ప్రధాన ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్
గూండాలను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. గజ్వేల్లో జరి
గి�
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడలో ఎండిపోయిన వరి పొలాలను శు�
నిత్యం ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ను అడుగడుగునా నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో�
మూసీ పునర్జీవం పేరిట లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాజేసే కుట్రలకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్య
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన 99 రోజుల కార్యక్రమంపై గురువారం నిర్వహించిన గ్రామసభలు, వార్డు సభల్లో అధికారులకు ప్రజల నుం చి నిలదీతలు తప్పలేదు. ఆరుగ్యారెంటీలు, హామీల అమలు ఏమయ్యాయని ప్రజలు ప్రభుత�
మూసీ నది సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అసంబద్ధ నిర్ణయాలు, ప్రజాధనం లూటీని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) నడుం బిగించింది. శనివారం (ఈ నెల 4వ తే�
ఇరిగేషన్ శాఖలో కీలకమైన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) విభాగాన్ని రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తదనుగుణంగా సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
కాజీపేట రైల్వే జంక్షన్ను డివిజన్ కేంద్రంగా చూడాలన్న తెలంగాణ ప్రజల కల సాకారం కావడం లేదు. రైల్వే మ్యాప్లో కీలక స్థానాన్ని దక్కించుకున్న ఈ జంక్షన్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్న �
రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఆశాలు గతంలో ఆఫ్లైన్లోనే వైద్యారోగ్య శాఖకు నివేదికలను పంపేది. తద్వారా సమయం ఎక్కువగా తీసుకోవడం, నివేదికల సమర్పణకు ఖర్చు మీద పడడం వంటి ఇబ్బందులు ఉండటంతో కేసీఆర్ హయాంలో ట�
అన్నం పెట్టినట్టే పెట్టి ప్లేట్ లాగేసుకున్న విధంగా కాంగ్రెస్ సర్కారు తీరు తయారైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీలో, బహిరంగ సభల్లో లక్షల్లో రేషన్ కార్డులు జారీ చేశామని గొప్పలు చెప్తూ ప్ర�