సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో పలు గ్రామాల రోడ్ల దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నది. పట్టించుకోని ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వెరసి ఆయా రోడ్లపై ప్రయాణం నరకప్రా�
నార్త్సిటీ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ విధానాలు శాపంలా మారాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తేవడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం అవుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతు�
సిద్దిపేట జిల్లాలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది. పట్టణాల్లో ఉండే ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించాలని లక్ష్యంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక�
రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడం మొదలు.. సంపద సృష్టిని గాలికివదిలేసి విలువైన ప్రజాభూములను అంగట్లో పెట్టి నిబంధనలు తుంగలో తొక్కిమరీ ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్�
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఏర్పాటు చేశామని కాంగ్రెస్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న డెడికేటెడ్ కమిషన్ను ఇప్పటికీ గోప్యంగా దాచిపెడుతున్నది.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ డాంభికాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు తోక ముడిచింది. హైకోర్టు తుది తీర్పును సాగుగా చూపి మునుపటి ప్రక్రియ వైపే అడుగులు వేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం బీసీల
ఫార్ములా-ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్పై విచార పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష, కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు. దీని వ�
బీఆర్ఎస్ ప్రభుత్వం బలోపేతం చేసిన ఆరోగ్య కేంద్రాలు నేడు అనారోగ్యంగా మారాయి. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆరోగ్య కేంద్రాల్లో జలుబు, దగ్గు, విటమిన్ వంటి కనీస మందులు కూడా అందలేని దుస్థితి నెలకొం
రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో బతుకు గడిచే దెట్లా.. అని నేషనల్ హెల్త్ మిషన్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిం�
మన్మోహన్సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2014 సాధారణ ఎన్నికల ముందు (2014 ఫిబ్రవరిలో) ఏడవ వేతన సంఘాన్ని నియమించింది. ఆ సంఘం 2015 నవంబర్లో నివేదిక సమర్పించింది.
వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, విచారణ పేరిట కేటీఆర్ను ఇబ్బంది పెట్టాలని సీఎం రేవంత్ కుట్ర పన్నాడని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్�
మక్కల కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ధ్వజమెత్తారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో �