ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా జరిగింది. ఆయా జిల్లాల పార్టీ కార్యాలయాల్లో భరతమాతకు పూల మాలలు వేసిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా �
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దగ్గరపడుతున్నా భూ క్రబద్ధ్దీకరణపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములలో ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం గడుపు�
బడా బాబుల భూములు కాపాడేందుకే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చి, పేద రైతుల భూములు గుంజుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు ఆవేదన వ్యక్తం
యూరియా కోసం అవే బారులు.. అవే బాధలు రైతుల కు తప్పడం లేదు. సొసైటీలు, ఆగ్రోస్ కేంద్రాల వద్ద రాత్రింబవళ్లు జాగారం చేసి క్యూలో నిల్చున్నా ఎరువు అందని పరిస్థితి నెలకొంది.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్ర భుత్వాన్ని రైతులు ఛీ కొడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా క�
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు మరో ముప్పు ముంచుకొస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఇప్పటికే ప్రభుత్వానికి నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం తేల్చి చెప్పగా మంగళవ
గులాబీ శ్రేణులు కష్టపడి పనిచేసి జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్రకు నాంది పలుకాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మూడోసారి ముఖ్యమంత్రిగా చేసుకొనేందుకు వచ్చిన అవకా�
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటే ఖబడ్దార్.. అంటూ పోలీసు నిరుద్యోగ జేఏసీ హెచ్చరించింది. కాంగ్రెస్ నేతల హామీలు నమ్మి ఒక ప్రభుత్వాన్ని పడగొట్టిన తమకు.. ఈ ప్రభుత్వాన్ని కూ�
కామారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ఆందోళనబాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కామార�
యూరియా కావాలంటే మహిళా రైతులకు పాట్లు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్యూలో గంటల తరబడి నిలబడలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. చెన్నారావు పేట పీఎసీఎస్ వద్ద మహిళలకు టోకెన్లు ఇవ్వడానికి ప్రత్యేక క�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ఆ�
తెలంగాణలో బతుకమ్మ పండుగ సాంస్కృతిక, సాంప్రదాయ ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఈ పండుగ సందర్భంగా మహిళలకు చీరెలు పంపిణీ చేయడం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక సంప్రదాయంగా జరిగింది.
ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్న విషయం తెలిసిందే. బస్తా యూరియా కోసం రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం బస్తా యూరియా దొరకడమే గగనంగా మారిగా...మండలంలోని రామేశ్వర్పల్లి గ్
రైతులను యూరియా కష్టాలు వీడడంలేదు. యూరియా కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. భీమ్గల్ సొసైటీకి యూరియా స్టాక్ వచ్చిందన్న సమాచారంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో సోమవారం తరలివచ్చ�
కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట అభివృద్ధిపై కక్ష కట్టింది. కొత్త పనుల మాట దేవుడెరుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులు ఆపేయడంతో పనుల పరిస్థితి “ఒక అడుగు ముందుకు రెండు