కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించిందని, బడ్జెట్లో రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తన నివాసంలో శనివారం ఏర�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్ట్లపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూసింది. బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించగా, ఆయా వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
కందనూలు నియోజకవర్గ గడ్డపై శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించారు. ముందుగా నాగర్కర్నూల్ బస్టాండ్ కూడలిలో కార్యక
కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో మరో భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వరుస నోటిఫికేషన్లతో జిల్లా రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వారం రోజుల కిందట చేవెళ్ల మండలంలోని ఆలూరులో 1,240 ఎకరాలకు నోటి�
కరీంనగర్ బల్దియాలో రూ.50 కోట్ల విలువైన టెండర్లను అధికారులు గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేయడంపై రాజకీయ రగడ మొదలైంది. ఈ విషయంలో తీగ లాగితే డొంకంతా కదులుతున్నది. దీని వెనుక ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి హ�
‘పేరు గొప్ప - ఊరు దిబ్బ’లా ఉంది కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ పరిస్థితి. దేశ చరిత్రలోనే కలికితురాయంటూ కితాబిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తొలి ఏడాదిలోనే ఆ యూనివర్సిటీని తడబాటుకు గురిచేస్తోం�
విశ్వనగరంగా వెలుగొందాల్సిన హైదరాబాద్ నగరాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేలా కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నది. టీడీఆర్ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 95 జీవోతో నగర భ
పోలీస్శాఖలో ప్రమోషన్ల విషయంలో గందరగోళానికి తెరదించాలని, అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం డిప్యూటీ ఫ్లోర్లీడర్ పీ సబితాఇంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డి
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. వైద్యుల పాలిట శాపంగా మారింది. కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల సేవలను వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. వారి కొనసాగింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఆందోళన �
సంపదపై కన్నేసిన పొరుగు రాజ్యాలను నిలువరించేందుకు హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మించిన రక్షణ గోడకు రేవంత్ సర్కార్ తీరుతో ముప్పు పొంచి ఉన్నది. మరాఠాల దాడుల కాలంలో మొఘల్ పాలకులు తలపెట్టిన ఈ రక్షణ గోడ నిర్�
క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా తీర్పును మంత్రి వివేకానందతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించి, ఎన్నిక నిర్వహించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. క్యాతనపల్లి మున్సిపాల
Talasani Srinivas Yadav | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 28 నెలలు గడుస్తున్నా హైదరాబాద్ నగరంలో ఒక ఇంటినైనా నిర్మించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.