కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే తగిన గుణపాఠం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి హెచ్చరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం �
లేని కమిటీ ఉన్నట్టుగా ఊహించుకొని ఆ కమిటీ పరిశీలనకు ఓ అంశాన్ని సిఫార్సు చేయడం కాంగ్రెస్ సర్కార్కు, సీఎం రేవంత్రెడ్డికే చెల్లింది’ అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లుగా ధాన్యం కొనుగోలు విషయంలో అన్నదాతలకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారో, సమాచారం లేకుండా ఎప్పుడు ముగిస్తారో కూడా తెలియని ద
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రకృతి వనాలు పల్లె ప్రజల నుంచి విశేష ఆదరణ చూరగొన్నాయి. ప్రతి గ్రామంలోనూ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు�
మహబూబాబాద్ జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, దానికి తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు.
రాష్ట్రంలో ప్రజా పాలన జరుగుతుందా? లేకా పోలీస్ పాలనా జరుగుతుం దా? అని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆదివారం పెగడపల్లిలో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్ ఆధ్వర�
జిల్లాలోని ఆమనగల్లు, తలకొండపల్లి, మా డ్గుల, కడ్తాల్ మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాలకు శాశ్వతంగా సాగునీరు అందిం చాల నే సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కల్వకుర్తి ఎత్తపోతల పథకంపై ప్రభుత్�
తలాపున మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా సాగునీళ్ల కోసం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కక్షతో కర్షకులు అరిగోస పడుతున్నారు. మల్లన్నసాగ
కరెంట్ కోతలు కర్షకులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వ్యవసాయరంగానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా అమలుకావడం లేదు.దీంతో సంగారెడ్డి జిల్లాలో రైతులు తీవ్ర
కామారెడ్డి మున్సిపల్ మొదటి బడ్జెట్ సమావేశం శనివారం రసాభాసగా మారింది. పారిశుద్ధ్యం సహా ఇతర సమస్యలపై కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణిలో నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వాటిని రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మ
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రజలను ఘోరంగా వంచించిందని మండిపడ్డారు. వేల్ప�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశ వర్కర్ల నిర్బంధకాండ కొనసాగిం ది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వారిని ఎక్కడికక్కడే ముందస్తుగా అరెస్ట�
నారాయణఖేడ్ నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగుచేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్ల మరమ్మతులు చేపట్టాలని శనివారం సిర్గాపూర్ ప్రధాన కూడల�
రైతులకు కరెంట్ కోతలు షురూ అయ్యాయి. సమయపాలన లేని సరఫరాతో ఇబ్బందులు పడుతున్నారు. పొట్టదశకు వస్తున్న వరి పంటకు సాగునీటిని అందించలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయాన�