శంషాబాద్ రూరల్ : రైతులను ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఆదివారం మండలంలోని పాలమాకుల గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ కే శ్రావణ్గౌడ్
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఊరూరా రైతుబంధు వారోత్సవాలు ఉత్సహంగా పాల్గొన్న రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు వారోత్సవాలలో రంగోలీ పోటీలు, పలువురికి నగదు, బహుమతుల ప్రదానం మేడ్�
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గ్రామాల్లో రైతుబంధు సంబురాలు సంక్రాంతిని పురస్కరించుకొని ముగ్గుల పోటీలు మల్లారెడ్డి దవాఖానలో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు, ఆపరేషన్లు శామీర్పేట, జనవరి 8 : రైతుల స
Rythubandhu | ఉమ్మడి రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేదని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఇప్పుడు మార్కెట్లో పత్తి క్వింటాల్కు రూ.9 నుంచి 10 వేలు పలుకుతున్నదని అన్నారు.
మణికొండ, జనవరి 6 : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ గీతారెడ్డి అన్నారు. రైతు బంధు సంబురాలలో భాగంగా నార్సింగి మున్సిపాలిటీ ఖానాపూర్, వట్టినాగులపల్లి గ్రామాల్లో ప్రభుత్
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అపరాల సాగురైతుల సంబురాలు అంబురాన్ని అంటుతున్నాయి. ఈ సంబురాల్లో భాగంగా ఖమ్మం రైతులు సీఎం కేసీఆర్ కు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. మక్క, కంది,పెసరలతో సీఎం కేసీఆర్ భారీ చిత్
దమ్మపేట: మండలంలో రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా బుధవారం మండల పరిధిలోని మల్లారం, మల్కారంతో పాటు తదితర రైతువేదికలను అందంగా అలంకరించడంతో పాటు రైతువేదికల వద్ద తెలంగా
చండ్రుగొండ: దేశానికి రైతే వెన్నెముక అని రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం రైతుబంధు సంబురాల్లో భాగంగా రైతువేదికల అలంకరణ కార్యక్రమాలు, మహిళల ముగ్గుల పోటీలను నిర్వహి
ఖాతాల్లో రైతుబంధు జమ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన రైతులు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు రైతుబంధు సమితి ప్రతినిధులు మేడ్చల్ రూరల్, జనవరి 4 : రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమవ్వడంతో
కేంద్రం, నాలుగు రాష్ర్టాలకు మార్గదర్శి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో అమలు ఏపీ, ఒడిశా, జార్ఖండ్, బెంగాల్లోనూ వారికన్నా తెలంగాణలోనే అధిక సాయం నాలుగేండ్లలో 50 వేల కోట్లు పంపిణీ ఆ రాష్ర్టాల్లో 12 వేల కోట్లు దా�
మోదీ నాతో అన్న మాట ఇది.. ఆయన దురహంకారి మోదీకి మతిపోయిందని అమిత్ షా అన్నారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలు రైతుల మరణాలను ప్రధాని అపహాస్యం చేశారు సాగు చట్టాల రద్దు కోరినందుకు దురుసు ప్రవర్తన �