సీఎం కేసీఆర్ | గత ఏడేండ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, అది సాధించిన ఘన విజయాలను బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ మంత్రులతో
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు భూపేశ్ అగర్వాల్, ఆ పార్టీకి చెందిన స్థానిక నేతలపై రైతులు దాడి చేశారు. పాటియాలా జిల్లాలోని రాజ్పురాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే పోలీసులే దగ్గరుండ�
అత్యుత్తమ సేంద్రియ ఎరువు వర్మీ కంపోస్టు. ఒకప్పుడు భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండేది. వానపాముల సంచారం అధికంగా కనిపించేది. దీంతో నేల సారవంతమయ్యేది.రసాయన ఎరువుల మితిమీరిన వాడకం వల్ల మట్టికి ఆ ప్రయోజన
రైతుల ఇబ్బందులను తీరుస్తున్న పోర్టల్ రెండు లక్షలకుపైగా సమస్యల పరిష్కారం అన్నదాతలకు తాజా రైతుబంధులో లబ్ధి హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లకే పరిమితం కాకుండా భూసమస్యలకు
తాళ్లరాంపూర్లో అడ్డుకున్న రైతులు అన్నదాతలపై బీజేపీ కార్యకర్తల దాడి ఏర్గట్ల, జూన్ 28: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అర్వింద్కు చేదు అనుభవం ఎదురైంది. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్�
కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో గత రెండేండ్లలో వ్యాపారాలు పూర్తిగా నడవలేదు. దీం తో ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదా యం పడిపోయి ఒక దశలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడి�
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాలో రైతుల ర్యాలీచండీగఢ్, జూన్ 26: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడు నెలలు పూర్తయి�
చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన ఏడు నెలలకు చేరిన నేపథ్యంలో పంజాబ్, హర్యానా రాజ్భవన్ల మార్చ్కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుతో పంజాబ్, హర్యానా రైతులు శని
2 సంస్థలతో వ్యవసాయ వర్సిటీ ఒప్పందం సర్టిఫికెట్ కోర్సు ప్రారంభానికి చర్యలు హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై గ్రామీణ యువతకు, రైతులకు శిక్షణ ఇవ్వాలని జయశంకర్ తెలంగాణ వ్య�