బోడుప్పల్, ఆగస్టు : ఆగస్టు 15నుంచి రైతులకు రుణమాఫీ వర్తింప చేయడం పట్ల బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డిహర్షం వ్యక్తం చేశారు. సోమవారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ… బ్యాంక�
వరి దిగుబడిలో మనమే నంబర్1 వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ)/మిర్యాలగూడ/దామరచర్ల: బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులను పట్టించుకొనే దిక్కేలేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్
సికిందర్నగర్లో మొత్తం 2300 ఎకరాలు 1950 ఎకరాల్లో పత్తి.. 12 ఎకరాల్లోనే వరి 30 ఏండ్లుగా తెల్ల బంగారం వైపే మొగ్గు సమిష్టిగా సాగుతున్న యాదాద్రి జిల్లాలోని సికిందర్నగర్ రైతుల విజయగాథ ఇదీ! అయితే వరి.. లేదంటే మిర్చి..
రైతు వేదికలు.. మినీ పార్లమెంట్ భవనాలు స్వరాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా మారింది సబ్సిడీ రుణాలతో రైతులకు ప్రోత్సాహం నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు చింతల హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ)/తుర్కయాంజాల్
TS Cabinet | ఆగస్టు 15 నుంచి రూ.50,000 (యాభై వేలు) వరకున్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ధి చేకూరనుంది.
బెండ కాయలు అంటే అందరికీ ఆకుపచ్చ రంగులోనే ఉంటాయని తెలుసు. మిగతా పంటల్లో రంగులు వచ్చినా బెండలో మాత్రం మారలేదు. కానీ, హసన్పర్తి మండలం పెంబర్తికి చెందిన రైతు ఇనుగాల ప్రభాకర్రెడ్డి చెలకలో ఎర్రరకం బెండ సాగు�
ప్రపంచంలో అత్యధికంగా పప్పులు పండించేది, ఉపయోగించేది భారతదేశమే. అయినా, మన అవసరాలు తీరడం లేదు. ఏటా విదేశాల నుంచి రూ.వేల కోట్ల విలువైన పప్పు దినుసులను దిగుమతి చేసుకొంటున్నాం. దేశీయంగా పప్పు దినుసుల ఉత్పత్తి�
మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో అధికశాతం రైతులు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సేద్యం వైపు మొగ్గు చూపుతున్న�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ కింద నగదు ట్రాన్స్ఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే 42 లక్షల మంది అనర్హ రైతులకు కూడా ఆ స్కీమ్ ప్రకారం సుమారు మూడు వేల
రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిసమకాలీన ప్రపంచంలో వ్యాపార దృక్పథంతోనే సినిమాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో సమాజంకోసమే సినిమాలు తీస్తున్న అరుదైన వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి ఆర్.నారాయణ�
భోపాల్: పాస్బుక్ కోసం లంచం అడిగిన బ్యాంక్ ఉద్యోగిని రైతులు కొట్టారు. మధ్యప్రదేశ్లోని షాజాపూర్లో ఈ ఘటన జరిగింది. పాస్బుక్ల జారీ కోసం బ్యాంక్ ఉద్యోగి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని రైతులు ఆరోపి�