ఖమ్మం: నగర వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ డీ లక్ష్మీప్రసన్నకు ఉద్యాన సాగు రైతులు శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఇల్లందు క్రాస్ రోడ్ రైతు బ�
మంత్రి హరీశ్ రావు | కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనడంలేదని, వ్యవసాయ మార్కెట్లను ఎత్తివేసి, డీజిల్ ధరలు
పంట నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హామీ చెన్నూర్, సెప్టెంబర్ 9: భారీ వర్షాలతో పంట లు నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హామీ ఇచ్చారు. మం�
తప్పని సరైతే సన్నాలే వేసుకోండి వానకాలంలో కూడా దొడ్డు వడ్లను కొనే ప్రసక్తే లేదు ఈ సీజన్లో సన్నాలు మాత్రమే కొనుగోలు చేస్తాం తేల్చిచెప్పిన ఎఫ్సీఐ.. దిక్కుతోచని రైతులు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెల�
Minister Niranjan reddy | సాగు విధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. కేవలం వరి పంటనే కాకుండా అన్ని రకాల పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. ఈ
వరదలతో నష్టపోతే ఆదుకోరా? సంబంధం లేదని చెప్పడం శోచనీయం కేంద్ర వ్యవసాయశాఖ కౌంటర్పై హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రైతుల బాగోగులు చూసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహర�
రైతులకు అండగా నిలుస్తున్న ఎఫ్పీసీలు రైతు నుంచి కూరగాయలు, పండ్ల కొనుగోలు ధరలు పడిపోయినప్పుడు ఆపన్న హస్తం సేవలను ప్రశంసించిన ఎన్ఆర్ఎల్ఎం ఇతర రాష్ట్రాలూ అనుసరించాలని సూచన బేనిషాన్కు నేటితో రెండేండ�
ఆహారంలో భాగం చేసుకోవాలి: మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో చిరుధాన్యాలతోనే పోషక భద్రత లభిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్�
Food Processing Zone | రైతులకు మెరుగైన ధరలు, వారి పంటల ఉత్పత్తులకు విలువ పెంచే లక్ష్యంతో నూతన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు నాణ్యమైన
ట్రైడెంట్ ఫ్యాక్టరీ | ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే క్రాసింగ్ సీజన్ ప్రారంభించి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని రైతులు ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు.