అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి జాబ్ క్యాలెండర్ ప్రకటించినట్లు డబ్బా కొట్టుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువ
రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధిని విస్మరించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఆర్అండ్బీ రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజల�
కూరగాయలు, మాంసం, కోడి, చేపలు తదితర వాటిని ఒకే చోట విక్రయించేలా చక్కటి ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత మార్కెట్ల నిర్మాణానికి సంకల్పించగా.. దానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడిచింది. గత బీఆర్ఎస్ ప�
ఓటమి భయంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అప్రజాస్వామిక పద్ధతిలోనైనా గెలవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందనీ, అందులో భాగంగానే తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి చేశ
ఉద్యోగాలు ఇస్తానని యువతను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువత ఆశలను గల్లంతు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్థాయిలో ధ్వజమెత్తారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియలో అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఓటరు కార్డుల పంపిణీ చేయడం మొదలుకొని స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు వరకూ అధికార యంత్ర�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో రెండు జాతీయ పార్టీల లోపాయికారి ఒప్పందం బట్టబయలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అకాల మరణంతో, ఖాళీ అయినా స్థానాన్ని దక్కించుకునేందుకు పార్టీ భావాలకు విరుద్ధంగా కలిసి పనిచేస్తున్నాయ�
పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు శుక్రవారం పున్నేల్ క్రాస్ వద్ద ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్భాటం తప్పా అభివృద్ధి గుండు సున్నా. 23 నెలల రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ పథకంలోనూ ఏదో ఒక కొర్రీ పెడుతూ అర్హులకు అన్యాయం చేస్తున్నది.
అధ్వానంగా మారిన రహదారులపై ప్రజలు అవస్థలు పడుతూ ప్రయాణించాల్సి వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా అధ్వానంగా మారిన రోడ్ల గురించి పట్టించుకునేవారు కరువయ్యారు. ఇప్పటికే ఉన్�