నాటి నుంచి నేటి వరకు బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు మొదలుకొని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ దా�
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ హద్దులు దాటిపోయిందా? అరడజను మంది మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు నిఘా నీడలో ఉన్నారా? ఏకంగా పార్టీ దూత ఫోన్ ట్యాప్ అయ్యిందా? ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన విషయాలను చాటుగా విన�
హౌసింగ్బోర్డ్ భూములను ప్రభుత్వం అమ్ముకోవడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కేపీహెచ్బీకాలనీ 3వ రోడ్లోని వరసిద్ధి వినాయకస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అన
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాల్సిన ప్రత్యేకాధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రెసిడెన్షియల్ పాఠశాలల్
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ఎజెండాగా బీఆర్ఎస్ ముందుకెళ్తున్నది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈ దఫా ఎన్నికల్లోనూ జిల్లా పరి�
రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. ఎరువుల షాపుల ఎదుట బారులు తీరుతున్న రైతులపై ప్రతాపం చూపే చర్యలకు ఉపక్రమించింది. అన్ని ఎరువుల దుకాణాల వద్ద పోలీసులను మోహరించాలని నిర్ణయించింది.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన బిల్లులను ఇచ్చేది లేదని సమాచారశాఖ తెగేసి చెబుతున్నదని పలువురు ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బిల్లుల కోసం దాదాపు రెండేండ్ల నుంచి కార్యాలయం చుట్�
కుమ్రంభీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకొచ్చిన జీవో-49 అమలును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మహారాష్ట్రలోని తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ ఏరియాను, రా�
జిల్లాలో ప్రజారోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందని ద్రాక్షలా మారింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్
మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేప పిల్లల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్ల పాటు ఏటా వానకాలం �
రేషన్ కార్డులు ఇస్త్తరా....ఇయ్యరా అంటూ దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెబుతున్నా..అర్హుల�
గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు
రేవంత్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో అరిగోస పడుతున్నారు. సాగునీరు మొదలు.. విత్తనాలు.. ఎరువులు.. పండిన పంట విక్రయించేందుకు నానా పాట్లు పడుతున్నారు.
కాంగ్రెస్ సర్కారు తమ డిమాండ్లను పట్టించుకోకపోవడం, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పెన్షనర్ల జేఏసీ నేతలు వ్యూహాత్మక ఆలోచన చేశారు. తాము ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా.. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో కాంగ్రె