రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ధాన్యం విక్రయాలకు సైతం ఇబ్బంది లేకుండా పోయింది.
రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని మోదీ సర్కార్ పతనం కావాలంటే దేశంలోని రైతులంతా ఏకం కావాలని ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి బిజ్జుకృష్ణన్ అన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభలను ప�
ప్రధాని మోదీ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారీ వర్గాలు, కార్పొరేట్లు, భూస్వాములకు లబ్ధి చేకూర్చే విధానాలు అవలంబిస్తూ రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని ధ్వంసం చేస్తున్నారని ఏఐకేఎస్ జాతీయ సహాయ కార
తెలంగాణ ప్రభుత్వం రాయితీ అందిస్తున్న పామాయిల్ మొక్కలను ఆంధ్రాకు తరలిస్తున్న లారీని రైతులు పట్టుకుని దమ్మపేట పోలీసులకు ఆదివారం తెల్లవారుజామున అప్పగించారు.
వానకాలం విస్తృతంగా కురిసిన భారీ వర్షాలకు పంటలకు సరిపోయే నీటికి మించి కాలువలు, చెరువులు, బావులు నిండాయి. మూడు నెలల క్రితం కురిసిన వర్షాలకు వాగులు, మత్తడులు, ఒర్రెలు, వాగులు ఉప్పొంగి ప్రవహించాయి.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. గండీడ్ మం డలంలోని కొండాపూర్లో శనివారం ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించి రెండేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో శనివారం దేశవ్యాప్తంగా అన్నదాతలు రాజ్భవన్లకు మార్చ్ చేపట్టనున్నారు.
ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మక్కరాజిపేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం క
ఆంధ్రలో ఉపా ధి దొరకక తెలంగాణకు వచ్చి ఉపాధి పొందుతున్నా డు. యాసంగి, వర్షకాలం వరి కోత సీజన్లో ఉపాధి దొరుకుతున్నదని ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా ఈపూర్ మండలం ఎర్రకుంటకు చెందిన యువకుడు రమేశ్ సంతోషం వ్యక్త