రైతులు పంట పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి అన్నారు.
మెట్ట పంటలకు మల్చింగ్ వేయడంతో రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కల చుట్టూ ఉండే తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. ఇప్పుడు రైతులు వ్యవసాయంలో ఎడ్లను వినియోగించడం లేదు. దీంతో కలుపు నివారణ సమస్యగా మారింది. దీనిక�
అన్నం పెట్టే రైతు యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి చేరాలన్న ఉద్దేశంతో స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. వ్యవసాయ అభివృద్ధి కోసం రైతుబంధు సమితులను ఏర్పాటు చేశారు
తెలంగాణ కోసం నేను బయలుదేరిననాడు ‘కొత్త దుకాణం పెట్టినవేంది’ అని అవహేళన చేశారు. ‘వీళ్లతో ఏం కాదు’ అని అన్నారు. ‘ఈ బక్కోన్ని బొండిగె పిసికి పడేస్తరు’ అన్నోళ్లు ఉన్నరు. ఇప్పుడు అంతకన్నా రెట్టించి హేళన చేస్�
కారు చీకట్లు కమ్ముకున్నప్పుడు చిరు దివ్వె కూడా దేదీప్యమానమై విరాజిల్లుతుంది. చీకటి నిండిన బతుకులకు దారిచూపుతుంది. అసమర్థ పాలకుల చేతిలో కునారిల్లుతున్న దేశానికి దారిచూపే చిరు దివ్వెలా ఆవిర్భవించింది �
సమైక్య రాష్ట్రంలో దశాబ్దాలుగా ఆర్థిక ఇబ్బందులకు గురైన రైతు కుటుంబాల ప్రగతి కోసమే సీఎం కేసీఆర్ ఆరాట పడుతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
జిల్లా లో వానకాలం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అన్ని మండలాల్లో వరి కోతలు జోరందుకోవడంతో కొద్ది రోజుల నుంచి అధికారులు ధాన్యం కొనుగోళ్లను ముమ్మరం చేశారు.
బీఆర్ఎస్కు ఎన్నికల సం ఘం ఆమోదం తెలపడంపై తెలంగాణ రైతు రక్షణ సమితి హర్షం ప్రకటించింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్న ట్టు పేర్కొన్నది