ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు లేవు సంచులు, టార్పాలిన్ల కొరత లేదు సమస్యలపై ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్ 1800 425 00333 తుఫాన్ వేళ అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికి 11 లక్షల టన్నులు కొన్నాం అధికారులతో మంత్రి గంగ
యాసంగి ధాన్యం కొనుగోళ్లు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిగింజా తీసుకునేందుకు ముందుకు వచ్చి కేంద్రాలను ఏర్పాటు చే
చిన్నకోడూరు, మే 11 : రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుందని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచలో రైతులకు స్పింక్లర్ పరికరాలను ఎంపీపీ మాణిక్యరెడ్�
మండలానికి ఒక సీహెచ్సీ ఏర్పాటు మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు 25 శాతం సబ్సిడీతో రుణం సౌకర్యం చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగం హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలను తక్కువ ధరకే �
నారాయణపేట : నారాయణపేట జిల్లాలోని కంసాన్పల్లి రైతులకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకు�
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఆర్మూర్, మే 8 : పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో మాట తప్పిన ఎంపీ అర్వింద్కు నిరసనలు సెగ తప్పట్లేదు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ వైఖరిని నిరసిస్తూ గత నెలలో న�
భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా,మే 8 : రైతులు ఆయిల్ పామ్ సాగు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి. ఆయిల్ పామ్ సాగుకు మన నేలలు అనుకూలం. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు దృష్టి సారించాలని �
రైతుల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నా రు. శనివారం ఆయన మండలంలోని ఉగ్గంపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం�
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ అన్నారు. శనివారం మండలంలోని ఉగ్గంపల్లి, విస్సంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు క�
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో బృహత్తరమైన పథకం రైతుబంధు. ఈ స్కీమ్ రైతుల తలరాతలను మార్చే స్థాయిలో వ్యవసాయంపై ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. నారాయణఖేడ్ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, భూగర్భజలాల
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల కారణంగా గ్రామైక్య సంఘాలకు ధాన్యం కొనుగోలు సమయంలో ఉపాధి లభించడంతో పాటు కమీషన్ అందుతున్నది. రైతులు పండించిన ధాన్యం దళారులకు విక్రయించి నష్టపోవద్దనే ఉద�
వరంగల్ : రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులందరికీ పాదాభివందనాలు చేస్తున్నానని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కా
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెడుతున్నా... రాష్ట్ర సర్కారు రైతు పక్షాన నిలబడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్షేత్రస
ఉట్టికెగరలేనమ్మ స్వర్గాని కెగురుతానన్నట్టు, ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించిన పార్టీ, తాను అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతులను అరిగోస పెడ్తున్న పార్టీ నేత తగుదునమ్మా అని తెలంగాణకు నీత�