పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథ�
మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్కు జీవనాధారమైన గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ విమర్శించారు. శనివారం సిద్దిపేట జిల్ల�
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి రూ.12వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిందని, దానిని వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజ�
ఏన్కూరు వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు వైరా లింక్ కాలువ సైడ్ బర్మ్స్.. నిర్మాణం పూర్తయిన నెల రోజులకే కుంగిపోవడం సర్వత్రా చర్చనీయాంభమైంది. ఈ విషయంపై గుంభగనంగా ఉంటున్న రేవంత్ స�
బీఆర్ఎస్ హయాంలోనే అన్ని విధాలుగా పరకాల అభివృద్ధి చెందిందని, గత ప్రభుత్వంలో కేసీఆర్ సహకారంతో నిర్మించిన భవనాలకు కాంగ్రెస్ సర్కారు రంగులు అద్ది ప్రారంభిస్తూ ప్రచారం చేసుకుంటున్నదని మాజీ ఎమ్మెల్యే �
పెన్షన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘మేడిగడ్డ ప్రాజెక్టు అవసరం లేదు. ఎల్లంపల్లి ఉంటే చాలు’ అంటూ చెప్పిన కాంగ్రెస్ నేతలకు ప్రకృతే మరోసారి కాళేశ్వరం అవసరాన్ని తెరపైకి తెచ్చింది. కేసీఆర్ రీడిజైనింగ్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆవశ్యకత ఏమ
దశాబ్దాలుగా నమ్ముకున్న ఇల్లును రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం కూల్చివేసింది. పరిహారం కింద అధికారులు టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్లను చేతిలో పెట్టారు. వాటిని నిర్మాణ రంగ మార్కె
Charvaka Trust | హైడ్రాతో పేదల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్.. చివరికి పండుటాకులపైనా పంజా విసురుతున్నది. వారి సంక్షేమం కోసం నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఇప్పుడు కక్ష పూరితంగా సబ్స్టేషన్�
వయసు ధ్రువీకరణ, పలు ప్రభుత్వ సంక్షేమ సేవలు పొందేందుకు వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వృద్ధులకు సీనియర్ సిటిజన్ కార్డులను 2006 నుంచి అందజేస్తున్నారు.
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని ఏపీ పోలీసులు అడ్డగించారు. గురువారం ఆయన రైతులతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా పరిధిలోగల పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుండగ
కాంగ్రెస్ పాలన పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కేసీఆరే తిరిగి అధికారంలోకి రావాలని ప్రజ లు కోరుకొంటున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర చెప్�
Nomula Bhagat | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం డ్యాం నుంచి పోతిరెడ్డిపాడు కాలువ ద్వారా కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోతున్న ఆంధ్ర జలదోపిడిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని మాజీ ఎమ్మెల్యే నోమ�
సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి కంపెనీకి రూ.200కోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టిబెట్టి కాంగ్రెస్ సర్కార్ భారీ అవినీతికి పాల్పడిందనే బీఆర్ఎస్ ఆరోపణలపై అధికార పార్టీ నేతలు ఒక్కో తీరుగా స�