ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ కలెక్టరేట్ను ముట్టడించారు. మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య పిలుపు మేరకు నియోజకవర్గంలోని రైతుల�
బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ మనుగడకే ప్రమాదం కలిగించేలా హెచ్ సిటీ పేరుతో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పర్యావరణ ప్రేమికుల ఆందోళన తీవ్రతరమైంది.
సిద్దిపేట జిల్లాలో ఈఏడు 5.85లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను రైతులు ఈ వానకాలంలో సాగుచేస్తారు. రైతులు ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న, పప్పు దినుసుల పంటల సాగుకు శ్రీకారం చుట్టనున్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పదిహేను రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షాని కి ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని, తక్షణమే ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట �
బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పంటను అమ్ముకోవడానికి రైతులు నెలరోజులుగా ఇబ్బందులు పడుతున్నారని, దీ�
రైతే దేశానికి వెన్నెముక అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. చివరికి రైతువెన్నే విరిచిందని ఓ రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది ఇందిరమ్మ రాజ్యమని, రైతురాజ్యమని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్�
వరి, మక్క కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న కష్టాలను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి విమర్శించారు. కాంటాలు పెట్టడంలో జాప్యంప
జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బద్ధవిరోధులే అయినా.. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి, బీజేపీ మధ్య బలమైన మైత్రీబంధం ఉన్నదని రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నది. రెండున్నరేండ్ల రేవంత�
మక్క రైతుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసింది. గొప్పలకు పోయిన ప్రభుత్వం తీరా మక్కల కొనుగోలు కేంద్రాల్లో బార్దాన్ సంచుల కొరత కూడా తీర్చలేదు. కొనుగోలు కేంద్రాలకు బార్దాన్ సంచుల సరఫరా లేక రైతు�
నిర్మల్ జిల్లాలో పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో లక్ష్మణచాంద మండలంలోని పంటల పరిస్థితి, రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు శుక్రవారం క్షేత�
నగరంలో కొన్నిరోజులుగా వరుసగా జరుగుతున్న హత్యలు, నేరాలు కలకలం రేపుతున్నాయి. గడిచిన నెలరోజుల్లో నాలుగు కమిషనరేట్ల పరిధిలో సుమారు 20కిపైగా హత్యలు జరగడం పరిస్థితులకు అద్దంపడుతోంది.
ముందస్తు అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలం పాలిస్తుందని.. సీఎం పర్యటన ఉన్నా ప్రతిసారీ బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేయడం ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయకుండా గ్రామాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, లీడర్లను కొనే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్త
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారిపోతున్నది. కేంద్ర ప్రభుత్వం పెడుతున్న కొర్రీలతో ఉపాధిహామీ కూలీలు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాప్ సర్వర్ పనిచేయడం ల�