ఖమ్మం అంటేనే వ్యవసాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం కొనిజర్ల మండల పరిధిలోని అంజనాపురం గ్రామం వద్ద గోద్రెజ్ ఆగ్రోవెట్ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆయి�
నల్లగొండ మండలం తోరగల్ గ్రామంలో గురువారం నర్సింగ్ లక్ష్మయ్యకు చెందిన 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అలాగే పతంజలి సంస్థ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కోదురుపాక గ్రామ పంచాయతీ పరిధిలోని వాగోడ్డుపల్లి గ్రామంలో ఓ రైతుకు చెందిన 20 ఎకరాల వ్యవసాయ భూమిలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు.
‘2028లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత తెలంగాణను దేశంలోనే అత్యధిక ఆయిల్పామ్ సాగుచేసే రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం’ అని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పష్టం�
KTR | జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేపాక గ్రామంలో ఆయిల్పామ్ రైతులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఉదయం ముచ్చటించారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
పంట మార్పిడి విధానాలు, ఆయిల్ పాం సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సచివాలయం నుంచి ఆయన కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ని
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ సాగు సంకల్పం ఒక్కొక్కటిగా ఫలితాలనిస్తున్నది. ఆయన ముందుచూపుతో తెచ్చిన ఎన్నో విప్లవాత్మక పథకాలు నేడు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి.
ప్రతి రైతుకు పంటల యాజమాన్యం అత్యంత ప్రాధాన్యం. దీని ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించుకోవటం సాధ్యం. పంటల నిర్వహణతో రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందుతాయి. అయితే ఆయిల్ఫెడ్ అధికారులు ఆయిల్పాం మొక్కలు �
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ. 300 కోట్లతో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన టీజీ అయిల్ ఫెడ్ ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఆదివారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ప్రజపాలనలో రైతు ఉత్సవాల
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పట్టుదలతోనే నర్మెట ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండ�
Singireddy Niranjan Reddy : సిద్దిపేట జిల్లా నంగునూరు మండంలోని నర్మెటలో అయిల్ పామ్ పరిశ్రమ కేసీఆర్(KCR) ప్రభుత్వం కృషి ఫలితమేనని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) అన్నారు.
ఆయిల్పామ్.. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తప్ప మిగతా రైతులకు పెద్దగా పరిచయం లేని పంట. అలాంటి పంట ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. మొదట్లో సాగుకు సందేహించిన రైతులే ఆ తర్వాత ఉత్సాహ�
ఆయిల్పామ్ తోటల పెంపకంతో రైతుల మంచి ఆదాయం పొందవచ్చిన, ఈ తోటల సాగుతో అనేక లాభాలు ఉన్నాయని, తాను స్వయంగా సాగుచేసి ఆ ఫలితాలు సాధించినట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్ల