సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ. 300 కోట్లతో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన టీజీ అయిల్ ఫెడ్ ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఆదివారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ప్రజపాలనలో రైతు ఉత్సవాల
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పట్టుదలతోనే నర్మెట ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండ�
Singireddy Niranjan Reddy : సిద్దిపేట జిల్లా నంగునూరు మండంలోని నర్మెటలో అయిల్ పామ్ పరిశ్రమ కేసీఆర్(KCR) ప్రభుత్వం కృషి ఫలితమేనని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) అన్నారు.
ఆయిల్పామ్.. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తప్ప మిగతా రైతులకు పెద్దగా పరిచయం లేని పంట. అలాంటి పంట ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. మొదట్లో సాగుకు సందేహించిన రైతులే ఆ తర్వాత ఉత్సాహ�
ఆయిల్పామ్ తోటల పెంపకంతో రైతుల మంచి ఆదాయం పొందవచ్చిన, ఈ తోటల సాగుతో అనేక లాభాలు ఉన్నాయని, తాను స్వయంగా సాగుచేసి ఆ ఫలితాలు సాధించినట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్ల
Narmetta Oil Palm Factory | వ్యవసాయంలో మూస పద్ధతులు వీడి.. రైతులకు కొత్త సాగు దారులు చూపించి ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషికి మరో ఫలితమిది. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చ
ఆయిల్పాం గెలల ధర నవంబర్ నెలకు స్వల్పంగా తగ్గింది. అక్టోబర్ నెలకు గాను టన్ను గెలల ధర రూ.19,681 ఉండగా నవంబర్ నెలకు సుమారు రూ.83 తగ్గి రూ.19,598లకు పడిపోయింది. ఈ మేరకు మంగళవారం ఆయిల్ఫెడ్ అధికారులు హైదరాబాద్ నుం�
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని రైతులకు అధిక ఆదాయాన్ని అందించే ఆయిల్ పామ్ తోటలను సాగు చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బుర్రా నరసింహారెడ్డి రైతులను కోరారు. అనంతగిరి మండలంలోని గొండ్రియాలలో.
ఆయిల్పామ్ సాగు రైతులకు లాభదాయకం అని మునుగోడు నియోజకవర్గ ఉద్యాన శాఖ అధికారి రావుల విద్యాసాగర్ అన్నారు. చండూర్ మండలం పుల్లేంల గ్రామంలో ఉద్యాన శాఖ, పీఏసీఎస్ చండూర్ ఆధ్వర్యంలో బుధవారం రైతులతో ఆయిల్పామ్ ప�
తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలను అందించి ఆర్థిక ఎదుగుదలకు కారణమయ్యే ఆయిల్ పామ్ (Oil Palm) సాగుకు రైతులు ముందుకురావాలని పెద్దపల్లి ఉద్యానవనశాఖ అధికారి బోడుకల రాము అన్నారు.
ఆయిల్ పామ్ గెలలకు టన్నుకు రూ. 25వేల కనీస మద్దతు ధర కల్పించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆయిల్ పామ్ దిగుమతి సుం కాన్ని 44 శాతానికి పెంచ�
Inter cropping | పెద్ద మాసాన్ పల్లి గ్రామం పన్యాల నారాయణ రెడ్డి ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా పెసర విత్తన ఉత్పత్తి చేస్తున్న క్షేత్రాన్ని వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున పరిశీలించారు.
దేశంలో వంట నూనెల లోటును పూడ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహించి అనేక రాయితీలు కల్పించడంతో వేలాది ఎకరాల్లో రైతులు పంట సాగు చేయగా, కొన్ని ప్రాంతాల్లో దిగుబడి మొదలైంది.
మధిర డివిజన్ పరిధిలో బోనకల్లు, చింతకాని మండలాల రైతులకు ఆయిల్పామ్ సాగుపై, వ్యవసాయ ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో సోమవారం రైతు విజ్ఞాన యాత్ర నిర్వహించారు. ఈ రైతు విజ్ఞాన యాత్రలో సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్ర�