నాలుగు నెలల ముందుగానే మద్యం షాపులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న వైన్స్ గడువు వచ్చే డిసెంబర్తో ముగియనుంది.
పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్ సర్కారు సరికొత్త ప్రతిపాదన సిద్ధం చేసింది. ఫీజుల భారాన్ని తప్పించుకుని, విద్యార్థులపై మోప
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 5 గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నది. గ్యారెంటీల కోసమని చెప్తూ సిద్ధరామయ్య ప్రభుత్వం మార్కెట
ఒక పండ్ల చెట్టు ఉన్నది. దాని ఫలాలు తినాలంటే రోజూ దానికి నీళ్లు పోయాలి. పాదులు తీసి కంటికి రెప్పలా చూసుకోవాలి. తెగుళ్లు సోకితే మందులు వేసి బాగు చేసుకోవాలి. ఈ లొల్లి అంతా మనకెందుకు అనుకుంటే చెట్టును కూకటివే�
సింగరేణి సంస్థ కు కొత్త బొగ్గు గనులు తీసుకురాకుండా గారడి మాటలతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని రాష్ట్ర మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గు గని క�
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో టాస్క్ఫోర్స్ విభాగం ప్రక్షాళన గాలిలో పేకమేడ మాదిరిగా మారింది. ఏడాదిన్నర కాలంగా ఇప్పటి వరకు ముగ్గురు సీపీలు మారినప్పటికీ మార్పు కానరావడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి రైతులను అరిగోస పెడుతున్నదని, యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ది అని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
ఐటీఐలో ప్రవేశాల కోసం ప్రభుత్వం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఐటీఐ శిక్షణ పొందితే అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉండడంతో ఈ కోర్సుల్లో చేరేందుకు యువత ఆ
పాలన చేతకాని దద్దమ్మ రేవంత్రెడ్డి.. మాటలు తప్ప చేతల్లో చూపడం లేదని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు సహా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తప్పించుక�
కాంగ్రెస్ ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక లేకపోవడం, అధికారుల అలసత్వం కారణంగా అన్నదాతలు రెండునెలలుగా గోస పడుతూనే ఉన్నారు. పంటలకు వేసేందుకు యూరియా కోసం నానాయాతన పడుతున్నారు. సహకార సొసైటీ కార్యాలయాలు, గోడౌన్�
గజ్వేల్, ప్రజ్ఞాపూర్లో బస్టాండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చే
స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పల్లె ల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు గులాబీ సైనికులు సిద్ధంగా ఉండాలని నాగర్కర్నూల్, కల్వకు�
భూములు ఇచ్చేది లేదని బాధితులంతా తెగేసి చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం భూసేకరణ విషయంలో అడుగులు వేస్తోంది. ముందుగా బాధితులతో చర్చలు జరిపి, వారి అభ్యంతరాలను స్వీకరించాల్సిన ప్రభుత్వం..