తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారడేనని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. శనివా రం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేదర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. వారు మ�
ముగ్గురు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిధుల వరద ప్రవహించి అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని భావించిన జిల్లా ప్రజలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మరోసారి
మెదక్ జిల్లాలో కీలకమైన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు ఘనపూర్ వనదుర్గా ఆనకట్ట ఎత్తు పెంపునకు రాష్ర్ట బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సబ్బండ వర్గాల ప్రజలకు అన్యాయం చేసింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆశతో ఎదురుచూసిన అన్ని వర్గాల ప్రజలకు నిరాశ
విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో విద్యారంగానికి కేటాయించిన నిధులను చూస్తే అర్థమవుతోందని, ఇది ముమ్మాటికి విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమేనని ఏఐఎస్
Engineers | కాంగ్రెస్ సర్కార్ తీరుపై రాష్ట్రంలోని సాగునీటి పారుదలశాఖ ఇంజినీర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికే జలవివాదాల ఫోరంలోకి గోదావరి ప్రస్తావ�
వ్యవసాయ యాంత్రీకరణకు ఆదరణ కరువవుతున్నది. కాంగ్రెస్ సర్కారు ప్రోత్సాహం లేక రైతుల నుంచి నిరాసక్తి కనిపిస్తున్నది. నాడు ఒక్కో యూనిట్పై 10లక్షల వరకు ప్రయోజనం కల్పించినా.. నేడు యూనిట్ విలువ తగ్గించి, కేవలం
కాంగ్రెస్ ప్ర భుత్వం కాళేశ్వరం కాలువల నిర్వహణను గాలికి వదిలేసింది. దీంతో కాలువల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి నీరు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. నీటిపారుదల అధికారులు హడావిడిగ�
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పేరిట వింతైన పనులు చేస్తున్నది. ఒకే ప్రభుత్వం, ఒకే పనికి రెండుసార్లు టెండర్లు పిలవడం, రెండుసార్లు ప్రారంభోత్సవాలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ నగరంలోని భద
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టి ఎకరానికి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందజేసేవారు. రైతుబంధు పేరిట కేసీఆర్ ఎకరానికి రూ.10 వేలు మాత్రమే ఇస్�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టబోతున్న మూడో బడ్జెట్ (2026-27)పై సబ్బండ వర్ణాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. కానీ, గత రెండు బడ్జెట్ల ట్రాక్ రికార్డ్ మాత్రం అందరినీ భయపెడుతున్నది.
ఫ్యాక్టరీల ఏర్పాటు పేరుతో భూములు లాక్కొనే ప్రయత్నం చేయడం.. హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఎఫ్టీఎల్ పేరుతో అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు ఇవ్వకుండానే రాత్రికి రాత్రి ఇండ్లను కూల్చేయటం, యూనివర్సి�