మొక్కజొన్న కొనుగోలు కేంద్రా ల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు దళారుల చ
కాంగ్రెస్ పాలన సామాన్యులకు గుదిబండగా మారుతోంది. సర్కార్ ద్వందవైఖరి అవలంబిస్తూ పేదలకు ఓ న్యాయం.. పెద్దలకు ఓ న్యాయం అన్నట్లు వ్యవహరిస్తోంది. బల్దియా పరిధిలో ఇష్టానుసారంగా ప్రభుత్వం చిరువ్యాపారుల దుకాణ
జగిత్యాలలో సోమవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభతో కాంగ్రెస్ పతనానికి నాంది అవుతోందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ‘నమ స్తే తెలంగాణ’తో మాట్లాడుతూ దొంగ హ�
ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మోసాల ప్రభుత్వంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆరోపించారు. అబద్ధపు హామీలతో అధికారాన్ని చే�
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం స�
G Devi Prasad | తెలంగాణలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులను ఇబ్బందులపాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉసురు తగులుతుందని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ నేత , కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి దేవీ ప్రసాద్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శుకవారం బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రధాన ద్వారం వద్ద ధర�
ఉద్యోగులు కదం తొక్కారు. నిరసన ప్రదర్శనలు, నినాదాలతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ దద్దరిల్లాయి. శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పీఆర్సీతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆందోళనకు దిగారు.
పదేండ్లలో కేసీఆర్ పాలనలో ఎదురుకాని నీటి సమస్య ఇప్పుడెందుకు వచ్చిందనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించడం లేదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. ప్రభుత్వం కనీసం ప్రజలకు మంచినీటిని కూడా అంద
‘మండుతున్న ఎండల్లో రైతులు రోజుల తరబడి తిప్పలు పడుతున్నరు.. కొనుగోలు కేంద్రం ప్రారంభించి పది రోజులైనా వడ్లు కొం టలేరు.. కాంగ్రెస్ సర్కారుకు రైతులంటే లెక్కలేదు.. వాళ్ల ఉసురుపోసుకుంటున్నరు..’ అని మాజీ మంత్ర
హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ కోకాపేటలో మాజీ మంత్రి హరీశ్రావు నివాసంలో నారాయణఖేడ్ మాజీ ఎమ్మె�
ప్రభుత్వం చూపిస్తున్న కక్షసాధింపు చర్యలకు ఎవరూ భయపడొద్దని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన బొంరాస్పేట మండలంలోని బొట్లవోనితండాను సందర
జిల్లాలో కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారింది. సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు తదితర పనులు చేపట్టిన చిన్న కాంట్రాక్టర్లకు రెండేండ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు.