ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను లోతుగా అధ్యయనం చేసి, పరిష్కారం కోసం సామాజిక, ఆర్థిక కోణాల్లో ఆలోచించి, భవిష్యత్తును అంచనా వేసి ఒక పథకానికి రూపకల్పన చేసి, అమలు చేసినప్పుడే అది విజయవంతం అవుతుంది. సామాజికంగా అ�
సొంతింటి కల నెరవేరుతుందనుకొని సంబురపడ్డ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిరాశే మిగులుతున్నది. యాప్లో ఆధార్ నంబర్లు, పేర్లు, ఇంటిపేర్లు తప్పుగా నమోదు చేశారన్న కారణాలతో బిల్లులు మంజూరు చేయకపోగా, వారంతా ఆర�
రేషన్ కార్డుల జారీలో సర్కార్ తీవ్ర జాప్యం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలల క్రితం (జనవరి 15న) రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నూతన కార్డుల కోసం ల�
ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెంలోని సర్కారు వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో పాటుపడింది. ఇందులో భాగంగా జిల్లాలో ఉన�
గ్రామ పాలన అధికారుల (జీపీవో) పోస్టులను నిరుద్యోగులతోనే భర్తీ చేయాలని ఖమ్మం జిల్లా నిరుద్యోగులు, ఉద్యోగార్థులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులకే ఉద్యోగాలిచ్చి కొత్తగా ఉద్యోగాలిచ్చి�
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని పరుమాల శివారులో 41 ఎకరాల్లో రూ.85 కోట్లతో 1,275 డ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్నదాతలు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. కొన్ని రోజులుగా సహకార సంఘం కార్యాలయాలు, పీఏసీఎస్లు, సొసైటీల ఎదుట ఉదయం నుంచే వందలాదిగా నిరీక్షిస్తున్నా యూరియా దొరక్కపోవడంతో ఆగ్రహ
గురుకులాలపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించి వారిని గొప్పవారిగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యాలయాలను గాలిక�
అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ కాంగ్రెస్ గొప్పలు చెప్పిందని, ఇప్పుడు పట్టించుకోవడమే లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఒకటో తారీఖున వేతనాలను రెండు నెలలు జమచేసి మురిపించిందని, ఇప్పుడు జీత�
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సొంత నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలకు నిధులు కరువయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ‘నేను తోపుడు బండిని..