కామారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ఆందోళనబాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కామార�
యూరియా కావాలంటే మహిళా రైతులకు పాట్లు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్యూలో గంటల తరబడి నిలబడలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. చెన్నారావు పేట పీఎసీఎస్ వద్ద మహిళలకు టోకెన్లు ఇవ్వడానికి ప్రత్యేక క�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ఆ�
తెలంగాణలో బతుకమ్మ పండుగ సాంస్కృతిక, సాంప్రదాయ ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఈ పండుగ సందర్భంగా మహిళలకు చీరెలు పంపిణీ చేయడం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక సంప్రదాయంగా జరిగింది.
ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్న విషయం తెలిసిందే. బస్తా యూరియా కోసం రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం బస్తా యూరియా దొరకడమే గగనంగా మారిగా...మండలంలోని రామేశ్వర్పల్లి గ్
రైతులను యూరియా కష్టాలు వీడడంలేదు. యూరియా కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. భీమ్గల్ సొసైటీకి యూరియా స్టాక్ వచ్చిందన్న సమాచారంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో సోమవారం తరలివచ్చ�
కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట అభివృద్ధిపై కక్ష కట్టింది. కొత్త పనుల మాట దేవుడెరుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులు ఆపేయడంతో పనుల పరిస్థితి “ఒక అడుగు ముందుకు రెండు
యూరియా కోసం రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎరువుల దుకాణం ఎదుట ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా యూరియా కోసం రైతులు బారులు తీరారు.
రైతులు పంటలు సాగు చేసుకునేందుకు అవసరమైన యూరియా దొరకాలంటే చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తున్నది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి యూరియా కొరత తప్పడంలేదు.
కాంగ్రెస్ పాలనలో వివిధ ప్రభుత్వ రంగాల్లో, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కష్టాలు పరిపాటిగా మారాయి. కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ కనబర్చకపోవడంలో వారు తీవ్�
డంపింగ్ దుర్వాసనను బీఆర్ఎస్ సర్కారు తగ్గిస్తే... కాంగ్రెస్ సర్కారు మరో చెత్త గుట్టను తెస్తూ..జవహర్నగర్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని, కొత్తగా నిర్మితమవుతున్న పవర్ ప్లాంట్తో ప్రజలకు కంటి
ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను హెచ్-సిటీగా కాంగ్రెస్ పేరు మార్చింది. ఫ్ల్లైఓవర్లు, అండర్ పాస్లూ, స్కై వేల నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు రూపొందించింది. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా అమల్లోకి రాలేదు.
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ ప్రజలతో పాటు చేర్యాల ప్రాంత ప్రజలకు అన్నీ ఒకే చోటే లభించే విధంగా బీఆర్ఎస్ హయాంలో పట్టణంలో వెజ్-నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. చేర్యాలలోని అంగ�