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సుమారుగా రూ. 10 కోట్ల నిధులతో చేపట్టిన వైకుంఠధామం, ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్ వెజ్ మార్కెట్, చిరువ్యాపారుల షాపింగ్ కాంప్లెక్స్ �
రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణ పనుల నిమిత్తం ఇప్పటినుంచే దేవాలయాల నిధులను మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల బడ్జెట్లో పుష్కరాల నిర్వహణకు రూ.500 కోట్లు కేటాయించారు.
ఆందోళనలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అట్టుడికింది. ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిలింది. రెండున్నరేండ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పలు వర్గాలు సోమవారం రోడ్డెక్కడంతో ఉద్రిక్తత చోట�
సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఆశా కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయడం, ఇళ్లలో నిర్బంధించడంపై ఆశాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్య ఆరోగ్యశాఖలో కీలక భూమిక పోషిస్తున్న ఆశా కార్యకర్తలను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆశా కార్యకర్తలు ధ్వజమెత్తారు. జిల్లా వ్యా�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని భౌగోళిక పరిస్థితులు, సాగునీటి వనరుల లేమి, వర్షాధార పంటలపై ఆధారపడడం,పారిశ్రామికీకరణపై దృష్టి సారించకపోవడం వంటి కారణాలతో దశాబ్దాలుగా ఇక్కడి నిరుపేదలు వలస �
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆశ వర్కర్లు కన్నెర్ర చేశారు.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పోగా రెండు, మూడు నెలలుగా వేతనాలు పెండింగ్ పెట్టడంపై ఆశ కార్యకర్తలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే తగిన గుణపాఠం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి హెచ్చరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం �