రైతుల సంక్షేమానికి మార్కెట్ కమిటీలు కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెగడపల్లి మార్కెట్ కమిటీ గోదాములో శనివారం నిర్వహించిన వ్యవసాయ మార్కె ట్ కమిటీ నూతన పాలక వర్�
రాష్ట్రంలో 2023-24 సంవత్సరంలో 2.15 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టాలని ఉద్యానశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటికే తాజా బడ్జెట్లో ఆయిల్పామ్ సాగు ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు క�
palm oil | ఆయిల్పామ్ సాగుకు సిద్దిపేట జిల్లా అడ్డాగా మారుతున్నది. సర్కారు ఇస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహంతో పాటు మార్కెట్లో పంటకు మంచి డిమాండ్ ఉండడంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభ�
అంతర్గాం మొదటి నుంచి మామిడి తోటలకు పేరుగాంచింది. అయితే కొన్నేళ్లుగా మామిడి తోటల సాగులో మార్పు మొదలైంది. మేలు రకాలైన బంగినపెల్లి, హిమాయత్, మల్లిక, దశేరీ రకాలకు చెందిన చెట్లను పెంచడం మొదలు పెట్టారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలులో జాప్యం చేయొద్దని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నూనెల దిగుమతిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది. పంట సాగుకోసం సబ్సిడీ ఇస్తూ అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నది. దీంతో ఇప్పటికే అన్ని జిల్లాల్లో రైతులు ప�
రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహిస్తున్న ఆయిల్పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మినట్టు తేలితే పీడీ యాక్ట్ నమోదుచేస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నకిలీ విత్తనాలపై స్పెషల్ టాస్క్పోర్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
ఆయిల్పాం.. మంచి ఆదాయాన్నిచ్చే పంట. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం ఇచ్చే పంటగా గుర్తింపు పొందింది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటకూడా.. అందుకే తోటల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
జిల్లాలో నిర్దేశిత ఆయిల్పాం పంటల సాగు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఆయిల్పాం పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్�
ఆయిల్పామ్ సాగు చేసే రైతాంగానికి సర్కారు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మం డలంలోని వెదిరలో గ్రామానికి చెందిన రైతు కొయ్యెడ శ్రీధర్ మూడెకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టగా, ఎ
ఆయిల్పామ్ సాగు ఎప్పటికీ లాభదాయకమేనని, రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
ఆయిల్ పాం సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని డీఏవో వాసిరెడ్డి శ్రీధర్ తెలిపారు. శనివారం మొలంగూర్ గ్రామంలో చింతిరెడ్డి ప్రభాకర్రెడ్డి అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో మొదటిసారిగా ఆయిల్ పామ్ మొక్కలను