డబుల్ ఇంజిన్ పాలనలో పేదల బతుకులు ఆగమైపోతున్నయి. కరెంటు రాదు. మీటర్లు యోగనిద్రలో ఉంటాయి. కానీ బిల్లుల మాత్రం రూ.వేలల్లో బాదుతున్నారు. వాటిని ఎలా కట్టాలో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇది పశ్చిమ �
గోధుమలు, నూకలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై ఉన్న ఎగుమతుల నిషేధాన్ని ఎత్తివేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. 2023-24 బడ్జెట్ రూపకల్పనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రైతు నేతలతో వ�
Minister Harish rao | సిద్దిపేట జిల్లా రైతులకు రాష్ట్ర మంత్రి హరీశ్రావు శుభవార్త చెప్పారు. బ్యాంకుల ద్వారా సులభతరంగా రుణాలు పొందేందుకు, అలాగే రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించలేక ఇబ్బందులు
Palla Rajeshwar reddy | దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయానికి రైతులను
రైతన్నలు మరో దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రైతుల ఆందోళనలతో వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించి ఈనెల 19(శనివారం) నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది.
పొలంకాడ మీటర్లు పెట్టి రైతన్న పొట్ట కొట్టాలని చూస్తున్న బీజేపీ సర్కారుపై రైతన్నలు యుద్ధం మొదలెట్టారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మొదలు పెట్టిన నిరసన.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వరకు పాకింది.
రైతులకు, ప్రభుత్వానికి వారధిగా మార్కెట్ కమిటీ పాలకవర్గం పనిచేయాలని, మెరుగైన సేవలందించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. వేములవాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవార�
Minister KTR | తెలంగాణలో వంట నూనెల పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్న
Minister KTR | రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ధాన్యాన్ని కొనలేమని కేంద్రం చేతులెత్తేసిందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను
విద్యుత్తు అనేది చాలా ముఖ్యమైన వనరు అని, దాన్ని దుర్వినియోగం చేయొద్దని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు సూచించారు.
తెలంగాణలో పండిన ధాన్యం కొనడానికి చేతకాని బీజేపీ.. ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మాత్రం రూ.100కోట్లు ఇచ్చి కొంటదట అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రధ�
యాసంగిలో పత్తి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. గతేడాది కొందరు ప్రయోగాత్మకంగా సాగు చేసి సక్సెస్ అవడంతో ఈ ఏడాది మరికొందరు ముందుకొస్తున్నారు. 24 గంటల కరంటు.. పుష్కలంగా నీళ్లు ఉండడం.. ధరల పెరుగుదల.. మక్కజొన�