ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరినాట్లు ప్రారంభమయ్యాయి. ముందస్తు వరినాట్లు వేయడం ద్వారా పంట నష్టం జరిగే అవకాశాలు ఉండవని, పంట దిగుబడి సైతం పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం సైతం ముందస్తు వరినాట్లను ప్రోత్సహిస్తున్నది. చందూర్ మండల కేంద్రంలోని ఓ రైతు బుధవారం వరినాట్లు ప్రారంభించారు.