ఆయిల్ఫెడ్ సంస్థ నర్సరీల్లో ఆయిల్పాం మొక్కలు పెంచి రైతులకు రాయితీపై అందిస్తున్నది. ఎకరానికి 57 మొక్కల చొప్పున రైతులకు రాయితీ పోను ఒక్కో మొక్కను రూ.20కు విక్రయిస్తున్నది. ఆయిల్పాం మొక్కలకు ప్రస్తుతం ఏప�
వాణిజ్య సేద్యం.. ఒక్కసారి మొక్కలు నాటితే 30 ఏండ్లపాటు సిరులు కురిపించే పంట.. ఆయిల్పామ్ సాగుకు కర్షకలోకం కదులుతున్నది. సంప్రదాయ విధానాలతో లాభం లేదని, మార్కెట్లో డిమాండ్ ఉన్న నూనె జాతి ఆయిల్ పామ్ సాగు బ
ఆయిల్పామ్ సాగు తో మంచి ఆదాయం వస్తుండడంతో రైతులకు ఆసక్తి పెరుగుతున్నది. మొక్కలు, బిందు సేద్యం పరికరాలు ప్రభుత్వమే సబ్సిడీపై అందిస్తుండడంతో ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో 69,565ఎకరాల్లో �
ఆయిల్ పామ్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి 12 కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒక్కో ఎకరంలో రైతు 57 మొక్కలు నాటుతారు. ఒక్కో దాని ధర రూ.193 నిర్ణయించగా.. ఇందులో రైతులు రూ.20 చెల్లిస్తే,
రైతు సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆయిల్పాం రైతుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సీఎం కేసీఆర్ సహకారం తీసుకుంటానని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.
సుస్థిర వ్యవసాయమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతుల ఆదాయంతోపాటు, ఉపాధి కల్పన పెరగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు.
దేశంలో నానాటికీ పెరుగుతున్న నూనెల దిగుమతిని తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా, ఆయిల్పామ్ ఉత్పత్తులకు మద్దతు ధరపై మీనమేషాలు లెక్కిస్తున్నది.
Pests in oil palm | ఆయిల్ పామ్ తోటలను మెట్ట ప్రాంతాల్లోని అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. నేలలు అధిక సేంద్రీయత కలిగిఉండి నీరు తేలికగా ఇంకిపోయే గుణం కలిగి ఉండాలి.
రైతులకు ఆయిల్పామ్ సాగు లాభదాయకమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఖానాపురం మండలకేంద్రానికి చెందిన రైతు గొల్లపూడి సుబ్బారావు తన 5.5 ఎకరాల భూమిలో ఆయిల్పామ్ సాగు చేపట్టగా, పెద్ది బుధ
రైతులకు వ్యవసాయంలో నూతన పద్దతులపై ఆసక్తి కలిగించి, ఆయిల్ పామ్ సాగుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్ కృష్ణఆదిత్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉద్యానవన శాఖ, వ్యవసాయ శా�
వ్యవసాయరంగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ సిద్ధమవుతున్నది. భారీ స్థాయిలో పామాయిల్ను ఉత్పత్తిచేసి దేశ అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. వచ్చే
ఎవుసానికి ప్రాధాన్యం తగ్గిస్తున్న కేంద్రం రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగానికి కేంద్రం రోజురోజుకు ప్రాధాన్యం తగ్గిస్తున్నదని రాజ్యసభసభ్యుడు కేఆర్
పామాయిల్ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. నిస్సారమవుతున్న భూమిని ఈ వ్యర్థాలతో తిరిగి సారవంతంగా మార్చుకోవచ్చు. పామాయిల్ పండ్ల గెలలను గానుగ ఆడే క్రమంలో వచ్చే వ్యర్థ