పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. పల్లె ప్రజలకు ఆరోగ్యాన్ని కల్పించేందుకు వాకింగ్ ట్రాక్లు సైతం ఏర్పాటు చేశారు. గ్రామీణ క్రీడాక�
ఓ వైపు కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. మరోవైపు జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధ్వాన
పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ నిర్ణయం చట్టసభల పవిత్రతను దిగజార్చేలా ఉన్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంతో కాంగ్రెస్ ప�
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా ఉద్యోగులపై కక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నది. అధికారంలోకి రావడానికి అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది. కానీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నేటివరకూ నెరవేర్చలేదు. �
ఖమ్మం భూదాన్ బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది. పేదల ఇళ్లను కూల్చిన భూదాన్ భూముల్లోనే వారికి 75 గజాల చొప్పున స్థలాలు మంజూరు చేసింది.
ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం తమ భూములను లాక్కొంటుందనే ఆందోళనతో మండలంలోని కాళ్లాపూర్ రైతులు భయం గుప్పిట్లో విలవిలలాడుతున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములు సర్కారు తీసుకోవ�
సూర్యాపేట జిల్లా పరిధిలోని కాళేశ్వరం ఆయకట్టు రైతులకు ఆపతి వచ్చిపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో యాసంగిలో(నాలుగు సార్లు) వరి పంట ఎండుతూ వస్తోంది. చిన్నపాటి సాకు చూపి కాళేశ్వరం �
మూసీ పునరుజ్జీవనం పేరిట చేస్తున్న విధ్వంసాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నది. ప్రజల అభిప్రాయాలు ఏమాత్రం పట్టించుకోకుండా అధికారు�
రైతుల పంటల సాగు కోసం 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టును నేడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పెనుబల్లి మండలంలోని పులిగొండం చెరువు (ప్రాజెక్టు) ఆయకట్టు రైతులు ఆరోపిస్తున�
రెండేండ్ల పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ సర్కార్ మరో ప్రణాళిక రచించింది. ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త జిమ్మిక్కుకు తెరతీసింది. ‘ప్రజా పాలన-ప్రగతి ప్�
రాజీవ్ యువ వికాసం పేరుతో యువతకు చేదోడు వాదోడుగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని రూపొందించింది. ఉపాధి అవకాశాలు కల్పించడం, సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారికి ప్రోత్సాహం అందించడం ఈ పథ�
నిధులు కేటాయించడం లేదు.. మరోవైపు కేంద్ర పథకంతో లబ్ధిపొందాలని చూసినా అడ్డుకుంటున్నది. ఇదీ కాంగ్రెస్ సర్కార్ తీరు. రేవంత్ ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలోని సంచారజాతి కులాలు ఇబ్బందులు పడుతున్నారు. విద్య, ఉప
బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అటకెక్కించిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.