ప్రభుత్వం చూపిస్తున్న కక్షసాధింపు చర్యలకు ఎవరూ భయపడొద్దని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన బొంరాస్పేట మండలంలోని బొట్లవోనితండాను సందర
జిల్లాలో కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారింది. సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు తదితర పనులు చేపట్టిన చిన్న కాంట్రాక్టర్లకు రెండేండ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు.
బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత కులగణన సర్వే రిపోర్ట్తో బయటపడింది. రిపోర్ట్లో బీసీ జనాభాను పరిశీలించినట్లయితే బీసీలకు అన్యాయం చేసేందుకు సర్కారు పెద్ద కుట్ర చేసిందనే విమర్శలు వినిపి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కులగణన నివేదికపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి ప్రకటించిన సామాజిక ఆర్థిక కుటుంబ సర్వే (సీపెక్) నివేదికలో బీసీ జనాభా రాష్ట్రస్థాయిలో 46 శాతం ఉ
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ బీసీలను పథకం ప్రకారం కుట్ర ప్రారంభించింది.. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఎదగనియ్యకుండా.. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయకుండా నిధులు ఇవ్వకుం�
పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయిన రేవంత్రెడ్డి రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ విసిరారు. గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పును రేవంత్�
రాష్ట్రంలోని బీసీ వర్గాలను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు తక్కువ చేసి చూపించడంపై బీసీలు భగ్గుమంటున్నారు. జనాభాలో అత్యధికులుగా ఉంటూ.. దేశ సంపద సృష్టిలో అగ్రభాగమైన బీసీల సమగ్రాభ
పాలమూరును పడావుపెట్టిన ద్రోహులను ప్రజల ముందు దోషులుగా నిలబెడుతాం.. పాలమూరు ప్రాజెక్టు కోసం మండుటెండల్లో పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడుతాం.. అని మాజీ మంత్రి సింగిరెడ్డి
ఇంటింటి సర్వేకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచీ ఇష్టారీతినే వ్యవహరిస్తున్నది. ఇన్నాళ్లుగా కులాలవారీ గణాంకాలను గోప్యంగా పెట్టి, తాజాగా రాష్ర్టాల ఎన్నికల సమయంలో ఉన్నపళంగా బట్టబయలు చేసింది.
రాష్ర్టాల ఆదాయం ఆధారంగా నియోజవర్గాల పునర్విభజన చేపట్టాలనే సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి ప�
నిలోఫర్ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో నంబర్ 88ను అమలు చేస్తూ ఔట్సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశాన్ని �
ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతి పెద్ద చక్కెర ఫ్యాక్టరీగా పేరొందిన బోధన్ నిజాంషుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు కళావిహీనంగా మారింది. పాతికేండ్ల క్రితం జాయింట్ వెంచర్ పేరిట నిజాం షుగర్స్లోని ఈ శక్కర్నగర్ యూని�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పేరుతో పెద్దమొత్తంగా లూటీ జరుగుతోందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ ఆరోపించారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఆర్జేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిజన్లను విస్మరించడం తగదని, వెంటనే వారితో చర్చలు జరిపి వారి సమస్యలు,డిమాండ్లను పరిష్కరించాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు డిమాం డ్ చేశారు. సిద్దిపేటలోని విద�