తెలంగాణలో సాగునీటి రంగంలో స్వర్ణయుగం తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకనాడు తెలంగాణ రైతుకు కంట కన్నీరే తప్ప పంటకు సాగునీరు లభించలేదని.. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులతో రాష్ట్రం అలరారుతున్నదని పే�
Telangana Ministers | రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా పర్వతగిరికి సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ను సాగు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ని�
ఆయిల్ పామ్ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. సబ్సిడీ ఇవ్వడంతోపాటు పుష్కలంగా సాగు నీరు ఉండడంతో రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున
ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎప్పటి నుంచో ఆయిల్పామ్ సాగవుతున్నది. ప్రభుత్వ ప్రోత్సాహం తర్వాత ఆయిల్పామ్ సాగుచేస�
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తుండడంతో రైతులు ముందుకు వస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామానికి చెందిన దూలం రాజాగౌడ్ నాలుగెకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ�
Oil Palm | యాదాద్రి భువనగిరి : ఆయిల్ పామ్ సాగు చేయడం వల్ల రైతుల ఆదాయం( farmers Income ) పెరిగే అవకాశం ఉందని తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచెర్ల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఇతర పంటల కంటే ఈ పంటలో ఎక్కువగా లాభ�
ఆయిల్పాం సాగులో తెలంగాణ మరో ఘనత సాధించింది. ఒకే ఏడాదిలో అత్యధిక విస్తీర్ణంలో ఆయిల్పాం సాగు చేసిన రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా నిరుడు (2022-23) 82 వేల ఎకరాల్లో కొత్తగా ఆయిల్పాం సాగులోకి వచ్చింది.
రైతుల సంక్షేమానికి మార్కెట్ కమిటీలు కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెగడపల్లి మార్కెట్ కమిటీ గోదాములో శనివారం నిర్వహించిన వ్యవసాయ మార్కె ట్ కమిటీ నూతన పాలక వర్�
రాష్ట్రంలో 2023-24 సంవత్సరంలో 2.15 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టాలని ఉద్యానశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటికే తాజా బడ్జెట్లో ఆయిల్పామ్ సాగు ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు క�
palm oil | ఆయిల్పామ్ సాగుకు సిద్దిపేట జిల్లా అడ్డాగా మారుతున్నది. సర్కారు ఇస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహంతో పాటు మార్కెట్లో పంటకు మంచి డిమాండ్ ఉండడంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభ�
అంతర్గాం మొదటి నుంచి మామిడి తోటలకు పేరుగాంచింది. అయితే కొన్నేళ్లుగా మామిడి తోటల సాగులో మార్పు మొదలైంది. మేలు రకాలైన బంగినపెల్లి, హిమాయత్, మల్లిక, దశేరీ రకాలకు చెందిన చెట్లను పెంచడం మొదలు పెట్టారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలులో జాప్యం చేయొద్దని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నూనెల దిగుమతిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది. పంట సాగుకోసం సబ్సిడీ ఇస్తూ అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నది. దీంతో ఇప్పటికే అన్ని జిల్లాల్లో రైతులు ప�
రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహిస్తున్న ఆయిల్పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు.