విజన్లేని రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రం విలవిలలాడుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చే
కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మూసీని నింపేందుకు కాళేశ్వరం వైపు చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు.
అధికారుల అవగాహన లోపంతో నిలోఫర్ దవాఖానలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు దాదాపు 9నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో బాధిత ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. జీవోలు, పరిపాలనా పరమైన �
Boinapally Vinod Kumar | ముంచుకొస్తున్న ఎలినినో ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్కు చీమకుట్టినట్లయినే లేదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు.
‘ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం.. రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తాం’ అని హామీలు గుప్పించి నిరుద్యోగుల ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్, అధికారంలోకి రాగానే వారిపై ఉక్కుపాదం
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ట్రస్ట్ కమిటీలో మాదిగలకు చోటు కల్పించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆవేదన వ్యక్తంచేశారు. దేవా
ఉమ్మడి జిల్లాలో మహిళా సంఘాల కార్యకలాపాలను ఒకే చోట నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి భవనాలకు గ్రహణం పట్టింది. నిర్మాణాలు ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. గ్రామీణ �
అన్నదాతల పంటల సాగుకు పెట్టుబడి కోసం సకాలంలో అందించాల్సిన పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్ పెడుతోంది. కర్షకుల వద్ద కొనుగోలు చేసిన పంటలకు చెల్లింపులను కూడా సకాలంలో చేయడం లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీల అమలులో విఫలమైందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. గురువారం గుర్రంపోడ్లో ఏర్పా టు చేసిన విలేకరు�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్న పాలిటశాపంగా మారిందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టు రివిట్మెంట్ పనులను ఆయన గురువార�
మూసీ సుందరీకరణ పేరిట తమ ఇండ్లు కూల్చి రోడ్డున పడేయొద్దని పరీవాహక ప్రజలు వేడుకుంటున్నా ప్రభుత్వం మొండి వైఖరి వీడటం లేదు. పైసాపైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇండ్లు, కొనుక్కున్న స్థలాలను అన్యాయంగా లాక్కోవ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సముద్రాన్ని తలపించిన గోదావరి.. నేడు రేవంత్రెడ్డి పాలనలో ఏడారిగా మారిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మంచిర్యాల పర్యటనకు వెళ్�
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి, బహుజన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారు తొలగించడంతోపాటు గన్మెన్ల భద్రతను కుదించడం దుర్మార్గ �