కందుకూరు : రైతులు సామాయిల్ పంటలపై ఆసక్తి చూపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సోమవారం మండల పరిధిలోని ఆకులమైలారంలో మీర్ఖాన్పేట్లో 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక, 10లక్షల రూపాలయ
ఐదు జిల్లాల్లో ఏర్పాటుకు ఆయిల్ఫెడ్ నిర్ణయం పంట చేతికొచ్చే ఏడాదిముందే నిర్మాణం పూర్తి నర్సరీల ఏర్పాటులో ప్రైవేటు కంపెనీలు వేగం హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు జోరందుక
పశు వ్యాక్సిన్కు వాడే ఆయిల్ పేరిట టోకరావిదేశాల్లోని బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీహైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పశువుల వ్యాక్సిన్ తయారీకి ఉపయోగపడే ఆయిల్ పంపుతామంటూ హైదరాబాద్కు చెంద�
అశ్వారావుపేట : ఆయిల్పాం గెలల ధర పెరిగింది. టన్ను ఆయిల్ పాం గెలల ధర రూ.16,717 పెంచుతూ ఆయిల్ ఫెడ్ నిర్ణయించిందని ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఆయిల�
ఆయిల్పామ్ సాగుతో ఆదాయం మస్త్ సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిరులు కురిపిస్తున్న పంట ఖర్చులు పోను.. 80,000 పైగా లాభం పండించే పంట లాభం తెచ్చిపెట్టాలి.. రైతు ధనవంత�
మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): ఆయిల్పామ్ సాగుతో రైతులకు మంచి భవిష్యత్ ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ పంట సాగుచేసే రైతులకు ప్రభుత్వం తరపున సబ్సిడీలు అ
మూడేండ్ల పాటు పెట్టుబడి ప్రోత్సాహకం ఎకరాకు రూ.36 వేల చొప్పున సహాయం పలు శాఖలకు నర్సరీల పెంపు బాధ్యత 20 లక్షల ఎకరాల్లో సాగు చేసే లక్ష్యం రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప�
రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో సాగుకు సీఎం నిర్ణయం ఆ దిశగా సాగుచేసి లాభాలు పొందాలి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడి సిద్దిపేట, జూన్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో ఆయిల్పామ్కు మంచి డిమాండ్ ఉన్నదన�
భారీగా పెరిగిన గెలల ధర అశ్వారావుపేట, మే 1: పామాయిల్ గెలల ధర అందించటంలో ఆయిల్ఫెడ్ సంస్థ మరో ఆల్టైం రికార్ట్ సృష్టించింది. ఆయిల్ఫెడ్ చరిత్రలోనే అత్యధిక ధర చెల్లిస్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచి�
డిమాండ్ ఉన్న పంటలపై అన్నదాతలు దృష్టిపెట్టాలివరి సాగులో నియంత్రణ పాటించాలిపత్తి, కంది, ఆయిల్పామ్ సాగు చేపట్టాలిమంత్రి నిరంజన్రెడ్డి సూచన హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): మారుతున్న పరిస్థితులకన
సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టాలిధరణి అమలులో కలెక్టర్ల కృషి అభినందనీయంబహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరివీడియోకాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): గ్ర
సాగుచేసే వారికి ఆర్థికాభివృద్ధి పరంగా ఉజ్వల భవిష్యత్తుఎకరాకు రూ.30 వేల ప్రోత్సాహం అందిస్తాం..వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిఆయిల్పామ్ సాగులో సిద్దిపేట అగ్రస్థానంలోనిలవాలినర్మెట వద్ద ఫ
సిద్దిపేట : ఆయిల్ పామ్ సాగుతో రైతన్నలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఉద్యాన, ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై సిద్దిపేటలో ఆదివారం రైతులకు అవగాహన సద�
బ్యాంకులను కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహమే లక్ష్యం రైతుకు వరంగా మారనున్న రుణ సదుపాయం హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ�