ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా నంగునూ రు మండలం నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్�
Harish Rao | రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులను వేగవంతం చేయాలని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అధికారులను ఆదేశించారు. నంగ�
ఆయిల్పామ్కు మద్దతు ధర ఇవ్వాలని, క్వింటాలుకు రూ.18 వేలు నిర్ణయించాలని కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ (సీఏసీపీ)ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. దీంతో పాటు పసుపు, మిర్చి�
ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టిన రైతులు ప్రయోగాత్మకంగా సాగుచేసిన ఆయిల్పాం పంట కాతకు వచ్చింది. మూడేళ్ల క్రితం ఎన్నో ఆశలతో నాటిన మొక్కలు పెద్దవై దిగుబడి మొదలవడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది.
ఆయిల్పామ్కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో జిల్లాలో సాగు విస్తీర్ణం వేగంగా పెంచేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతున్నది. ప్రాథమిక సర్వేలో 3 వేల ఎకరాలు సాగుకు అనుకూలమున్నట్లు గుర్తించగా, విడుతల వారీగా పంటను విస�
యేటేటా పెరుగుతున్న పెట్టుబడులతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రైతులను ఉద్యానవన పంటల వైపు మళ్లించేందుకు ఉద్యానవనశాఖ కృషి చేస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 1520 ఎకరాల్లో వివిధ పండ్ల తోటలు సాగవుతుండగా, ఈ ఏడాది మరో
విదేశాల్లోనే పండే ఆయిల్పాం నేడు ఉమ్మడి జిల్లా ముంగిట వాలింది. గత కేసీఆర్ ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో ప్రోత్సాహం అందించడం.. అధికారుల సలహాలు, సూచనలతో రైతులు మొగ్గు చూపారు. దీంతో రోజురోజుకూ సాగు విస్తీర్ణం �
రాష్ట్రంలో సాధారణ అటవీ ప్రాంతానికి తోడుగా మరో కొత్త అటవీ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నది! రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మిషన్ ఆయిల్పాం’ పథకం ఈ కొత్త అడవిని సృష్టిస్తున్నది. ఇది చదువుతు
జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్, దీర్ఘకాలికంగా ఆదాయాన్ని ఇచ్చే పంట ఆయిల్పామ్. ఈ పంట సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. జిల్లాలో సాగునీటి వసతి పెరగడంతో సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. మంత్�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. రైతుబీమా, రైతుబంధుతో వ్యవసాయదారులకు భరోసా కల్�
నిర్మల్ జిల్లాలో ఆయిల్ మిల్లు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సోన్ మండలం పాక్పట్లలో ఇందుకోసం 40 ఎకరాలు కేటాయించగా, త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చ�
ఆయిల్పాం సాగుకు తెలంగాణ సర్కారు భరోసా కల్పిస్తున్నది. సంప్రదాయ పంటలు కాకుండా లాభాలు వచ్చే పంటలను వేస్తే రైతులు లాభం పొందడమే కాకుండా భూమి సారవంతం సైతం అయ్యేందుకు వీలుంటుంది. ఇటీవల కొత్తకోట మండలం సంకిరె�
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సబ్సిడీపై ఆయిల్ పామ్ మొక్కలు అందజేస్తూ సాగును ప్రోత్సహిస్తున్నది. గతేడాది ఆయిల్పామ్ సాగుపై వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటిం�
తెలంగాణ సర్కారు ప్రోత్సాహంతో ఆయిల్పామ్ పంట సాగుచేసిన ఉత్తర తెలంగాణ రైతులు కోతలు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లాలో 2,200 ఎకరాల్లో సాగుచేయగా.. ప్రస్తుతం 284 ఎకరాల్లో కోతకు వచ్చింది.
సూర్యాపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే వారికి పుష్కలంగా మొక్కలు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోగా ఇప్పుడు జిల్లాలోనే 2.50 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. రెండ�