గత 6నెలలుగా వేతనాలు లేక బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్కు ‘జీతమో రాజనర్సింహా’ అంటూ ఆర్థికంగా తల్లడిళ్లుతున్నారు. గత ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఔట్సోర్సింగ�
మక్క రైతు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్న పంటను అమ్ముకునేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఏటా బహిరంగ మార్కెట్లో ధర లేక ఆగమాగం కావాల్సి వస్తోంది.
ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు కీలకమైన సేవలు అందిస్తున్న విద్యుత్ కార్మికులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, అలాంటి వారిని రేవంత్ సర్కార్ విస్మరించడం సరికాదని బీఆర్ఎస్ నల్లగొ�
రైతులకు ఎన్నో మాయమాటలు చెప్పి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అదే అన్నదాతలను తీవ్రంగా సతాయిస్తున్నది. రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా వంచించిన రేవంత్ సర్కారు.. కష్టపడి పండించిన
ఆర్టిజన్ల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 26వేల మందిని ఆర్టి
కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటాం.. మీ భూములను కాపాడుతాం.. అర్థం..పర్థంలేని గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకుంటాం.. మీ వెంటే ఉంటామంటూ 102 రోజుల నుంచి రిజర్వాయర్కు వ్యతిరేకంగా ద�
ఇటీవల జరిగిన అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల్లో మకజొన్న రైతులను ఆదుకోవాలని, మద్దతు ధర కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీ�
పేదల సొంతింటిని నిర్వీర్యం చేసే కాంగ్రెస్ చేపట్టిన మూసీ ప్రాజెక్టుతో మరో ప్రజా యుద్ధం మొదలయ్యేలా ఉంది. గడిచిన ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ చేస్తున్న ఆగడాలతో విసిగిపోతున్న మూసీ పరివాహాక ప్రాంత బాధితుల�
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులు స్థానిక అవసరాలకే ఖర్చుచేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కలెక్టరేట్లో
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలసీలో భాగంగా చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నదని బీఆర్ఎస్ నాయక�
రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో అధికారులతోపాటు హైదరాబాద్లో ఆ శాఖకు సంబంధించిన జలసౌధ భవన సముదాయమంతా నిఘానీడలోకి వెళ్లిపోయింది. గుర్తింపు కార్డు (ఐడీ) ఉన్నవారినే లోపలికి అనుమతించాలని ఉన్నతాధికారులు హుకుం జారీ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన మోటర్లపైనా కుట్రలకు పాల్పడుతున్నదని, కాళేశ్వరం, దేవాదుల ప్రా జెక్టులను ఇష్టారీతిన నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీ
భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకురాగా.. ఆ పోర్టల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిని రద్దు చేసి.. భూభారతి పోర్టల్ను తీసుకొచ్చింది. పే�
కార్పొరేట్ కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎకువ మొత్తాన్ని స్థానిక ప్రాంతాల అభివృద్ధికి కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని కోరా�