Suravaram Sudhaker reddy | కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడంతో.. ఈ దేశ రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించింది అని సీపీఐ సీనియర్ నాయకులు సురవరం సుధాకర్ రెడ
Central farm laws | అన్నదాతలు విజయం సాధించారు. ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించింది. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంట�
అంబరాన్నంటిని సంబురాలు | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో పటాకులు �
Minister Errabelli | టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాతోనే కేంద్రం నూతన సాగు చట్టాలను రద్దు చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అదేస్ఫూర్తితో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేవరకు పోరాటం చేస్తామన
Minister Harish rao | రైతులు విజయం సాధించినతీరు అద్భుతమని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి రైతు శక్తిని, పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వానికి రుచి చూపించారన్నారు.
Minister Indrakaran reddy | నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించిందని, ఇది అన్నదాతలు సాధించిన విజయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు చేసిన సు�
కేంద్రం వైఖరిపై కదం తొక్కిన గులాబీ సేన, కర్షకులు కంటోన్మెంట్, సికింద్రాబాద్ నుంచి ధర్నాకు కదిలిన నేతలు ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ సికింద్రాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 18: కేంద్రం వ�
రైతులను ఇబ్బందులకు గురిచేసేలా బీజేపీ ప్రభుత్వం తీరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇందిరాపార్కు ధర్నాకు భారీగా తరలివెళ్లిన గులాబీ శ్రేణులు బంజారాహిల్స్/హిమాయత్నగర్ ,నవంబర్ 18: తెలంగాణ రాష్ట్ర
యాసంగి వడ్లు కొనేవరకు పోరాటం.. ధర్నాలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు, గురువారం ధర్నాచౌక్ వద్ద �
కొత్తగూడెం:ఢిల్లీలోని ఘజియాబాద్ సింగుబోర్డర్లో మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తూ జరుగుతున్న రైతుల ధర్నాకు సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఇఫ్టూ నాయకులు మద్ద�
మంత్రి సత్యవతి | మహబూబాబాద్ : రాష్ట్రంలో రైతులను అయోమయానికి గురి చేస్తూ.. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. యాసంగి పంట కొంటారా? లేదా ముందు