విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో విద్యారంగానికి కేటాయించిన నిధులను చూస్తే అర్థమవుతోందని, ఇది ముమ్మాటికి విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమేనని ఏఐఎస్
Engineers | కాంగ్రెస్ సర్కార్ తీరుపై రాష్ట్రంలోని సాగునీటి పారుదలశాఖ ఇంజినీర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికే జలవివాదాల ఫోరంలోకి గోదావరి ప్రస్తావ�
వ్యవసాయ యాంత్రీకరణకు ఆదరణ కరువవుతున్నది. కాంగ్రెస్ సర్కారు ప్రోత్సాహం లేక రైతుల నుంచి నిరాసక్తి కనిపిస్తున్నది. నాడు ఒక్కో యూనిట్పై 10లక్షల వరకు ప్రయోజనం కల్పించినా.. నేడు యూనిట్ విలువ తగ్గించి, కేవలం
కాంగ్రెస్ ప్ర భుత్వం కాళేశ్వరం కాలువల నిర్వహణను గాలికి వదిలేసింది. దీంతో కాలువల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి నీరు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. నీటిపారుదల అధికారులు హడావిడిగ�
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పేరిట వింతైన పనులు చేస్తున్నది. ఒకే ప్రభుత్వం, ఒకే పనికి రెండుసార్లు టెండర్లు పిలవడం, రెండుసార్లు ప్రారంభోత్సవాలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ నగరంలోని భద
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టి ఎకరానికి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందజేసేవారు. రైతుబంధు పేరిట కేసీఆర్ ఎకరానికి రూ.10 వేలు మాత్రమే ఇస్�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టబోతున్న మూడో బడ్జెట్ (2026-27)పై సబ్బండ వర్ణాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. కానీ, గత రెండు బడ్జెట్ల ట్రాక్ రికార్డ్ మాత్రం అందరినీ భయపెడుతున్నది.
ఫ్యాక్టరీల ఏర్పాటు పేరుతో భూములు లాక్కొనే ప్రయత్నం చేయడం.. హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఎఫ్టీఎల్ పేరుతో అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు ఇవ్వకుండానే రాత్రికి రాత్రి ఇండ్లను కూల్చేయటం, యూనివర్సి�
కాంగ్రెస్ సర్కారుపై సబ్బండ వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సమస్యలు పరిష్కరించకపోవడంపై పోరుబాట పడుతున్నారు. ఎన్నికల హామీలను ఇంకెప్పుడు అమలుచేస్తారంటూ నిలదీస్తున్నారు. సమస్యలు పరిష్కరించపోయినా, హామీల
రెండున్నరేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్కు ఒరగబెట్టిందేమీ లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పూర్తిస్థాయిలో రెండుసార్లు బడ్జెట్ పెట్టినా హైదరాబాద్ అభివృద్ధి మాత్రం అంగు�
గులాబీ అధినేత కేసీఆర్ హయాంలో హైదరాబాద్లోని రవీంద్రభారతి తరహాలో నిర్మించిన మహతి ఆడిటోరియం నేడు నిరుపయోగంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించిన అధికారులు ఇప్పుడు
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగాప్రారంభించిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం అప్పుడే అటకెక్కింది. 99 రోజుల మాట దేవుడెరుగు.. కేవలం రెండు రోజులకే పక్కన పడిపోయింది. ప్రారంభంలో హడావుడి చేసిన ఆ పార్టీ ప�
కాంగ్రెస్ సర్కారు రైతులపై వివక్ష చూపతున్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిగిలిపోయిన సాగునీటి పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల రాయిని చె
లేబర్ కోడ్స్ను అమల్లోకి తెచ్చేలా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్చేశారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలో సీపీఎం మంచిర్యాల జిల్లా కమిట�