ఆయిల్ పామ్ గెలలకు టన్నుకు రూ. 25వేల కనీస మద్దతు ధర కల్పించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆయిల్ పామ్ దిగుమతి సుం కాన్ని 44 శాతానికి పెంచ�
Inter cropping | పెద్ద మాసాన్ పల్లి గ్రామం పన్యాల నారాయణ రెడ్డి ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా పెసర విత్తన ఉత్పత్తి చేస్తున్న క్షేత్రాన్ని వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున పరిశీలించారు.
దేశంలో వంట నూనెల లోటును పూడ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహించి అనేక రాయితీలు కల్పించడంతో వేలాది ఎకరాల్లో రైతులు పంట సాగు చేయగా, కొన్ని ప్రాంతాల్లో దిగుబడి మొదలైంది.
మధిర డివిజన్ పరిధిలో బోనకల్లు, చింతకాని మండలాల రైతులకు ఆయిల్పామ్ సాగుపై, వ్యవసాయ ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో సోమవారం రైతు విజ్ఞాన యాత్ర నిర్వహించారు. ఈ రైతు విజ్ఞాన యాత్రలో సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్ర�
నల్లగొండ జిల్లాలో ఆయిల్పామ్ సాగు 50 వేల ఎకరాలకు పెంచాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఉద్యాన శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
Oil Palm | ఉద్యాన శాఖ పెద్దపల్లి జిల్లాలో ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ పంటను సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ జిల్లా ప్రత్యేక అధికారి టి.శేఖర్ అన్నారు.
ఆయిల్పామ్ దిగుమతులపై ఇటీవల తగ్గించిన సుంకాలను మళ్లీ పెంచేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయిల్పామ్ సాగు రైతులకు లాభదాయకమని మధిర ఉద్యానవన శాఖ అధికారి ఏ.విష్ణు, మండల వ్యవసాయ అధికారి సాయి దీక్షిత్ అన్నారు. సోమవారం మధిర మండలంలోని సిద్దినేనిగూడెం గ్రామంలో రైతు సురంశెట్టి కిశోర్ భూమిలో ఆయిల్పా�
Collector Rahul ra| | మెదక్ జిల్లాకు 2500 ఎకరాల లక్ష్యం కేటాయించగా, ఉద్యాన శాఖలో అధికారుల కొరత ఉన్నందున, గత 15 రోజుల క్రితం ప్రతీ ఏఈవో వారీగా 30 ఎకరాల చొప్పున లక్ష్యంగా కేటాయించడం జరిగిందన్నారు కలెక్టర్ రాహుల్ రాజ్.
కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట సాగును ప్రోత్సహించింది. ఇందుకోసం చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీలు ఇచ్చింది. ఒకసారి పంట వేస్తే.. నాలుగు సంవత్సరాల అనంతరం 30 ఏండ్ల వరకు నిరంతరం పంట చేతికి వస్తుంది.
Oil Palm | రామగిరి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భాస్కర్, పాలకుర్తి మండల వ్యవసాయ అధికారి బండి ప్రవీణ్ కుమార్, రామగుండం ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ఆయిల్ ఫామ్
భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రేగళ్లపాడు నర్సరీల్లో ఆయిల్పామ్ మొక్కల కొనుగోలుతోపాటు సాగుచేసి నష్టపోయిన రైతుల ఫిర్యాదుపై జాతీయ ఎస్టీ కమిషన్ సోమవారం విచారణ జరిపింది.
రైతుల అభ్యున్నతే లక్ష్యంగా నాడు బీఆర్ఎస్ సర్కారు లాభదాయకపంటల వైపు మళ్లించింది. రాయితీతో ఆయిల్పామ్ సాగువైపు ప్రోత్సహించింది. దాంతో ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట వేయగా.. ప్రస్తుతం చేతి
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన రైతుల బాగు కోసమేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ (Putta Madhukar) అన్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్ర�