రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంపుహౌస్ను సందర్శిస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. శనివారం ఆయన బీఆ
ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో పాలకుల బేషజాలు, ముందుచూపు లేని నిర్ణయాలతో గోదావరి జలాలు వృథా అవుతున్నాయని ‘తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం’ (టాస్క్) ఆందోళన వ్యక్�
సీఎం రేవంత్రెడ్డి ఆత్మీయ సమ్మేళనం కాంస్ పార్టీలో గందరగోళం నింపింది. జెడ్పీటీసీగా 2006 లో రాజకీయ జీవితాన్ని మిడ్జిల్ మండలం నుంచి ప్రారంభి ంచిన సీఎం రేవంత్రెడ్డి 20 ఏండ్లు గడిచిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళ�
Patlolla Karthik Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలనలో ప్రజలకు , సమాజంలో నాలుగవ స్తంభమైన జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందని బీఆర్ఎస్ నాయకుడు పట్లోల్ల కార్తిక్ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
విజన్లేని రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రం విలవిలలాడుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చే
కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మూసీని నింపేందుకు కాళేశ్వరం వైపు చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు.
అధికారుల అవగాహన లోపంతో నిలోఫర్ దవాఖానలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు దాదాపు 9నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో బాధిత ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. జీవోలు, పరిపాలనా పరమైన �
Boinapally Vinod Kumar | ముంచుకొస్తున్న ఎలినినో ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్కు చీమకుట్టినట్లయినే లేదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు.
‘ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం.. రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తాం’ అని హామీలు గుప్పించి నిరుద్యోగుల ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్, అధికారంలోకి రాగానే వారిపై ఉక్కుపాదం
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ట్రస్ట్ కమిటీలో మాదిగలకు చోటు కల్పించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆవేదన వ్యక్తంచేశారు. దేవా
ఉమ్మడి జిల్లాలో మహిళా సంఘాల కార్యకలాపాలను ఒకే చోట నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి భవనాలకు గ్రహణం పట్టింది. నిర్మాణాలు ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. గ్రామీణ �
అన్నదాతల పంటల సాగుకు పెట్టుబడి కోసం సకాలంలో అందించాల్సిన పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్ పెడుతోంది. కర్షకుల వద్ద కొనుగోలు చేసిన పంటలకు చెల్లింపులను కూడా సకాలంలో చేయడం లేదు