నైరుతి మొదలైన నాటి నుంచి నిన్నా మొన్నటి వరకూ విరామం లేకుండా వర్షపు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. కానీ.. ఇప్పటికీ జిల్లాలో సాగుకు సరిపడినంత వర్షపాతం నమోదు కాలేదు.
వానలు లేక.. ఎవుసం సాగక అన్నదాత కుదేలవుతున్నాడు. చెరువులు నిండక, ప్రాజెక్టుల నుంచి నీరు రాక ఇబ్బందులు పడుతున్నాడు. వరినాట్ల అదును మొదలైనా.. నారు సిద్ధంగా ఉన్నా.. నాటు వేయలేని దుస్థితి నెలకొంది.
వర్షాకాలం మొద లు కావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. దీంతో గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడింది. నాటువేసే సమయం అయిపోతుందనే ఉద్దేశంతో గ్రామాల్లోని కొందరు యూపీ, బీహార్, పశ్చిమబెంగాల్కు చెందిన కూలీలను పిలిపిం�
వరి నాట్లకు కూలీల కొరత ఏర్పడుతుండడంతో రైతులు వలస కూలీల మీద ఆధారపడుతున్నారు. వరినాట్లు వేసేందుకు మూడు, నాలుగేండ్లుగా బీహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలతో పాటు తెలంగాణలోని సూ�
వానల కోసం రైతన్నలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఆశించినంత మేర వానలు పడకపోవడంతో ఇప్పటి వరకు వరి నార్లు పోయలేదు. ఈ నెల మొదటి వారం నుంచే వరి పంట పండించే రైతులు నార్లు వేసే పనిలో నిమగ్నమయ్యేవారు.
నిజామాబాద్ జిల్లాలో ముందస్తు వరినాట్లు మొదలయ్యాయి. ఏ సీజన్లో అయినా మొదటగా వరినాట్లు వేయడంలో రాష్ట్రంలోనే చందూర్, మోస్రా, బాన్సువాడ తదితర ప్రాంతాలు ప్రసిద్ధి.
రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లినా నీళ్లు లేక ఎండిన పంట పొలాలు, తోటలు దర్శనమిస్తున్నాయని, పంటలు ఎండిపోయి రైతులు బోరున విలపిస్తున్నా అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్�
మొయినాబాద్ మండలంలో యాసంగి పంటల సాగు కాలం ముగింపు దశకు వచ్చింది. జనవరి రెండో వారానికి వరి నాట్లు పూర్తి కావాల్సి ఉన్నది. కలుపు తీసి ఎరువులు వేసుకునే సమయంలోనూ రైతులు ఇంకా నాట్లు వేస్తున్నారు.
వరి నాట్లు ముగుస్తున్నా.. రైతుబంధు నగదు ఇంకా జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పెటుబడి సాయం అందక పంటల సాగుకు మునుపటి మాదిరిగానే అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.
జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆయా పంటల సాగు ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం వరినాట్లు జోరందుకున్నాయి. వికారాబాద్ జిల్లాలో గత యాసంగిలో 90,495 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేయగా, ఈసార
‘రాజకీయంగా కక్ష సాధించాలని మీకు ఉంటే మా మీద విచారణ చేపట్టండి. నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోండి. అంతేకానీ రైతుల మీద చూపెట్టకండి. రైతులకు యాసంగి నీళ్లు ఇవ్వండి’ అని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివ�
కోనరావుపేట మండల వ్యాప్తంగా యాసంగి పనులు జోరుగా సాగుతున్నాయి. రైతులు పొలాల్లో వరినాట్లు వేయడంలో బిజీబిజీగా మారారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా బిహార్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాలకు చెందిన కూలీలు వలస వచ్చి న
జిల్లాలో యాసంగి సాగు పనులు ప్రారంభమయ్యాయి. ధాన్యం కొనుగోళ్లు పూర్తవ్వడంతో రైతులు వ్యవసాయం పనుల్లోనిమగ్నమయ్యారు. ప్రస్తుతం వరి ధాన్యానికి డిమాండ్ ఉన్న నేపథ్యంలో యాసంగిలోనూ దానికే ప్రాధాన్యం ఇస్తున్న