UP rains | ఉత్తరప్రదేశ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో
జనజీవనం స్తంభించింది. వర్షాల కారణంగా ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో 11 మంది మృతి చెందినట్లు అక్కడి అధి�
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ రైతులు సొంతంగా నిలదొక్కుకోలేదు. వ్యవసాయ కార్పొరేటీకరణలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ అవలంబించిన విధానాలు రైతుల ఉనికిని ప్రశార్థకం చేస్తున్నాయి.
Minister Harish Rao | తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది.. ఒకప్పుడు ఎవుసానికై ముఖాన్ని మొగులుకు పెట్టి చూసేవారమని, కాలం ఎట్లయితదోనని పంచాంగ శ్రవణం వినేవారమని, కానీ సీఎం కేసీఆర్ దయతో కాలమైనా, కాకున్నా రెండు �
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన బీఆర్ఎస్ జాతీయ పార్టీకి వెల్లువలా మద్దతు లభిస్తున్నది. బీఆర్ఎస్పై కొంతకాలంగా తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది
దేశంలో రైతుల బాధలు తీరాలంటే ఒక్క కేసీఆర్తో మాత్రమే సాధ్యం. రైతుల బాధలు తెలిసిన ఒకే ఒక నాయకుడు కేసీఆర్. అలాంటి నేత దేశ రాజకీయాల్లోకి రావటం ఎంతో సంతోషంగా ఉన్నది.
రైతులు తమ వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు, రైతు బంధు, భూమి పట్టా రద్దు చేస్తారని ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ హెచ్చరించారు. మండలంలోని దేవాపూర్ గ్రామాని�
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను కేంద్ర మంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్మిశ్రా కారుతో తొక్కించి చంపిన ఘటనకు సోమవారంతో ఏడాది పూర్తయింది.
సమైక్య పాలనలో దండగలా మారిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చారు సీఎం కేసీఆర్.. దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు రంది లేకుండా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్.. పుష్కలంగా సాగు నీటి వసతి కల్పించారు. �
CM KCR | అన్ని రకాల వసతులు, వనరులు ఉన్న ఈ దేశం వంచించబడుతోంది.. అవకాశాలు కోల్పోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచానికే అన్నపూర్ణగా ఉన్న భారతదేశంలో వ్యవసాయ రంగం కుదేలవుతుందని కేసీఆర్ పేర్కొ
Minister Mallareddy | రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
ఉక్రెయిన్పై యుద్ధంలో పోరాడేందుకు అదనంగా సమీకరించనున్న 3 లక్షల మంది జవాన్లలో రైతులు కూడా ఉన్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పంటల దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉన్నదని సంకేతాలిచ్చా
దీపం ఎక్కడున్నా ఆ వెలుగు దశదిశలా వ్యాపిస్తుంది. ఉన్నత వ్యక్తుల ధర్మ కార్యాచరణ కూడా ఇదే రీతిలో నలుచెరగులా వెలుగొందుతుంది అనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఇతర రాష్ర్టాల ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న