మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మార్కెట్ కమిటీ (ఏఎంసీ) కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి సీఎం రేవంత్ర�
ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో రక్త నిధి నిల్వలు అట్టడుగుకు చేరుకుంటున్నాయి. అత్యవసర స్థితిలో ప్రాణాలు కాపాడాల్సిన బ్లడ్ బ్యాంక్లో ఇప్పుడు రక్తం దొరకని దుస్థితి నెలకొన్నది.
కాకతీయులు మనకు అందించిన గొప్ప సంపద చెరువులు. గ్రామాల్లో నీటి వనరులు లేక ప్రజల కష్టాలు తీర్చేందుకు కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్వించారు. ఆ చెరువులే ప్రజలకు తాగు, సాగునీరు అందించి కాపాడాయి. ప్రస్తుతం
జిల్లా , డివిజన్, మండల స్థాయిలో పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కార్యదర్శులు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా పని చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మెదక్ జిల్లాలో పని చేస్తున్న కొందరు కార్యదర్శులు ఇంటి ని
బీరు.. బ్రాందీ.. విస్కీ.. గుడుంబా.. పేరేదైనా.. బ్రాండేదైనా ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది ఒక్క బెల్ట్ షాపులోనే.. ఊరూరా.. వాడవాడలా మద్యం అందుబాటులోకి వచ్చింది.. మేం అధికారంలోకి వస్తే మార్పు తీసుకొస్తాం.. బెల్ట్�
కొనుగోలు కేంద్రాలు లేక రైతుల మొక్కజొన్న పంట కల్లాల్లో మగ్గుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మార్కె ట్ మాజీ వైస్ చైర్మన్ మందా రా
గజ్వేల్-ప్రజ్ఞాపూర్లో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మోడల్ బస్టాండ్ల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు ప్రారంభించారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్లో బస్ వే, బస్టాండ్ల నిర్మాణాలకు అ
మొక్కజొన్న కొనుగోలు కేంద్రా ల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు దళారుల చ
కాంగ్రెస్ పాలన సామాన్యులకు గుదిబండగా మారుతోంది. సర్కార్ ద్వందవైఖరి అవలంబిస్తూ పేదలకు ఓ న్యాయం.. పెద్దలకు ఓ న్యాయం అన్నట్లు వ్యవహరిస్తోంది. బల్దియా పరిధిలో ఇష్టానుసారంగా ప్రభుత్వం చిరువ్యాపారుల దుకాణ
జగిత్యాలలో సోమవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభతో కాంగ్రెస్ పతనానికి నాంది అవుతోందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ‘నమ స్తే తెలంగాణ’తో మాట్లాడుతూ దొంగ హ�
ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మోసాల ప్రభుత్వంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆరోపించారు. అబద్ధపు హామీలతో అధికారాన్ని చే�
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం స�
G Devi Prasad | తెలంగాణలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులను ఇబ్బందులపాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉసురు తగులుతుందని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ నేత , కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి దేవీ ప్రసాద్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శుకవారం బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రధాన ద్వారం వద్ద ధర�