జిల్లాలో 57 వేల ఎకరాల్లో సాగుకు నిర్ణయం దశలవారీగా నాలుగేండ్లలో రైతులకు అందనున్న మొక్కలు నర్సరీకి చేరిన 6 లక్షల మొక్కలు.. జూలై నుంచి కర్షకులకు.. జిల్లాలో 57 వేల ఎకరాల్లో సాగుకు నిర్ణయం జిల్లాలో వరుసగా నాలుగేం�
ప్రస్తుతం దేశం భారీగా పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నదని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. దీని వల్ల ప్రతి సంవత్సరానికి సుమారు 80 నుంచి 90 వేల కోట్ల రూపాయల విదేశ
2022-23లో 2.50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం 26 జిల్లాల్లో 11 కంపెనీలతో ఒప్పందం కుదిరింది 29 నర్సరీల్లో ఆయిల్పామ్ మొక్కల పెంపకానికి ఏర్పాట్లు అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడి హైదరాబా�
హైదరాబాద్ : రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సంద�
భారతదేశం ఆహార నూనెల వినియోగంలో మూడింట రెండు వంతుల దిగుమతికి ఏటా సుమారు రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ నూనెల దిగుమతిలో ప్రధానమైనది పామాయిల్. ఎందుకంటే ఇది ప్రపంచ మార్కెట్లలో చౌకైనది. ప్రధానంగా ఇండోనే
ఆయిల్పామ్ సాగులో రైతులను ప్రోత్సహించేందుకు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఆయిల్పామ్ రైతులకు సబ్సిడీలు, డ్రిప్ వ్యవస్థను అందించనున్న
సుల్తానాబాద్ రూరల్, ఫిబ్రవరి 9: ఆయిల్ పామ్ వైపు రైతులు అడుగేసి అధిక దిగుబడి సాధించాలని తెలంగాణ ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ డైరెక్టర్ వెంకటరాంరెడ్డి పిలుపునిచ్చారు. చిన్నబొంకూర్ అనుబంధ గ్రామం రెబ్బ�
Minister Niranjan Reddy | రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
NMEO - OP | నగరంలోని హెచ్ఐసీసీలో నిర్వహించిన నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ - ఆయిల్ పామ్ (NMEO - OP) బిజినెస్ సమ్మిట్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ డిమాండ్లపై
న్యూఢిల్లీ: రిఫైన్డ్ పామాయిల్ వంటనూనెపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ వంటనూనె ధరలు మరింత తగ్గనున్నాయి. గతంలో దిగుమతి సుంకం 17.5 శాతంగా ఉ�
19.22 నూనెశాతం ఆధారంగా నిర్ణయం హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ఆయిల్ ఇయర్కి ఆయిల్పామ్ గెలల ధరను ప్రభుత్వం ఖరారు చేసింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు మంగళవారం ఈ ధరపై ఉత్తర్వులు జ�
అశ్వారావుపేట ఫ్యాక్టరీ నూనెశాతం ఆధారంగా నిర్ణయం హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): 2021-22 సంవత్సరానికి ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న అశ్వారావుపేట ఫ్యాక్టరీలో సాధించిన 19.22 పామాయిల్ నూనె రికవరీ శా�
అశ్వారావుపేట: ఆయిల్ఫామ్ సాగుకు ప్రభుత్వం అనేక రాయితీ పథకాలు అమలు చేస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని, దీర్ఘకాలిక నికర ఆదాయం అందించే ఉద్దేశ్యంతోనే సాగు విస్తరణకు ప్రత్యేక దృష్టి సారించిందని ఆయిల
కలెక్టర్ శశాంక | ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కోసం మహబూబాబాద్ పట్టణంలోని తొర్రూరు బస్టాండ్ వద్ద ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన కోసం స్టడీ టూర్ బస్సులను జిల్లా కలెక్టర్ శశాంక జెండా ఊపి ప్రారంభించారు.