Minister Harish Rao | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రైతులపై పగ పట్టిందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. వడ్లు కొనమని అడిగితే.. తెలంగాణ మంత్రులను, ఎంపీల
హరిద్వార్: దేశంలో వ్యవసాయం, రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారార్థం పతంజలి ఆయుర్వేద్ ఓ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ‘నవ హరిత క్రాంతి-ఓ వ్యవసాయ విజన్’ పేరుతో ఆవిష్కరించిన పుస్తకంలో ఈ పరిష్కారాలను స
కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు ఇచ్చిన రైతుల జాబితాలో పొరపాట్లు సరిచేసేందుకు మంగళవారం కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో భూ నిర్వాసితులతో సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన అదనపు కలెక్ట
Telangana | కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల భేటీ ముగిసింది. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ధాన్యం సేకరణపై చర్చించారు. ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీకి
తిరుమల: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పలు ప్రోత్సాహకాలు అందించనున్నది. పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన పంటలు పండించే రైతులకోసం టిటిడి ప్రత్యేక చర్యలు
మా ధాన్యం కొంటరా? కొనరా? రాష్ట్రమంతా హోరెత్తిన నిరసనలు శవయాత్ర, దిష్టిబొమ్మల దహనాలు నిరసనల్లో పాల్గొన్న మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చిన రైతులు హైదరాబాద్, డిసెంబర్ 20 (న�
ధాన్యంపై ఎన్నికల ముందు యాగీ అవి ముగిశాక గప్చుప్ ఢిల్లీలో మంత్రుల విశ్వ ప్రయత్నాలు ఇల్లు కదలని రాష్ట్ర బీజేపీ నేతలు హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ధాన్యం కొనుగోళ్లపై య�
చండ్రుగొండ:కేంద్రంలోని బీజేపి ప్రభుత్వ విధానాలతో రైతుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తుంగారం పంచాయతీలో ధాన్యం కొనుగోలు క
Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్లగొండ జిల్లావ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ రైతులు, పార్టీ కార్యకర్త�
Madhya Pradesh | తాను కష్టపడి పండించిన వెల్లుల్లికి సరైన ధర లభించలేదని తీవ్ర మనస్తాపానికి గురైన రైతు.. మార్కెట్లోనే దానికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మందసౌర్ మండిలో చోటు చేసుకుంది.
ములకలపల్లి: ములకలపల్లి మండల కేంద్రంలో ఈనెల 21న జరగనున్న ఏఐకేఎస్(అఖిల భారత కిసాన్ సంఘం) జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి బ్రహ్మం పిలుపునిచ్చారు. శనివారం స్థానికంగా జరిగి
ఓదెల: వానాకాలం సీజన్ తర్వాత కొత్తగా పట్టా పాసు బుక్కలు పొందిన రైతులకు ఈ యాసంగిలో రైతు బంధుపథకంలో లబ్ది పొందడానికి తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జూన్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు పట్టాదారు పాసు బుక్�
నిజాంపేట,డిసెంబర్17:ఇతర పంటలను సాగు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి సతీశ్ అన్నారు.శుక్రవారం మండలంలోని కల్వకుంటలో ఆయన రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పిం