కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మహాలక్ష్మి పథకానికి క్రమంగా మంగళం పాడుతున్నది. ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే వంట గ్యాస్, ప్రతి మహిళకూ రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని కాం�
‘కాంగ్రెస్ సర్కారు ఎకరాకు ఇస్తున్న రైతు భరోసా డబ్బులు యాడికి సరిపోతాయి. మాకున్న మొత్తం భూమికి డబ్బులు వస్తాయని ఆశిస్తే.. ఎకరం భూమికి వేసి ఊరుకున్నారు.
‘పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విశ్వనగరంగా వెలుగొందిన హైదరాబాద్ ప్రతిష్టను కాంగ్రెస్ పాలకులు దిగజారుస్తున్నరు. రెండున్నరేండ్లలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేయకుండా నగర ప్రగతిని పాతాళానికి నెట్టేస్త�
బీఆర్ఎస్ హయాంలో ప్రతి గ్రామానికి తాగునీరు అందించిన ‘మిషన్ భగీరథ’ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నీరుగార్చుతోంది. ఇంటింటికీ గోదావరి జలాలను నాడు కేసీఆర్ తాగునీరుగా అందించారు. కానీ, కాంగ్రెస్
‘ఏమి మారెను..ఏమీ మారెనురా’ అంటే రేవంత్ సర్కార్ పుణ్యమా అని ఉమ్మడి వరంగల్ జిల్లా అన్నింటా తిరోగమనంలో పయనిస్తున్నది. స్థూల ఉత్పత్తి, తలసరి ఆదా యం రెండింట్లోనూ చివరాఖరు స్థానం చే జిక్కించుకొని ప్రగతిలో �
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మంగళవారం ఆశా కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మానవహారా లు నిర్వహించారు. పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణమే చెల�
రాష్ట్రంలోని లక్ష మంది కార్మికుల జీవితాలను రోడ్డున పడేస్తూ, కేవలం ఒకరిద్దరు బడా కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలంగాణ అవుట్ డోర్ మీడియా ఓనర్స్ అసోస�
‘తొమ్మిదిన్నరేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులతో రాష్ట్రంలో ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతోపాటు అనేక ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేసింది.. కానీ రెండేండ్ల కాలంలోనే క�
గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఉట్నూర్ ఇన్చార్జి ఐటీడీఏ పీవో యువరాజ్ అన్నారు. సోమవారం పీవో క్యాంపు కార్యాలయంలో అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని చిన్న ఘనపూర్ శివారులో మంజీరా నదిపై ఉన్న వనదుర్గా ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు పెంపు పనులు చేపట్టాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సోమవారం అసెంబ్లీలో డిమాండ్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టరేట్ల ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన చేపట్టారు. రూ.18 వేల కనీస వేతనం ఇస్తా మన్న హామీని న
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీల కోసం పొందుపరిచిన అంశాలు ఈ బడ్జెట్ సమావేశాల్లో అమలు చేసేలా ప్రకటన చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షు
‘బడుగు వర్గాలకు కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం చేసింది. తాజాగా రాష్ట్ర వార్షిక బడ్జెట్లో బీసీల ఆశలను అడియాశలు చేసింది. ఈ అన్యాయంపై ఊరూరా కాంగ్రెస్ నాయకులను బీసీలు నిలదీయాలి’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్�
భూమికి భూమి.. ఇల్లుకు ఇల్లు పరిహారంగా ఇస్తామంటూ ప్రభుత్వం చెప్తున్న మాటలు విని ఆశపడితే గోసపడుతామని సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ సూచించారు. మూసీ పునరుజ్జీవనం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న