కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రాఫ్ హాలిడే అన్నట్లుగా వ్యవహరిస్తుందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కోర్టు శరతులతో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. సబ్బండ వర్గాల ప్రజలకు ఎన్నికలకు ముందు హామీలనిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రైతులను నట్టేట ముంచింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ను తెచ్చిన సంగతి తెలిసిందే. ధరణి కంటే మెరుగైన సేవలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఆచరణలో మాత్రం విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. భూవిస్తీర్ణంలో తేడ
కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు విద్యను గాలికి వదిలేసిందని, సంక్షేమ హాస్టళ్లలో సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు వి
‘పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు.. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. పీఆర్ఎల్ఐలో ఒక్క కాల్వ కూడా తీయలేదని చెప్పడం విడ్డ
కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. రేవంత్ సర్కారు రెండేండ్ల పాలనలో రైతులకు మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. 24గంటల కరెంటిస్తామని ఎన్నికలప్పుడు ఊదరగొట్టి, ప్రస్తుతం 12గంటలకు కూ
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90శాతం పనులు కేసీఆర్ పూర్తి చేస్తే కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లలో తట్టెడు మట్టి కూడా వేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం నియోజక వ
రైతు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలుచేయకుండా ముప్పుతిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ సమయంలో సహకార సంఘాల ఎన్నికలకు వెళ్తే అన్నదాతల ఆగ్రహానికి గురికాక తప్పదని రేవంత్ �
యాసంగి సీజన్ మొదలై రైతులు సాగు సిద్ధమైనా ఇప్పటి వరకు రైతు భరోసాపై అన్నదాతలకు ప్రభుత్వం భరోసా ఇవ్వక పో వడం రైతులు పెట్టుబడి సాయం కోసం నానా అవస్థలు పడుతున్నారు. వానకాలం రైతులకు కలిసి రాకపోగా కన్నీళ్లు మి�
ఏటా ఎంతో ఘనంగా జరుగుతున్న సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఈ ఏడాది యాజమాన్యం సాధారణ కార్యక్రమంగా నిర్వహించిందని, సింగరేణి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత చిన్నచూపా అంటూ కార్మికవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ
డబుల్బెడ్రూంల్లో లబ్ధిదారులు ఉండకపోతే రద్దు చేసేలా సర్కార్ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రెండు సార్లు నోటీసుల జారీ చేసిన విషయం తెలిసిందే. మూడో సారి నోటీసులు ఇచ్చి గడువు పూర్తయిన వెంటన