రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన ఆచార్యుల నియామకాలను హైకోర్టు రద్దు చేసింది. 2012 ఫిబ్రవరి 25న జారీ చేసిన మూడు వేర్వేరు నోటిఫికేషన్లు ద్వారా భర్తీ చేసిన ప్రొఫె�
రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపిన 25 మందిపై తాండూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో తాండూర్ నియోజకవర్గానికి చెందిన 13 మంది మృతి చెందారు. రోడ్లు బాగా లేక�
పెండింగ్ బకాయిలు చెల్లించాలన్న కాంట్రాక్టర్లపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. గత శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన బిల్లులు రెండు సంవత్సరాలు దాటిన ఇవ్వ డం లేదని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జూబ్లీహిల�
అంగట్లో అరువు నెత్తిమీద బరువు చందంగా మారిన హైదరాబాద్ మెట్రో భారాన్ని మోయలేక నగరవాసులపై ధరల బాంబులు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతున్నది. మెట్రో నిర్వహణ నుంచి ఎల్అండ్టీని తప్పించి కొనుగోలు చేసిన మ
కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన శిలాఫలకాలు సిగ్గుపడుతున్నాయి.. రెండేళ్ల ప్రజాపాలనను వెక్కిరిస్తున్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి.. కోట్లాది రూపాయలతో అభివృ�
వానకాలానికి సంబంధించి సూర్యా పేట జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం కొనుగోళ్లను మాత్రం విస్మరించింది. దాదాపు ఇరవై రోజులుగా అధికారులు, ప్ర జాప్రతినిధులు ఆర్భాటంగా కొన�
నిర్మల్ జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో కన్నెర్ర జేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించామని, చివరికి ఆర్థిక బాధలు భరించలేకనే కాలేజీల నిరవధిక బంద్ చేస్తున్నామని ఖమ్మం జిల్లా ప్రైవ�
హైదరాబాద్బీజాపూర్ జాతీయ రహదారి (ఎన్హెచ్-163) విస్తరణ పనుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్న ది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 23 నెలలు గడిచినా పనులు ప్రారంభమే కాకపోవడంతో ప్రయాణికు లు తీవ్ర ఆగ్రహ�
బోరబండ మైనారిటీ నాయకుడు సర్దార్ మృతికి కారణం కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ అని అన్ని ఆధారాలున్నప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోగా ..కాంగ్రెస్ ప్రభుత్వం అతడికి గన్మెన్ను కేటాయించడంతో �
రాజకీయ బలంతో చెరువులను కబ్జా చేసి భవనాలు నిర్మించి, అందులో విద్యాలయాలు నిర్వహించే వారికో న్యాయం... సాధారణ భవనాల్లో పాఠశాల నిర్వహించే వారికి మరో న్యాయం.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. పాతబస్తీ బాబానగర్లోన
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది. ప్రైవేటు కాలేజీల్లో చదివే ఆయా వర్గాలకు చెం�
డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టు (డీఎంఎఫ్టీ) నిధుల లెక్క అడిగినందుకు కాంగ్రెసోళ్లు భయపడ్డారని, అందుకే భౌతికదాడులకు పాల్పడుతున్నారని, అయినా నిధుల జాడ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్�