నిధులు లేవనే సాకుతో ఎన్నికల హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారు.. సొంత డబ్బా కొట్టుకునేందుకు మాత్రం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మసీదుల్లో సేవలు అందిస్తున్న ఇమాం, మౌజన్ల గౌరవ వేతనానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీపెట్టే యత్నం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ ఇమాం, మౌజన్లకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున గౌరవ వే�
బనకచర్ల ప్రాజెక్టు అనుమతులపై ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బనకచర్లకు అనుమతులు ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు.. ఆ సత్తా టీడీపీకి ఉన్నది’ అని పేర్కొన్నారు. గురువారం ఏపీలో
‘వడ్డించేవాడు మనవాడయితే.. బంతి చివర్లో కూర్చున్నా కంచంలో అన్నీ వచ్చి చేరతాయనేది’.. పాత సామెత.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నేతలను ప్రసన్నం చేసుకుంటే కాంట్రాక్టులేవైనా ఖాతాలో పడినట్టేనని జోరుగ�
ఎన్నికల ముందు మైనార్టీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని, రేవంత్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19నెలలైనా ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆత్మీయ భరోసా పథకం మొదలు కాకముందే ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు లెక్కలేనన్ని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలును మాత్రం గాలి�
భావిభారత పౌరులను తీర్చిదిద్దే అంగన్వాడీ కేంద్రాలు అవస్థల మధ్య కొనసాగుతున్నాయి. సొంతభవనాలు లేక అద్దెభవనాల్లో అరకొర వసతులతో కాలం వెళ్లదీస్తున్నాయి. శిథిలావస్థలో భవనాలు కొనసాగడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జర�
బీఆర్ఎస్తోనే తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని కాపాడుకోవడానికి యత్నిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. బుధవ�
నెలల కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలకు బుద్ధి చెప్పాలంటే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సమష్టిగా, పట్టుదలతో పని చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితార�
కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని, కేసీఆర్ పేరు చెబితేనే ఓటు వేసే పరిస్థితి ఉందని జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత-సురేష్ అన్నారు.
రైతులకు యూరియా పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో పార్టీ రాష్ట్ర నాయకుడు, పెగడపల్లి విండో చై�
ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అద్దెలు చెల్లించడంలేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిధులు లేవని దాటేస్తున్నది. 16 నెలలుగా అద్దెలు చెల్లించకపోవడంతో రూ.60 లక్షల దాకా బకాయిలు పేరుకుపోయాయి.