ఆయిల్పామ్ గెల ధర క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రభావంతో ఇండోనేషియా నుంచి ఎగుమతులను నిషేధించిన క్రమంలో గత నెల వరకు భారీగా పెరిగిన ధర ఇప్పుడు తగ్గుతున్నది. గత నెల టన్ను గెల ధర రూ
రాష్ట్ర ఆయిల్పామ్ కన్సల్టెంట్ బీఎన్రావు సాగు మెళకువలపై రైతులకు అవగాహన సోన్, ఆగస్టు 3 : ఆయిల్పామ్ సాగు ఎంతో లాభదాయకమని, తెలంగాణ ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నదని రాష్ట్ర ఆయిల్ప�
ఆయిల్ పామ్ సాగు సబ్సిడీలను ఎత్తివేయలేదు. ఇది నిరాధారమైన వార్త. ఇలాంటి వార్తలను రైతులు నమ్మవద్దు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఆయిల్పామ్కు ఉన్న డిమాండ్ను గమనించి, 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని తెలంగాణ ప్ర
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే ఆయిల్ పామ్ సాగుపై రైతులను చైతన్యపర్చాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని ఉప్పలపహాడ్ గ్రామ �
ఆయిల్పాం పంట సాగు రైతు కుటుంబాలకు లాభదాయకమని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన జీవనియంత్రణ ఆయిల్పాం సాగుపై అవగాహన సదస్సు నిర్వహించా�
అన్నదాతల ఆలోచనల్లో మార్పు కనిపిస్తున్నది. సమ్మిళిత సాగు వైపు ఉమ్మడి జిల్లా రైతాంగం దృష్టి సారిస్తున్నది. సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉండి లాభాల సిరులు కురిపించే పంటల వైపు మొగ్గు చూపుతున్�
ఒక్కసారి ఆయిల్పాం మొక్క ల పెంపకంతో రైతులకు ఎక్కువ సంవత్సరాలు ఆదాయం వస్తూనే ఉంటుందని, పెట్టుబడి తగ్గి ఆదాయం పెరుగుతుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామానికి �
ప్రస్తుత సీజన్లో పత్తి, ఆయిల్పాం, నూనెగింజల పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నదని, వాటిని సాగుచేస్తే లాభసాటిగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. ఈ పంటలకు కనీస ధరకు మించిన రేటు లభిస్తుంద�
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచిపోయాయి. అయినా దేశానికి అన్నం పెట్టే రైతన్న మాత్రం ఆ ఫలాలు ఇంకా అనుభవించలేకపోతున్నాడు. పలురకాల ఉత్పత్తులకు పెట్టుబడిదారులు, కార్పొరేట్ యాజమానులే ధరలు నిర్ణయిస�
ఆయిల్పామ్ రైతులకు భారీగా లాభాల పంట పండుతున్నది. గత నెలలో టన్ను గెల ధర రూ.22,842 పలికి, ఆల్టైం రికార్డు సృష్టించింది. ఈ నెలలో కూడా నెల రూ.22,765 ధర పలుకుతున్నది. భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగుతుందని మార్కెట్ వర
రైతులు ఆయిల్పామ్, మల్బరీ పంటలు సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్ సూచించారు. గురువారం మిరుదొడ్డిలోని రైతు వేదిక భవనంలో జిల్లా ఉద్యానవన అధికారి రామలక్ష్మి, సెరీక�
రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని హర్టికల్చర్ డీజీఎం రాంమోహన్ సూచించారు. మండలంలోని తాడిహత్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించారు
‘ఆయిల్పామ్ తోటల సాగుకు జిల్లా అనుకులమైంది. అంతర్జాతీయంగా డిమాం డ్ ఉన్న పంట.. రైతులు ఆయిల్పామ్ సాగు చేయడం లాభదాయకం.. ఈ పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్ ఉంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ�