తమకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు విస్తృత పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. శనివారం తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ ‘బంద్ ఫర్ జస్టిస్'కు అన్ని వ
‘సంపూర్ణ బంద్ పాటించి న్యాయమైన మా డిమాండ్కు సమ్మతి తెలపండి.. ఇక్కడ నిరసన ఢిల్లీకి తాకాలి’ అని బీసీ జాక్ ఇచ్చిన పిలుపునకు సబ్బండవర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అన్ని
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ తర్వాతే స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార�
ప్రభుత్వమేమో కంటిన్యుయేషన్ ఆర్డర్లు ఇవ్వకుండా నెలల తరబడి మీనమేషాలు లెక్కిస్తున్నది. ఆర్డర్ లేకుంటే జీతాలు ఇచ్చేది లేదని ఆర్థికశాఖ తెగేసి చెబుతున్నది. వెరసి రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థిక శాఖకు మధ్యన
బీసీలకు 42% రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందేనని బీఆర్ఎస్ సహా బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కా�
‘రాజ్యాంగ సవరణ ద్వారానే 42% బీసీ రిజర్వేషన్ల హామీ అమలు సాధ్యం. ఇతర ఏ మార్గాల ద్వారా అసాధ్యం. ఇదే విషయం తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో తేటతెల్లమైంది’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి స్పష
రైతులపై ప్రభుత్వం కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్నది. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కొనకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. వరి కోతలు పుంజుకొని..ధాన్యం కేంద్రాలకు వస్తు న్నా కొనుగోలు చేయకుండా చోద్యం చూస్తు�
కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ ప్రజలు అన్ని విధాలుగా అవస్థలు పడుతున్నారు. రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో సకల వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రజలను వేధింపులకు గుర�
నా కారు అద్దె బిల్లు ఇవ్వక 22 నెలలు అవుతుంది..ఇది కలెక్టరేట్లోని ఒక శాఖకు చెందిన జిల్లా అధికారి మాట. ఆఫీసులో ఫ్యాన్ వైరింగ్ కాలిపోతే.. నా జీతంలోంచి పెట్టుకొని రిపేర్ చేసుకున్నా...ఇది డీఆర్డీఏలోని కింది�
‘రాష్ట్రంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, మానవతా విలువలు మరిచి మహిళలు, పిల్లలపై అక్రమంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ కాంగ్రెస్ సర్కార్ పైశాచిక ఆనందం పొందుతున్నది. మరోవైపు మహిళలపై కాం�
‘జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాదు. ఈ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య ఎన్నిక కాదు. పదేండ్ల అభివృద్ధి పాలనకు, రెండేండ్ల అరాచక పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక. పదేండ్ల పా�
బీఆర్ఎస్ సర్కారు మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ వంటి పెద్ద రిజర్వాయర్లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉప కాలువల నిర్మాణం చేపట్టడం లేదని, కాలువల్లో పూడిక తీయించడం లేదని దుబ్బాక ఎమ్
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీఆర్ఎస్ సత్తా చాటాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మండల యువజన విభాగం ఆధ్వర్యంలో కోటగిరి ఎంపీడీవో కార్యాయలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు.