Goats | లింగాపూర్ గ్రామానికి చెందిన కొంగరి లింగం, ఎరుకల రాజయ్య, ఇద్దరు వ్యక్తులు ఉదయం మేకలను రోజూ మాదిరిగా మేత కోసం బయటకు కొట్టుకునిపోయారు. అయితే మేకలు మేత మేసుకుంటూ అక్కడి పరిసరాల్లో ఉన్న వరిపంటలోని నీళ్లు త
వర్షాభావ పరిస్థితులు అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తొలకరి జల్లులను చూసిన రైతులు వరి నార్లు పోశారు. పత్తి విత్తనాలు వేశారు. అక్కడక్కడ పత్తి మొలకలు వచ్చాయి. వర్షాలు ముఖం చ
కాలం నెత్తిమీదికి వచ్చినా వరుణుడి కటాక్షం లేకపోవడంతో వరి నాట్లు వేసుకునేది ఎట్లా, పంటలు పండించేది ఎట్లా అని ఖమ్మం రూరల్ మండల రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
నీటి కరువుతో చేతికొచ్చిన పంట పశువులకు మేతగా మారుతున్న ది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో భూగర్భజలాలు పాతాళానికి చేరి.. బోర్లు వట్టిపోయి ఎండిపోతుండడంతో అన్నదాత కంట కన్నీరు వస్తున్నది.
రోడ్డుపై ఊడిపోయిన నీటి పైపు వద్ద కనిపిస్తున్న ఈ రైతు పేరు జెల్ల కుమార్. చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లికి చెందిన ఆయన, సొంత ఎకరం భూమితోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి వేశాడు.
Paddy Fields | విద్యుత్ స్తంభంతోపాటు వైర్లు కిందికి వేలాడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు భయాందోళన గురవుతున్నారు. ఎప్పుడు విద్యుత్ ప్రమాదాలు జరుగుతాయో అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని ప్రధాన సాగునీటి వనరు అయిన ఎదుల్ల వాగు ఎండాకాలం రాకముందే నెల రోజులకు ముందే వట్టిపోయింది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతన్నలకు పంట పొలాలు ఎండిపోత
రాష్ట్రంలో అసలు పాలన ఉందా? పరిపాలించేటోడు చేతగానోడు కాబట్టే రైతుల పొలాలు ఎండుతున్నాయని మాజీ మంత్రి మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ తమ�
సాగునీరందక వేలాది ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయి, రైతులు ఆర్థికంగా నష్టపోతున్నట్లు బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి కార�
Agriculture | రంగారెడ్డి జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. వేసవి ఆరంభంలోనే అన్నదాతలకు కష్టాలు మొదలైనవి. జిల్లాలో వేసిన వరి పంట పొలాలు నీరు సరిపోక నిండిపోతున్నాయి
Bus Crash | వనపర్తి : పెబ్బేరులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న వోల్వో బస్సు (Volvo bus)పెబ్బేరు సమీపంలో పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.