మూసీ పునర్జీవం పేరిట లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాజేసే కుట్రలకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్య
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన 99 రోజుల కార్యక్రమంపై గురువారం నిర్వహించిన గ్రామసభలు, వార్డు సభల్లో అధికారులకు ప్రజల నుం చి నిలదీతలు తప్పలేదు. ఆరుగ్యారెంటీలు, హామీల అమలు ఏమయ్యాయని ప్రజలు ప్రభుత�
మూసీ నది సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అసంబద్ధ నిర్ణయాలు, ప్రజాధనం లూటీని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) నడుం బిగించింది. శనివారం (ఈ నెల 4వ తే�
ఇరిగేషన్ శాఖలో కీలకమైన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) విభాగాన్ని రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తదనుగుణంగా సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
కాజీపేట రైల్వే జంక్షన్ను డివిజన్ కేంద్రంగా చూడాలన్న తెలంగాణ ప్రజల కల సాకారం కావడం లేదు. రైల్వే మ్యాప్లో కీలక స్థానాన్ని దక్కించుకున్న ఈ జంక్షన్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్న �
రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఆశాలు గతంలో ఆఫ్లైన్లోనే వైద్యారోగ్య శాఖకు నివేదికలను పంపేది. తద్వారా సమయం ఎక్కువగా తీసుకోవడం, నివేదికల సమర్పణకు ఖర్చు మీద పడడం వంటి ఇబ్బందులు ఉండటంతో కేసీఆర్ హయాంలో ట�
అన్నం పెట్టినట్టే పెట్టి ప్లేట్ లాగేసుకున్న విధంగా కాంగ్రెస్ సర్కారు తీరు తయారైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీలో, బహిరంగ సభల్లో లక్షల్లో రేషన్ కార్డులు జారీ చేశామని గొప్పలు చెప్తూ ప్ర�
‘వచ్చే ఐదేండ్లు, పదేండ్లూ తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ముఖ్యమంత్రిని నేనే’ అని పదేపదే వల్లించే రేవంత్రెడ్డి.. మరోవైపు అధికారం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకొనే కోట్లాది రూపాయల ప్రణాళికలు వేస్�
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కార్మిక లోకం డిమాండ్ చేసింది. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడంతో కన్నెర్ర చేసింది.
ఆశ వర్కర్లకు ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ.1500 మాత్రమే వేతనం చెల్లింపులు జరిగేవి. జీతాల పెంపుకై రోడ్డెక్కి ధర్నాలు చేసినప్పటికీ నాటి పాలకులు పట్టించుకోలేదు. స్వరాష్ట్రం ఏర్పడిన కొత్తలో సీఎంగా బాధ్యతలు స్వీ�
మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో సర్కారు జాప్యంపై మక్క రైతులు కన్నెర్ర జేశారు. వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మల్లాపూర్ మండలకేంద్రంలోన�
‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పేరుతో కాంగ్రెస్ సర్కారు నేటి నుంచి గ్రామసభలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామాలకు పైసా ఇవ్వకుండా ఆర్భాటపు ప్రచారం చేస్తున్నదనే విమర్శలు వెలువడుతున్నాయి. గత బీ
ఇందిరమ్మ ఇండ్ల కమిటీ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో �
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ మోసం చేసిందని, గురువారం నుంచి జరగనున్న గ్రామ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయాలని పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వం�