సోన్, డిసెంబర్ 13 : ఆయిల్పాం సాగుపై రైతులు దృష్టి సారించాలి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్ సూచించారు. నిర్మల్ జిల్లా సోన్లో దేవేందర్ అనే రైతు సాగు చేస్తున్న ఆయిల్పాం పంటను మంగళవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆయిల్పాంకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పంటను సాగు చేసుకోవాలని సూచించారు. ఆ యన వెంట ఏఈవో అంబాజీ, రైతులు ఉన్నారు.