సాధారణంగా మారుమూల ప్రాంతంలో ఓ ఎకరం భూమి ప్రభుత్వం ధర రూ.లక్ష నుంచి రూ. 3లక్షలు దాకా ఉండేది.. కాంగ్రెస్ సర్కారు భూముల ధరలు పెంచినాక వాటి ధర రెండింతలయ్యింది. గతంలో ఉన్న ప్రభుత్వ ధరకు రెండింతలు ధరలు పెంచటంతో �
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం నయాపైసా అభివృద్ధి చేయలేదని, పాలనలో పూర్తిగా విఫలమయ్యిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు అవుతున్నా దుబ్బ
భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం భారీగా పెంచింది. దీంతో రిజిస్ట్రేషన్లు సగానికిపైగా తగ్గిపోయాయి. భూ బదలాయింపుల కోసం వచ్చే వారితో మొన్నటి వరకు కిటకిటలాడిన సబ్రిజిస్ట్రార్, తాసీల్దార్ కార్యాలయాలు ప�
‘కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో ముందు నిలుపడంతో హైదరాబాద్ను విశ్వనగరంగా ఎదిగింది. కానీ రేవంత్ సర్కార్ అస్తవ్యస్త విధానాలతో విషనగరంగా దిగజారింది..’ అంటూ బీఆర్ఎస్ అసెంబ్లీ విప్, ఎమ్మెల్యే కేపీ వివే
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల పాలమూరు ప్రాజెక్టుల సందర్శనకు వచ్చి అంతా అబద్ధాలు చెప్పి వెళ్లారని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దుయ్యబట్టారు. దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండలం,
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణం లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి మొదటి విడత 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. 2855 వివ
ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి.. భూమి లేని.. కనీసం ఇరవై రోజులు పనిచేసిన నిరుపేదలకు అమలు చేస్తామన్న పథకం మూణ్ణాళ్ల ముచ్చటగాన
గత కేసీఆర్ సర్కార్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం ‘మూడు పువ్వులు - ఆరు కాయలు’గా సాగింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఎకరం రూ.5 లక్షల్లోపు ఉన్న భూములు రూ.కోట్లకు చేరాయి.
పదేళ్లుగా తె లంగాణలో వ్యవసాయం అంటే వరి సాగుబడులు అన్నట్లుగా మారిపోయింది. ఉమ్మడి పాలమూరులో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయడంతో అన్నపూర్ణగా మారడంతో ఒక్కసారిగా �
కాంగ్రెస్ సర్కార్ చర్యల మూలంగా ఇక ఫీజు బకాయిలు ఇవ్వనట్టేనని తెలుస్తున్నది. తాజాగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించిన చెల్లింపుల అంశంపై ప్రభుత్వం జీవో-9 విడుదల చేసింది. ఈ జీవో ద్వారా కేవలం 2026-27వ�
మైనింగ్ పనులను చేసేందుకు ప్రజలను నుంచి వచ్చిన అభిప్రాయలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. మంగళవారం మండలకేంద్రమైన బల్మూరు శివారులోని క్వారీలో పర్యావరణ కాలుష్యం
కాంగ్రెస్ సర్కారు ప్రజా ప్రభుత్వం పేరుతో పర్సంటేజీల పాలన సాగిస్తున్నదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. సోమవారం వరంగల్ నగరంలోని 17వ డివిజన్ దూపకుంట, గాడిపల్లి గ్రామాల్లో నిర్వహ�
అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సోమవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడ
పాదయాత్రలో భాగంగా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం పల్లగుట్ట గ్రామంలో నిర్వహించనున్న పర్యటనను అడ్డుకోవాలని స్టేషన్ఘన్పూర్ మాజీ �