ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగిరం చేసింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఏరియా, ఔటర్ రింగ్ రోడ్�
గ్రేటర్ పరిధిలోని పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం 292 బస్తీ దవాఖానలను తీసుకొచ్చి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ప్రాథమిక వైద్యంతో పాటు 55 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీఆర్ఎస్ నేతలను పోలీసులు నిర్బంధించారు. మంగళవారం పొద్దుపొద్దున్నే ఉదయం 5 గంటలకే నేతల ఇండ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్టు చేసి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు. జిల్లాకే�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకాన్ని విజయవంతంగా నిర్వహించింది. రోడ్లపై ఎక్కడ ఏ చిన్న గుంత పడినా వెంటనే పూడ్చింది. ప్రయాణం సాఫీగా సాగడానికి తక్
ఫీజు రీయింబర్స్మెం ట్ విడుదలలో కాంగ్రెస్ సర్కార్ వహిస్తున్న నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రీయింబర్స్మెంట్తో మాకు సంబంధం లేదు. నవంబర్ 29లోగా ట్యూషన్ ఫీజు చ�
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి జోరందుకున్నది. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నా, ఆయా పార్టీల నేతలు తమ అనుచరులను బరిలో దింపుతున్నారు. తొలి విడత ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది.రెండో విడత నామినే�
మొన్నటి వరకు పచ్చని చెట్లు, ప్రకృతి వనాలు, బృహత్ వనాలు, మంకీఫుడ్ కోర్టులతో అలరారిన పల్లెలు రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పట్టింపు లేని తనంతో తమ ఆనవ�
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలి కొదిలేసింది. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లవుతున్నా ఇప్పటిదాకా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాలు, వాటి వల్ల ప్రజల ఇబ్బందులపై సీఎం రేవం�
కాంగ్రెస్ సర్కారు అన్నిరంగాల్లో విఫలం చెందిందని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కోడేరు మండలం వర్క�
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి సంబంధించి నగదు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఏర్పాటు చేస�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశావహులకు తీవ్రమైన ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నప్పటికీ చేతిలో నగదు లేక తండ్లాడుతున్నారు. ప్రతి గ్రామంలోనూ పోటీ అనివార�
స్థానిక ప్రయోజనాలను కాలరాసి, ఖజానా నింపుకొనేలా తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సర్కారు వెనక్కి తగ్గింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, కోర్ సిటీలో కీలకమైన భూమిని రక్షించడంలో బీఆర్ఎస్ విజ�
రిజర్వేషన్ల ఖరారు అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని వెల్లడించింది. తక్షణం ఎన్నికలను నిలిపివేసి,