మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఈ నెల 24 లోగా ఎన్నిక నిర్వహించకపోతే హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు, మాజీ విప్, చెన్నూర్ మాజీ ఎమ్మెల�
కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో కమీషన్లు వచ్చే శాఖలకే నిధులు కేటాయించిందని, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు పరాభవాన్ని మిగిల్చిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. ఖ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బీసీ డిక్లరేషన్ దగా అని తాజా బడ్జెట్తో మరోసారి తేలిపోయిందని పలువురు బీసీ సాహితీవేత్తలు ధ్వజమెత్తారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని నిప్�
రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీయేనని, రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసేలా ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఆదివారం పెద్దపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడ�
‘బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. వారి ఓట్లతోనే గెలిచారు. కానీ, వార్షిక బడ్జెట్లో అదే బీసీలను కాంగ్రెస్ పాలకులు విస్మరించారు. రూ.3 కోట్లకు పైగా తెచ్చిన తాజా బడ్జెట్లో కులవృత్తుల ప్రస్తావనే లేకుండా �
కాంగ్రెస్ ప్రభు త్వం బడ్జెట్లో గిరిజనులకు మొండిచెయ్యి చూపిందని ట్రైకార్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకుడు ఇస్లావత్ రాందందర్నాయక్ ఆరోపించారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా హాలి�
రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడిగా ఉందని..అందులో అభివృద్ధి, సంక్షే మం శూన్యమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత రెండేం�
బడ్జెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ.. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ ఆధ్వర్యంలో ఆదివారం సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. పికెట్ చౌ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2026లో మైనార్టీలకు పూర్తిగా మొండిచేయి చూపిందని పలువురు మైనార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేస�
అయ్యా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి... మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు దాటుతున్నది. సిద్దిపేట నియోజకవర్గానికి ఒక్క రూపాయి నిధులు విడుదల చేయలేదు. సిద్దిపేట అభివృద్ధిని విస్మరించడమే కాకుండా
హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీసీలను మోసగించిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడ్డారు. బడ్జెట్లో బీసీలకు, ఎస్సీలకు సరైన కేటాయింపులు చేయలేదని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్�