Oil Palm | రాష్ట్రంలో పామాయిల్ సాగుకు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఆయిల్ పామ్ పంటకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ �
ఆయిల్పామ్ రైతులకు సరఫరా అవుతున్న నకిలీ విత్తనాలను అరికట్టాలని తెలంగాణ ఆయిల్ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్పామ్ గ్రోవర్స్ సొసైటీ అధ్యక్షుడు తుంబూరు ఉమామహేశ్వర్ రెడ్డి కోరారు.
Oil Palm | అయిల్ ఫామ్ రైతులకు సరఫరా అవుతున్న నకిలీ విత్తనాలను అరికట్టాలని తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ అధ్యక్షులు తుంబూరు ఉమామహేశ్వర్ రెడ్డి కోరారు.
నిజామాబాద్ జిల్లా నూనె గింజల సాగులోనూ ప్రత్యేకతను సాధించింది. నూనె గింజలను సాగుచేసే రైతులకు కేసీఆర్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను అందించి, వారికి శిక్షణ సైతం ఇప్పించింది. ఆర్మూర్ మండలం చేపూర్ శివా�
ఆయిల్పాం తోటల సాగుతో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జించవచ్చని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మం గళవారం వనపర్తి మండలంలోని అచ్యుతాపురంలో రైతు బోయిని వాసు 4ఎకరాల్లో సాగు చేస�
ఆయిల్పామ్ సాగు రైతులకు లాభదాయకం అని, జిల్లాలో లక్ష్యమేర సాగును ప్రోత్సహించాలని, అన్ని రైతువేదికల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి వారిని ఒప్పించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశి�
వర్షాలతో సంబంధం లేకుండా ఖమ్మంజిల్లా రైతులు జూన్లో గోదావరి జలాలతో సాగు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
మండలంలోని సంకిరెడ్డిపల్లి తండా శివారులో కొటేటేన్ గుట్టపైన ఆయిల్ పాం ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకూడదని చుట్టుపక్కల గ్రామస్తులు ఆదివారం ధర్నాకు పూనుకున్నారు. ఈ కొటేటేన్ గుట్ట పంచాయతీలో ఉందని..
మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలను ప్రోత్సహించి రైతులకు మేలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఆయిల్పాం సాగు చేస్తున్న రైతులకు ఇవ్వాల్సిన నిర్వహణ ఖర్చులను చెల్లించడం లేద
collector Adarsh Surabhi | నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చాయన్నారు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. కలెక్టర్ ఇవాళ ఆత్మకూర్ అమరచింత మండలాలను సందర్శించిన అనంతరం అమరచింత మండలంలోని నా�
ఆయిల్పామ్ రైతులకు డబ్బులు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆదేశించారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఈజీఎస్ పనులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వ�
కుమ్ర భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆయిల్ పాం విస్తరణ ఆగిపోయినట్లే కనిపిస్తోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో కొత్త తోటల సాగు సందిగ్ధంలో పడింది. ఈ ఏడాది మార్చి నాటికి 1048 ఎకరాల్లో ఆయిల్ పాం తోటలను విస్తరించా
జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు అనుకూల వాతావరణం ఉందని, రైతులను ఒప్పించి సాగుకు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మనుచౌదరి వ్యవసాయ, హార్టికల్చర్, ఆయిల్ఫెడ్ అధికారులకు సూచించారు. ఆయిల్పామ్ స