నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఎడమ కాల్వకు సాగు నీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కృష్ణానది పరీవాహక ప్రాంతాలైన
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారాయి. క్రీడా ప్రాం�
రాష్ట్రంలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 42 డైటీషియన్ పోస్టుల భర్తీలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది.
Harish rao | విద్యార్థులు, నిరుద్యోగులు(Unemployed) అంటే మీ ప్రభుత్వానికి(Congress) ఎందుకు ఇంత కక్ష రేవంత్ రెడ్డి? అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish rao)సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి వెన్నెముకగా నిలిచిన చేనేత రంగం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర సంక్షోభంలో పడిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభ�
Deadline | జూరాల కింద ఉన్న భీమా ఫేజ్-1, 2, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ లిఫ్ట్లతో పాటు జూరాల కాలువలు, కేఎల్ఐ కింద ఉన్న మూడు పంపులను తక్షణమే ప్రారంభించాలని బీఆర్ఎస్ నాయకుడు,మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చే�
కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని తీవ్ర మ నస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణుకుమార్కు బీ ఆర్ఎస్ నేత, ఎంపీ వద�
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని, అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన ఈ రెండున్నరేండ్లలో జిల్లా లో ఉత్తుత్తి హామీలు, శిలాఫ�
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. గత కొన్ని నెలలుగా కళాశాలల్లోని క్లాస్ రూమ్లు, హాస్టళ్లు, టాయిలెట్లలో అత్యంత విషపూరిత పాములు, తేళ్లు కనిపిస్తు�
కాంగ్రెస్ సర్కారు విద్యారంగంపై అలసత్వం ప్రదర్శిస్తున్నది. నిర్లక్ష్యం, పర్యవేక్షణలోపం కారణంగా పిల్లల ప్రాణాలు పోతున్నా.. చిన్నచూపు చూస్తున్నది. మరోవైపు సౌకర్యాల లేమితో సతమతమవుతున్నా పట్టించుకోవడం ల�
ఆదిదేవత, మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ ఆలయం కేంద్రంగా ములుగు జిల్లాకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పునాదులకు అడుగులు పడ్డాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ఇచ్చిన మాటకు కట్ట�