unseasonal rains | ఇటీవల సాగులో ఉన్న పంటలు కోత దశకు చేరుకున్న సమయంలో కురిసిన వర్షంతో పొలాల్లో నీరు నిలిచిపోయి పంటలు కుళ్లిపోతున్నాయి. కూరగాయల పంటలు పూర్తిగా నేలకూలగా, మొక్కజొన్న, వరి పంటలు కూడా తడిసిపోవడంతో రైతులు �
Farmer | చేతికి రావాల్సిన వరి ఎండిపోతుంటే బాధ అనిపిస్తంది.. ఏడుస్తున్నం. అన్నం కూడా తినడం లేదు. చేతికొచ్చే పంట పోయినప్పుడు మేం చేసి ఏం లాభమున్నది అంటూ పాలకుర్తి మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది.
Farmer | రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి అప్పుల పాలయ్యామని ఇప్పటికే పాలకుర్తికి చెందిన బాధిత మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది. పాలకుర్తికి చెందిన మరో మహిళా రైతు తన మూడెకరాల పొలం ఎండిపోయిందంటూ కన్నీరుమున�
Farmer | కేసీఆర్ ఉన్నప్పుడే బతికినం.. ఇంటింటికి నల్లా, ఇంటింటికి రోడ్డు.. ఆరు నెలలు కాకముందు రైతు బంధు వేసిండు. రేవంత్ రెడ్డిని గెలిపించిన తర్వాత ఒక్క నెల కూడా రాలేదని బాధిత మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది.
.
Goats | లింగాపూర్ గ్రామానికి చెందిన కొంగరి లింగం, ఎరుకల రాజయ్య, ఇద్దరు వ్యక్తులు ఉదయం మేకలను రోజూ మాదిరిగా మేత కోసం బయటకు కొట్టుకునిపోయారు. అయితే మేకలు మేత మేసుకుంటూ అక్కడి పరిసరాల్లో ఉన్న వరిపంటలోని నీళ్లు త
వర్షాభావ పరిస్థితులు అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తొలకరి జల్లులను చూసిన రైతులు వరి నార్లు పోశారు. పత్తి విత్తనాలు వేశారు. అక్కడక్కడ పత్తి మొలకలు వచ్చాయి. వర్షాలు ముఖం చ
కాలం నెత్తిమీదికి వచ్చినా వరుణుడి కటాక్షం లేకపోవడంతో వరి నాట్లు వేసుకునేది ఎట్లా, పంటలు పండించేది ఎట్లా అని ఖమ్మం రూరల్ మండల రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
నీటి కరువుతో చేతికొచ్చిన పంట పశువులకు మేతగా మారుతున్న ది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో భూగర్భజలాలు పాతాళానికి చేరి.. బోర్లు వట్టిపోయి ఎండిపోతుండడంతో అన్నదాత కంట కన్నీరు వస్తున్నది.
రోడ్డుపై ఊడిపోయిన నీటి పైపు వద్ద కనిపిస్తున్న ఈ రైతు పేరు జెల్ల కుమార్. చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లికి చెందిన ఆయన, సొంత ఎకరం భూమితోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి వేశాడు.
Paddy Fields | విద్యుత్ స్తంభంతోపాటు వైర్లు కిందికి వేలాడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు భయాందోళన గురవుతున్నారు. ఎప్పుడు విద్యుత్ ప్రమాదాలు జరుగుతాయో అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని ప్రధాన సాగునీటి వనరు అయిన ఎదుల్ల వాగు ఎండాకాలం రాకముందే నెల రోజులకు ముందే వట్టిపోయింది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతన్నలకు పంట పొలాలు ఎండిపోత
రాష్ట్రంలో అసలు పాలన ఉందా? పరిపాలించేటోడు చేతగానోడు కాబట్టే రైతుల పొలాలు ఎండుతున్నాయని మాజీ మంత్రి మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ తమ�
సాగునీరందక వేలాది ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయి, రైతులు ఆర్థికంగా నష్టపోతున్నట్లు బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి కార�