తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకు ఘోరంగా మారుతోంది. ఎన్నికల ముందు రైతు సంక్షేమం అని ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ... అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. రైతులను నిలువునా మోసం చేస్తోంది.
రోడ్ల పక్కన తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ జిల్లా నర్సాపూర్లో ఇంటిగ్రేటెడ్ వెజ్,నాన్వెజ్ మార్కెట్ మంజూరు చేసింది. ఇందుకోసం గత ప్రభుత్వ హయాంలో రూ.
పేదల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని సీపీఐ నాయకులు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా చింతకుంట డబుల్ బెడ్రూం ఇ�
బీఆర్ఎస్ హయాంలో గోదావరి జలాలతో కళకళలాడిన శ్రీరాజరాజేశ్వర జలాశయం.. నేడు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో ఎడారిలా మారిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. తెలంగాణ తొలి సీఎం కేఆర్ �
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ‘అపాయింటెడ్ డేట్'ను ప్రకటించాలని కోరుతూ ఈ నెల 24న ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యద�
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వినూత్నంగా నిరసన చేపట్టారు. బిచ్కుంద పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బస్టాండు �
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రంలో వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అన్నపూర్ణగా ఉన్న తెలంగాణను అనాథ తెలంగాణగా మార్చే యత్నం చేస్తున్నారని, రైతులకు ద్రోహం చేసిన కాంగ్రెస్ సర్కార్�
తిరుమలగిరి మండలంలోని 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో శనివారం తిరుమలగిర�
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మం డలంలోని పొన్న గ్రామానికి చెందిన ఆదర్శ రైతు పాండురంగ్ పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతోనే మార్కెట్ యార్డులో పంట కుప్ప వద్ద పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసు�
‘పంటలు కొనే దిక్కు లేదు.. మద్దతు ధర ఊసే లేదు.. రైతుబంధు కొందరికే.. రైతు రుణమాఫీ సగం సగం.. రైతుబీమా ప్రీమియం గురించి పట్టింపు లేదు.. కాంగ్రెస్ అడ్డగోలు పాలనలో తెలంగాణ అన్నదాతలు ఆగం అవుతున్నరు’ అని ఖమ్మం జిల్ల�
రాష్ట్రంలోని రైతులు, ప్రజల సంక్షేమాన్ని రేవంత్ సర్కార్ పూర్తిగా విస్మరించిందని కొడంగ ల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో �
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ.. నానా నరకయాతన పెడుతూ.. రాష్ర్టాన్ని అదోగతి పాలు చేస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శనివారం చింతల్లోని తన క్యాంపు కార
రేవంత్ దిక్కుమాలిన పాలనచూసి, మేఘాలు సైతం ముఖం చాటేస్తున్నాయని, క రువు పరిస్థితులు మొదలవుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోలుపై ఆంక్షలు, రై