Hydraa | సున్నంచెరువు సమీపంలో ఉన్న సియేట్ కాలనీలో హైడ్రా కూల్చివేసిన చోట తిరిగి భవనం నిర్మించడం, అలైన్మెంట్ మార్చడంపై నమస్తే తెలంగాణలో వచ్చిన కథనంపై హైడ్రా కార్యాలయంలో చర్చ జరిగింది.
ఇప్పటికే గాంధీ భవన్లోకి ‘నమస్తే తెలంగాణ, టీ న్యూస్' ప్రతినిధులు రాకుండా నిషేధాజ్ఞలు విధించిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజాగా సీఎం రేవంత్రెడ్డి నిర్వహించే ప్రత్యేక మీడియా సమావేశాలకు కూడా అప్రకటిత ఆజ్ఞల
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్లో నేలమట్టమైన శివాలయంతో పాటు మట్టికోటను పునర్నిర్మించాలని శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. గుప్త నిధుల కోసమే అర్ధరాత్రి తవ్వ
కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, రైతులను ఆదుకోవడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు నెల రోజుల క్రితమే కోతలు పూర్తయినా కొనుగోళ్లు మాత్రం పూర్తి కాలేదు. 4,73,739 ఎకరాల్లో వరి సాగు చేయగా 12.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని వ్యవసా�
రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించిన మక్కలను కొనుగోలు చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మర్లపాడు, కల్లూరుగూడెంలోని మొక్కజొన్న కొనుగోల
కాంగ్రెస్ సర్కార్ ఇష్టానుసారంగా జలమండలిని విస్తరించి శివారు ప్రాంతాల్లోని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. జీహెచ్ఎంసీతో సమాంతరంగా జలమండలి విస్తరించడంతో శివారులోని మున్సిపాలిటీలు, గ్రామ
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ కలెక్టరేట్ను ముట్టడించారు. మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య పిలుపు మేరకు నియోజకవర్గంలోని రైతుల�
బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ మనుగడకే ప్రమాదం కలిగించేలా హెచ్ సిటీ పేరుతో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పర్యావరణ ప్రేమికుల ఆందోళన తీవ్రతరమైంది.
సిద్దిపేట జిల్లాలో ఈఏడు 5.85లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను రైతులు ఈ వానకాలంలో సాగుచేస్తారు. రైతులు ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న, పప్పు దినుసుల పంటల సాగుకు శ్రీకారం చుట్టనున్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పదిహేను రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షాని కి ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని, తక్షణమే ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట �
బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పంటను అమ్ముకోవడానికి రైతులు నెలరోజులుగా ఇబ్బందులు పడుతున్నారని, దీ�
రైతే దేశానికి వెన్నెముక అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. చివరికి రైతువెన్నే విరిచిందని ఓ రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది ఇందిరమ్మ రాజ్యమని, రైతురాజ్యమని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్�
వరి, మక్క కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న కష్టాలను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి విమర్శించారు. కాంటాలు పెట్టడంలో జాప్యంప