మార్పు అనే నినాదంతో రెండేండ్ల క్రితం అధికార పీఠమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అన్ని రకాలుగా విధ్వంసం చేయడానికి పూనుకుంటున్నది. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో పేదల భూములను ప్రభుత్వం లాక్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరానికైనా నీళ్లు అందుతున్నా యా అని ప్రశ్నిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, మైసంపల్లి గ్రామానికి వచ్చి ఇకడి పచ్చని పొలాలను చూడాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్రావు హితవు పలిక
‘ఓట్లేసి గెలిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు తగిన శాస్తి చేసింది. మా పాపం ప్రభుత్వంలోని పెద్దలకు తప్పక తగులుతుంది. ఎవరికో మేలు చేసేందుకు మమ్ములను ఈ స్థితికి తీసుకొచ్చిన ప్రజాప్రతినిధులకు మా ఉసుర
రైతులు, ప్రజలు కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాటితో రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి, ధర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. మండలంలోని సంతాయిపేట్ గ్రామ�
‘అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదల ఇండ్లను కూల్చివేశారు. రెండు రోజుల క్రితం ఖమ్మానికి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుట గోడు వెళ్లబోసుకున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులని అన్నారు. ఓ�
KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ నడిగడ్డలో మాత్రం ప్రజల విశ్వాసం ఇప్పటికీ బీఆర్ఎస్ పైనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్లో వర్గపోరు చివరికి దేవుడి పనులకూ తాకింది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, మంత్రి కొండా సురేఖా మురళీధర్రావు అనుచరుల మధ్య ఆధిపత్య పోరు గీసుగొండ మండలంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పనులకు ఆట�
నిరుద్యోగుల ఆశలను కాంగ్రెస్ సర్కార్ తుంచేస్తోంది. నేడు, రేపు అంటూ 27 నెలలుగా మాయ మాటలు చెబుతూ వస్తోన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ జారీ కాలేదు. గత ప్రభుత్వంలో వెలువడిన ఉద్యోగ నియామక ప్ర
కట్టుకున్న గూడును కూల్చివేశారు. ఇంటిల్లిపాదినీ నడిరోడ్డు మీదకు తెచ్చారు. చిన్నారుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశారు. గుక్కెడు మంచినీళ్లూ ఇచ్చే దిక్కు లేదు. బుక్కెడు బువ్వ పెట్టే నాథుడు లేడు. దీంతో సహనం
భారతదేశ స్వాతంత్య్ర చరిత్రలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన నాయకులందరిలో సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ ఒకరు. దేశ తొలి ఉప ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి కొద్ది కాలంలో ఆయన చేస