ఆయిల్పాం పంట సాగు రైతు కుటుంబాలకు లాభదాయకమని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన జీవనియంత్రణ ఆయిల్పాం సాగుపై అవగాహన సదస్సు నిర్వహించా�
అన్నదాతల ఆలోచనల్లో మార్పు కనిపిస్తున్నది. సమ్మిళిత సాగు వైపు ఉమ్మడి జిల్లా రైతాంగం దృష్టి సారిస్తున్నది. సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉండి లాభాల సిరులు కురిపించే పంటల వైపు మొగ్గు చూపుతున్�
ఒక్కసారి ఆయిల్పాం మొక్క ల పెంపకంతో రైతులకు ఎక్కువ సంవత్సరాలు ఆదాయం వస్తూనే ఉంటుందని, పెట్టుబడి తగ్గి ఆదాయం పెరుగుతుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామానికి �
ప్రస్తుత సీజన్లో పత్తి, ఆయిల్పాం, నూనెగింజల పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నదని, వాటిని సాగుచేస్తే లాభసాటిగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. ఈ పంటలకు కనీస ధరకు మించిన రేటు లభిస్తుంద�
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచిపోయాయి. అయినా దేశానికి అన్నం పెట్టే రైతన్న మాత్రం ఆ ఫలాలు ఇంకా అనుభవించలేకపోతున్నాడు. పలురకాల ఉత్పత్తులకు పెట్టుబడిదారులు, కార్పొరేట్ యాజమానులే ధరలు నిర్ణయిస�
ఆయిల్పామ్ రైతులకు భారీగా లాభాల పంట పండుతున్నది. గత నెలలో టన్ను గెల ధర రూ.22,842 పలికి, ఆల్టైం రికార్డు సృష్టించింది. ఈ నెలలో కూడా నెల రూ.22,765 ధర పలుకుతున్నది. భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగుతుందని మార్కెట్ వర
రైతులు ఆయిల్పామ్, మల్బరీ పంటలు సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్ సూచించారు. గురువారం మిరుదొడ్డిలోని రైతు వేదిక భవనంలో జిల్లా ఉద్యానవన అధికారి రామలక్ష్మి, సెరీక�
రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని హర్టికల్చర్ డీజీఎం రాంమోహన్ సూచించారు. మండలంలోని తాడిహత్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించారు
‘ఆయిల్పామ్ తోటల సాగుకు జిల్లా అనుకులమైంది. అంతర్జాతీయంగా డిమాం డ్ ఉన్న పంట.. రైతులు ఆయిల్పామ్ సాగు చేయడం లాభదాయకం.. ఈ పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్ ఉంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ�
భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా,మే 8 : రైతులు ఆయిల్ పామ్ సాగు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి. ఆయిల్ పామ్ సాగుకు మన నేలలు అనుకూలం. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు దృష్టి సారించాలని �
రాబోయే రోజుల్లో రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే వేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎదురుచూడకుండా, ప్రైవేటు వ్యాపారులు పంట చేల�
నిజామాబాద్ : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఆర్మూర్ మండలం చేపూర్లో ఆయిల్ పామ్ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భవిష్యత్ అంతా ఆయిల్ పామ్ పంటలదేనని మంత్ర