కాంగ్రెస్ సర్కారుపై సబ్బండ వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సమస్యలు పరిష్కరించకపోవడంపై పోరుబాట పడుతున్నారు. ఎన్నికల హామీలను ఇంకెప్పుడు అమలుచేస్తారంటూ నిలదీస్తున్నారు. సమస్యలు పరిష్కరించపోయినా, హామీల
రెండున్నరేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్కు ఒరగబెట్టిందేమీ లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పూర్తిస్థాయిలో రెండుసార్లు బడ్జెట్ పెట్టినా హైదరాబాద్ అభివృద్ధి మాత్రం అంగు�
గులాబీ అధినేత కేసీఆర్ హయాంలో హైదరాబాద్లోని రవీంద్రభారతి తరహాలో నిర్మించిన మహతి ఆడిటోరియం నేడు నిరుపయోగంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించిన అధికారులు ఇప్పుడు
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగాప్రారంభించిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం అప్పుడే అటకెక్కింది. 99 రోజుల మాట దేవుడెరుగు.. కేవలం రెండు రోజులకే పక్కన పడిపోయింది. ప్రారంభంలో హడావుడి చేసిన ఆ పార్టీ ప�
కాంగ్రెస్ సర్కారు రైతులపై వివక్ష చూపతున్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిగిలిపోయిన సాగునీటి పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల రాయిని చె
లేబర్ కోడ్స్ను అమల్లోకి తెచ్చేలా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్చేశారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలో సీపీఎం మంచిర్యాల జిల్లా కమిట�
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా చేసేందుకు జీవితాంతం శ్రమించిన మాస్టారు ఆయన. చదువుకుంటే కష్టాలు తొలగిపోతాయని, ఉన్నతస్థానాలను చేరుకోవచ్చని హితబోధ చెప్పిన మాస్టారు ఆయన. అలాంటి మ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు తానా అంటే తందానా అంటూ వంతపాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. నాయకుల సంతోషం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టే స�
ఎండాకాలం ఇలా మొదలైందో.. లేదో.. అప్పుడే కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. అప్రకటిత విద్యుత్ కోతలతో ఇటు రైతులు, అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని ఎన్పీడీసీఎల్�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తు విత్తిన నాటి నుంచి పంట కోతకు వచ్చి అమ్ముకునేదాకా అన్నీ కష్టాలే. రైతుల సంక్షేమం గురించి ఏనాడు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మరో నెల రోజు�
మహా నగరాన్ని ముంచెత్తుతున్న ముంపు సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వింత వాదనను తెరపైకి తీసుకువచ్చింది. హైదరాబాద్ వరదలకు ఒక్క మూసీనే కారణమని అంటోంది. గల్లీకో నాలా.. ఇంచుకో ఆక్రమణ.. విస్మరించిన చెరువుల సుందరీకర�
పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. పల్లె ప్రజలకు ఆరోగ్యాన్ని కల్పించేందుకు వాకింగ్ ట్రాక్లు సైతం ఏర్పాటు చేశారు. గ్రామీణ క్రీడాక�
ఓ వైపు కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. మరోవైపు జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధ్వాన
పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ నిర్ణయం చట్టసభల పవిత్రతను దిగజార్చేలా ఉన్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంతో కాంగ్రెస్ ప�