రాష్ట్రంలో కేసీఆర్ పాలనలోనే రైతులు సుభిక్షింగా ఉన్నారని, ప్రజా ప్రభు త్వం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ నేత, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గ�
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని మరిచి కేసీఆర్పై బురద జల్లేందుకే యత్నిస్తున్నదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. ఇలాంటి కుయుక్తులను వెంటనే మానుకొని నిరుపేదలకు సంక్షేమ పథకాలు అంద
రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ మైనార్టీ విభాగం సమావేశానికి హాజర�
Fisheries Department | కాంగ్రెస్ పాలనలో సచివాలయం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు కమీషన్ల పాలన నడుస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే సచివాలయంలో కాంట్రాక్టర్లు ఆందోళన చేసిన సంగతి సంచలనంగా మారింది.
రేషన్ కార్డుల పంపిణీలో దళారుల రాజ్యం నడుస్తున్నది. మధ్య దళారులు, పౌర సరఫరాల సిబ్బంది కుమ్మక్కై అర్హుల నుంచి ఇష్టారీతిన వసూళ్లకు తెర తీశారు. ఏకంగా అసిస్టెంట్ సప్లయి ఆఫీస్లోనే దుకాణాలు తెరిచారు. రాజేంద
అత్త చచ్చిన ఆరు నెలలకు కోడలు గుర్తుకు తెచ్చుకొని ఏడ్చినట్లు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం. కృష్ణానదికి వరద వచ్చిన నెల రోజులకు శ్రీశైలం గేట్లు ఎత్తిన తర్వాత కూడా కృష్ణానది నీళ్లను లిఫ్ట్ చేయకపోత�
కాంగ్రెస్ సర్కారు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలవుతున్నా ఇప్పటి వరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు
ఖమ్మం జిల్లాలో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తితో పోల్చితే ఉపాధ్యాయుల సంఖ్య అవసరానికి మించి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నప్పటికీ పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉపాధ్యాయుల సర్దుబా
రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల మూసివేత పరంపర కొనసాగుతున్నది. తాజాగా ఈ విద్యాసంవత్సరంలో మరో ఐదు కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)గుర్తింపునకు దరఖాస్తు చేసుకోలేదు.
వానకాలం సీజన్ మొదలైనా రాష్ట్రంలో చేపల పిల్లల ఉచిత పంపిణీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పంపిణీ ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నారు.
ములుగులో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీఆర్ఎస్పై కాంగ్రెస్ సర్కార్ జులుం ప్రదర్శించింది. ఈ నెల 3 నుంచే జిల్లా వ్యాప్తంగా అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నది.
పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సాగర్ రహదారిపై రాస్తారోకో, ఆందోళన నిర్వహించారు.
Satyavati Rathod | నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు నాట్లు వేసుకునే సమయంలో రైతుబంధు ఇచ్చి ఆదుకుంటే..ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ఓట్లను దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా నిధులను వేసిందని మాజీ మంత�
పచ్చని చెట్లను చెరబట్టి పర్యావరణాన్ని ధ్వంసం చేయడం, వందల ఎకరాల భూములను స్వాహా చేయడమే కాంగ్రెస్ ప్రజాపాలన లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నది రేవంత్రెడ్డి ప్రభుత్వం.