Siddipeta | సిద్దిపేట జిల్లాలో రూ. 300 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య స�
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా దృష్టి సారించిన రైతులు ఆయిల్పాం వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో డిమాండ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో తొలిసారిగా రాష్ట్రంలో ఆయిల్పాం సాగు లక్ష ఎకరాలన�
రాష్ట్రంలో ఆయిల్ కొరతను అధిగమించేందుకు ఆయిల్ పామ్ సాగు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు సబ్సిడీపై మొక్కలు అందించడంతోపాటు నాలుగేండ్లపాటు సాగు ఖర్చులు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్త
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును మరింత అభివృద్ధి చేసేందుకు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం మలేషియాలో పర్యటించింది. గురువారం మలేషియాలోని ప్రభుత్వ రంగ సంస్థ పీజీవీ కంపెనీ స
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నది. ఈ పంట ఆదాయ వనరుగా రానున్న క్రమంలో సాగులో యాజమాన్య పద్ధతులతోపాటు ఫర్టిగేషన్ విధానం ఎంతో ముఖ్యమని ఉ
ఆయిల్పామ్ సాగు లాభదాయకమని, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఆయిల్పామ్ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు
Minister Harish rao | మంచి భవిష్యత్తు ఉన్న పంట ఆయిల్పామ్ అని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేదని, ఖర్చు కూడా తక్కువ అని, ఆదాయం మాత్రం అధికంగా ఉంటుందని చెప్పారు.
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని, ఆ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులు అన్నారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో శుక్రవారం అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించారు.
ఆయిల్ఫెడ్ సంస్థ నర్సరీల్లో ఆయిల్పాం మొక్కలు పెంచి రైతులకు రాయితీపై అందిస్తున్నది. ఎకరానికి 57 మొక్కల చొప్పున రైతులకు రాయితీ పోను ఒక్కో మొక్కను రూ.20కు విక్రయిస్తున్నది. ఆయిల్పాం మొక్కలకు ప్రస్తుతం ఏప�
వాణిజ్య సేద్యం.. ఒక్కసారి మొక్కలు నాటితే 30 ఏండ్లపాటు సిరులు కురిపించే పంట.. ఆయిల్పామ్ సాగుకు కర్షకలోకం కదులుతున్నది. సంప్రదాయ విధానాలతో లాభం లేదని, మార్కెట్లో డిమాండ్ ఉన్న నూనె జాతి ఆయిల్ పామ్ సాగు బ
ఆయిల్పామ్ సాగు తో మంచి ఆదాయం వస్తుండడంతో రైతులకు ఆసక్తి పెరుగుతున్నది. మొక్కలు, బిందు సేద్యం పరికరాలు ప్రభుత్వమే సబ్సిడీపై అందిస్తుండడంతో ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో 69,565ఎకరాల్లో �
ఆయిల్ పామ్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి 12 కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒక్కో ఎకరంలో రైతు 57 మొక్కలు నాటుతారు. ఒక్కో దాని ధర రూ.193 నిర్ణయించగా.. ఇందులో రైతులు రూ.20 చెల్లిస్తే,