నగరంలో నిత్యం వేలాది వాహనాలతో కిక్కిరిసిపోయే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం, రోజురోజుకు జనాభా, వాహనాల సంఖ్య పెరుగుతున్నా.. మెట్రో విస్తరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన వ్యూహం
రంగారెడ్డిజిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో అన్నదాతల అంగీకారం లేకుండానే సర్కారు బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని, తమ జీవనాధారమైన భూములు తీసు
తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి బీఆర్ఎస్ పార్టీ చేపట్టే సభ్యత్వ నమోదు రక్షణ కవచంగా మారి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలని తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్అలీ అన్నారు. బుధవారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చ
అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల సభ్యత్వ నమోదు ఇన్చార్జి మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం సింగారం చౌరస్తా వద
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భువనగిరి పట్టణ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన పత్రాలు అందజేశారని, ప్రభుత్వ మారిన అనంతరం ఇండ్లు అప్పగించకుండా కాలయాపన చేస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు. �
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో నిజామాబాద్ నగరం పచ్చదనంతో కళకళలాడింది. డివైడర్లపై నాటిన మొక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం నగర మేయర్ను ఢిల్లీకి పిలిపించుకొని అవార్డు కూడా ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చి, అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. రెండున్నరేండ్ల పాలనలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫ�
సన్న వడ్లకు క్వింటాక్ రూ.500ల బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీకి సున్నం పెడుతున్నది. గత యాసంగి సీజన్లో కొనుగోలు చేసిన వడ్ల బోనస్ నేటికీ రైతుల ఖాతా లో పడకపోగా ప్రస్తుత సీజన్లో అసలు కొ�
బీఆర్ఎస్ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో పరుగులు పెట్టిన అభివృద్ధి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభు త్వంలో స్తంభించింది. కాంగ్రెస్ అధికా రం చేపట్టిన ఈ రెండున్నరేండ్లలో నియో జకవర్గంలో పెద్దగా చేసిందేమ�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా గజ్వాడలో ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, మహిళా సంఘం భవనాన్ని అధికారులు, సర్పంచ్తో
కందుకూరుకు మాజీ సీఎం కేసీఆర్ మంజూరు చేసిన మెట్రో రైలుతో పాటు 400 పడకల ఆసుపత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం సరికాదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహేశ్వరం ప్రజల అభివృద్ధి
తెలంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. మంగళవారం రోజు..తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉన్నా.. కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించకపోవడంతో బోసిపోయి �