బాగ్అంబర్పేటలోని సర్వేనెంబర్ 563/1 భూమిని బతుకమ్మకుంటగా మార్చారనే ఆరోపణలకు సంబంధించిన వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టు ధిక్కరణ కేసులో జారీ చేసిన ఉత్తర్వులను సవాల్చేస్తూ హైడ్రా
కాంగ్రెస్ ప్రభుత్వ నయవంచనకు నిరసనగా శనివారం నిరుద్యోగులు, విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సరూర్నగర్లో భారీ యువ సంగ్రామ సదస్సు నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మ�
గ్రామ పం చాయతీల్లో రెండున్నరేండ్లుగా పెండింగ్లో ఉన్న కరెంటు బిల్లులను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పం చాయతీ రాజ్ శాఖను ఆదేశించింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గ ర నుంచి పంచా
రైతులకు నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టులలో పుష్కలంగా నీరు ఉన్నా దిగువకు నీటిని విడుదల చే�
కేసీఆర్ సార్.. ఉన్నప్పు డే వ్యవసాయం ఎలాంటి ఇబ్బందులు లేకుం డా సాగేదని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకొని కష్టాలు అనుభవిస్తున్నామని రైతులు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మక్తల్ మ�
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు వికటాట్టహాసం చేస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టగా చోద్యం చూస్తున్నది. తీవ్ర వర్షాభావంతో రైతులు అల్లాడుతుంటే.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం
దేవాదుల ఎత్తిపోతల పథకం.. రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూసిన ప్రాజెక్టు. కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టును ప్రభుత్వం తన అవసరానికి నెత్తిన పెట్టుకొంటున్నది. ఎల్ నినో పరిస్థితులను ఎదుర్క
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో ఎన్యుమరేటర్ పత్రంలో తప్పనిసరిగా ప్రకటించాల్సిన 2002లో ఓటు వేశారా, వేస్తే ఎక్కడ? అనే విషయం ప్రజల్లో తీవ్ర అయోమయానికి దారితీస్తోందని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొకిందని, తెలంగాణ ప్రయోజనాలను పకనపెట్టి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆంధ్రాకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోద�
భీమ్గల్ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కఠోర దీక్షకు పూనుకోగా, ప్రభుత్వం కక్షగట్టి విఫలం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చే�
కాంగ్రెస్ సర్కారు మోసాలకు చిరునామాగా మారిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ�
కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పో కుండా సాగు నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. ఆయన జనగామ జిల్లా లింగాలఘనపురంలో బుధవారం ఏర్
కాంగ్రెస్ ప్రభుత్వ అప్పుల వేట కొనసాగుతూనే ఉన్నది. రెండో త్రైమాసికం (క్యూ2) తొలిరోజే రూ.7వేల కోట్ల భారీ రు ణాన్ని సమీకరించిన సర్కార్.. ఆర్బీఐ ప్రతి మంగళవారం ఓపెన్ మారెట్ ఈ-వేలంలో సెక్యూరిటీ బాండ్లు పెట్ట
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నదని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) నాయకులు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డి�