20 నెలల పాలనలో ఏనాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత మూడు నెలల పాటు చేసిన హడావుడి ఎన్నికల ష
కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగం గా సోమవారం రాత్రి వనపర్తి మండ ల స్థాయి సన్నాహక సమావేశం నిర్
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఈ వైఫల్యాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర�
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా ప్రజానిరసన ఏ రూపాన్ని సంతరించుకుంటుందో అనే ఆందోళన క్షేత్రస్థాయిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
సరిపడా యూరియా అందించడంలో కాంగ్రె స్ సర్కారు పూర్తిగా విఫలమైందని, ఈ కారణం తోనే ఆ పార్టీని రైతులు ఓడిస్తారని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. సోమవారం నర్సింహులపేట, చిన్నగూడూరు మండల క
కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో పెంచిన బస్సు టికెట్ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు నగరంలో సిటీ బస్సు మొదటి స్టేజ్ ఫెయిర్ రూ.10 ఉంటే ఇప్పుడు రూ. 5 పెంచుతూ రూ.15 చేసింది. ఇలా మొదటి మూడు స్టేజ
ట్రిపుల్ ఆర్ రైతుల ముందస్తు అరెస్టులతో యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం తెల్లవారింది. తెల్లవారు జాము నుంచే పోలీసులు నిర్వాసితులను అరెస్టు చేసి, నిర్బంధంలోకి తీసుకోవడం ప్రారంభించారు. రీజినల్ రింగ�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దొంగల్లా చూ స్తున్నదని..ఎలాంటి తప్పులు చేయకున్నా ఠాణాకు తరలించడం ఏమిటని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సం�
కాంగ్రెస్ అంటేనే మోసమని.. 22 నెలల కాంగ్రెస్ పాలనలో తేలిపోయిందని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్�
జీహెచ్ఎంసీ పరిధిలో ఏదైన ప్రాజెక్టుకు టెండర్ పిలిస్తే చాలు...ఆ పనులను దక్కించుకునేందుకు పదుల సంఖ్యలు ఏజెన్సీలు పోటీ పడేవి.. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో గ్రేటర్లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా త�
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి గత ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీంతో మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఏర్పడింది. ఎదిగిన చేపల విక్రయం ద్వారా ప్రత్యక్షంగా వేలా�
ఖాళీ స్థలం కనిపిస్తే ఆక్రమణలే...ప్రభుత్వ భూములు ఖాళీగా ఉంటే రేకుల షెడ్లు, ప్రీకాస్ట్వాల్స్ వేసి అక్రమ నిర్మాణాలు చేయడం యథేచ్ఛగా జరుగుతున్నది. అంతేకాక ప్రభుత్వ భూముల్లో సర్కారు అనుమతులు లేకుండా రోడ్ల న
స్థానిక ఎన్నికలు సమీస్తున్న వేళ గద్వాల కాంగ్రెస్లో గందరగోళం నెలకొన్నది. ఇప్పటికే ప్రభుత్వం రిజర్వేషన్లు, ఎన్నికల తేదీల ను ప్రకటిండంతో అభ్యర్థుల వేటలో ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అ