ఇప్పటికే నిధులు మంజూరై.. పనులు ప్రారంభమైతే ప్రభుత్వం ఏమి చేయాలి.. ఆ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలి.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గవ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సూర్యాపేటలో మీడియాతో మాట్ల
సింగరేణి సంస్థలో కొత్త మైన్లు రాకపోతే భవిష్యత్తు ఉండదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసి సింగరేణి బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే అప్పగించాలని ఏఐటీయూసీ రా�
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇస్తామంటూ అధిష్ఠానం హామీ ఇచ్చిన మాట నిజమేనని, అధిష్ఠానం పెద్దలతో జరిగిన చర్చల్లో తాను కూడా పాల్గొన్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమ�
‘సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల హామీలు ఉత్తుత్తిమాటలే అయ్యాయి. 20 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి లేదు’ అని బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్రెడ్డి విమ�
వస్త్రపరిశ్రమలో చేనేత, మరమగ్గాల పరిశ్రమలున్నాయి. వీటిని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. నాడు అప్పు పుట్టక మైక్రోఫైనాన్స్ ఉచ్చులో పడి ఆత్మహత్యలు చేసుకున్న చేన�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై కక్షతోనే కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం నీళ్లు విడుదల చేయకుండా రైతులను అరిగోసపెడుతున్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
ప్రభుత్వం మాన్సూన్ నిధులను విడుదల చేయకపోవడంతో వరద నివారణ చర్యలు ఎట్ల అన్న ప్రశ్న ఉదయిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేట్ కార్పొరేషన్లు, మేడ్చల
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అందుబాటులోకి వచ్చి.. అమోల్డ్ స్క్రీన్ను టచ్ చేసిన అరక్షణంలోనే కోరుకున్నవన్నీ అరచేతిలోకి వచ్చిపడుతున్న నేటి ఆధునిక యుగంలో.. అభివృద్ధికి ఇంకా అందనంత దూరానే ఉంటున్నారు �
కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేని కారణంగా భారీ వర్షాలకు నగర ప్రజలు నరకం అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఫైర్ అయ్యారు.
సర్కారు బళ్లలో చదువుకునే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు సకల సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కారు పలు పథకాలను అమలు చేసింది. దానిలో భాగంగా ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ పథకా�
ఈ చిత్రంలో కనిపిస్తున్నది జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ధర్మసాగర్ రిజర్వాయర్ ఉత్తర డి-6 డిస్ట్రిబ్యూటరీ కాలువ. ఈ కాలువ అంతా పూడిక నిండిపోయింది. అధికారులకు ఎన్నిసార్లు మొరపె�