వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మలేషియా పర్యటన కొనసాగుతున్నది. గురువారం రెండోరోజూ పహాంగ్ రాష్ట్రం జెరంటుట్లో ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్, ఆర్ అండ్ డీ సెంటర్ను పరిశీలించారు.
ఆయిల్పామ్ సబ్సిడీకి రూ.176 కోట్లు, డ్రిప్ పథకానికి రూ.51.66 కోట్లు కలిపి మొత్తం 227.66 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారన�
జిల్లాలో ఆయిల్పామ్ సాగుపై రైతాంగం అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ పంట సాగుపై కాంగ్రెస్ ప్రభుత్వం అంతగా ప్రచారం చేయకపోవడం..నీటి కొరత, కరెంట్ కోతల వంటి పరిస్థితులతోనే రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తున్న�
ఆయిల్ పాం కంపెనీని తమకు విక్రయించాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. దీనికి మంత్రి కూడా వత్తాసు పలుకుతున్నట్టు తెలిసింది. తన మేనల్లుడు, కొడుకుకు కంపెనీని కట్టబెట్టేందుకు తనవంతుగా ప్రయత్నాలు చేస�
2024-25 ఆర్థిక సంవత్సవరానికిగాను తెలంగాణ బడ్జెట్ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెడుతున్నారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.72,659 కోట్లు ప్రతిపాదించారు. అదేవిధంగా హార్టికల్చర్కు రూ.737 కోట్లు, పశుసంవర్ధ
రైతులకు దీర్ఘకాలికంగా నికర ఆదాయం ఇచ్చే పంట ఆయిల్పాం సాగు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో ఆయిల్పాం సాగును వచ్చే ఐదేళ్లలో ఆయిల్ఫెడ్ 5 లక్షల ఎకరాల్లో విస్తరణకు ప్
“ఆయిల్పామ్ సాగులో సిద్దిపేట జిల్లా ఆదర్శంగా నిలిచిందని.. ఆయిల్పామ్కు సిద్దిపేట హబ్గా మారుతుంది” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు �
బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రాయితీలు ఇచ్చి ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించింది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో 11 వేల ఎకరాల్లో రైతులు ఆయిల్పామ్ మొక్కలు నాటారు.
రైతులను లాభాలబాట పట్టించేందుకు కేసీఆర్ సర్కారు ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో సంక్షోభంలో పడిపోయింది. ఒకసారి ఆయిల్పామ్ మొక్క నాటితే నాలుగో యేట నుంచి దాదా�
: ప్రమాదవశాత్తు ఆయిల్ పాం తోట దగ్ధమైన ఘటన మండలంలోని పాలెం గ్రా మంలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. గ్రామాని కి చెందిన రైతు కురుమయ్య మూడెకరాల్లో ఆయిల్ పాం తోటను సాగు చేస్తున్నాడు.
గెలల ధరలో వ్యత్యాసం నగదును పామాయిల్ రైతుల ఖాతాలో ఆయిల్ఫెడ్ అధికారులు సోమవారం జమ చేశారు. ఆయిల్ ఇయర్ ప్రకారం నవంబర్ నుంచి కొత్త ఓఈఆర్ ఆధారంగా గెలల ధర చెల్లించాల్సి ఉంది. అయితే నవంబర్ నుంచి కొత్త ఆయ�
ఆయిల్పామ్ రైతులకు కేంద్రం ధోకా ఇచ్చింది. ఆయిల్పామ్ గెలలకు కనీస ధర నిర్ణయించడంలో మెలిక పెట్టి రైతులకు నష్టం కలిగిస్తున్నది. కనీస ధరకు కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరిట కొత్త సూత్రాన్�
జిల్లాలో ఈ ఏడాది మార్చినెలాఖరుకల్లా 1048 ఎకరాల్లో ఆయిల్పాం తోటలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అది నెరవేరే పరిస్థితి కనబడటం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో 23 మంది రైతులతో 129 ఎకరాల్లో మాత్రమే తోటలు సాగు చ�
వచ్చే 2024-25 సంవత్సరంలో లక్ష ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సాగు ప్రణాళికను రూపొందించింది. దీనిలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 13 వేల ఎకరాల్లో, అత్యల్పంగా �