ఆయిల్పామ్ సాగు లాభదాయకమని, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఆయిల్పామ్ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతు ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని అఖిల భారత కిసాన్సభ జాతీయ కార్యదర్శి కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.
భూమి సారవంతంగా ఉంటేనే తెగుళ్లు తగ్గి నాణ్యమైన పంటతోపాటు దిగుబడి కూడా పెరుగుతుందని ఏవో రాజేందర్రెడ్డి సూచించారు. మండలంలోని జానంపేట రైతువేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ నేల దినోత్సవాన్ని �
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడాలని ఏడీఏ పోరెడ్డి నాగమణి రైతులకు సూచించారు. ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్బంగా సోమవారం స్థానిక రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.
పంట మంచి దిగుబడికి భూసార పరీక్షలు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, డీఏఓ సుచరిత సూచించారు. సోమవారం ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా పానగల్ క్లస్టర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వా
యాసంగి పనులు మొదలవుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల రైతులు మడులను సిద్ధం చేసుకుని నారు పోసుకుంటున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో జలవనరులు నీటితో కళకళలాడుతున్నాయి. భూ�
Minister Harish rao | మంచి భవిష్యత్తు ఉన్న పంట ఆయిల్పామ్ అని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేదని, ఖర్చు కూడా తక్కువ అని, ఆదాయం మాత్రం అధికంగా ఉంటుందని చెప్పారు.
వరి కోతలు మొదలయ్యాయంటే పల్లెల్లో హడావుడి.. కూలీలతో పొలాలన్నీ సందడిగా మారేవి. మహిళలు పాటలు పాడుతూ వరి మెదళ్లను కోస్తుంటే కోకిలలు కూసినట్టుండేది, అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లి కుటుంబం మొత్తం పొలాల్లో పనుల్ల