హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాటకు ఆర్టీసీ కార్మికులు సన్నద్ధవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చడం లేదని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు వరద కాల్వ పనులను నిలిపివేయడం దురదృష్టకరమని, ఇది రేవంత్ సర్కారు అసమర్థ పాలనకు నిదర్శమని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు.
బొగ్గు కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని, బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ సిట్ పేరుతో మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్లను ప్రశ్న
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నచ్చక ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ఖాన్తోపాటు 100 మంది ఆ పార్టీ నాయకులు
తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటిడ్ (టీజీఎస్పీడీసీఎల్)కు బకాయి ఉన్న విద్యుత్తు బకాయిలు మొత్తంలో సగం రూ.54 కోట్లు తక్షణం చెల్లించాలని గీతం ట్రస్టును హైకోర్టు ఆదేశించింది. ఇందుకు మూడు �
కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ బకాయిలు వస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీల యాజమాన్యాలు తేల్చి చెప్తుండటంతో ఏమి �
కేంద్రానికి, రాష్ర్టాలకు మధ్య అనుసంధానకర్తగా గవర్నర్ పదవిని రాజ్యాంగ నిర్మాతలు రూపొందించారు. సమాఖ్య వ్యవస్థలో పొరపొచ్చాలు రాకుండా, అరాచకత్వం వ్యాపించకుండా చూసేందుకు దానిని రాజ్యాంగ పదవిగా తీర్చిదిద
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో ప్రవేశపెట్టిన సైట్ విజిట్ సర్టిఫికెట్ క్లాజ్ దేశీయ బొగ్గు పరిశ్రమలోనే అతి పెద్ద కుంభకోణానికి కేంద్రబిందువుగా మారిందని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షు
కాంగ్రెస్ సర్కారు ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ వివాదాల్లో చిక్కుకుంటున్నది. ఓ వైపు న్యాయపోరాటం, మరోవైపు డిమాండ్ల సాధనకు రెండేండ్లుగా రాజీవ్ రహదారి భూ యజమానులు ఉద్యమిస్తున్నారు. అయినా ఎలివేటె�
కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా బీజేపీ అనుకూలరను నామినేటెడ్ పోస్టులో కూర్చోబెట్టి.. విలీన ప్రక్రియ పేరుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంటోన్మెంట్ ప్రజలతో డబుల్ గేమ్ ఆడుతున్నాయని బ
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన ప్రస్తుత బీజేపీ ఎంపీ డీకే అరుణ.. రాయలసీమ ప్రాజెక్టులకు హారతిపట్టడం తప్ప ఉమ్మడి పాలమూరుకు చేసిందేమిటని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తంచే�
Bureaucrats | అధికారంలో లేనపుడే సొంతంగా మీడియా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న ఆయన ఇప్పుడు తనకు అడ్డు వస్తారనుకున్న వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు వెనుకాడటంలేదు. ఇదే క్రమంలో ఇటీవల ఓ మీడియాలో వచ్చిన కథనం సంచలనంగ�
రాష్ట్ర ప్రభుత్వం ఆలహాలిక్ బేవరేజెస్ (ఆలోబెవ్) రంగానికి సంబంధించిన దీర్ఘకాలిక బకాయిలు రూ.3,900 కోట్లను తక్షణమే చెల్లించాలని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) డైరెక్టర్ జనరల్ వినోద్గిరి, ఇంటర�
రెండేండ్లుగా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ చెడు ఆలోచనలు భోగి మంటల్లో మాడిపోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభు