వానకాలం ధాన్యం కొనుగోళ్లు నల్లగొండ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 22 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 3,77,170 మెట్రిక్ టన్నులను జిల్లా యంత్రాంగం కొనుగోలు చేసింది.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరుకు నిరసనగా రైతన్నలు మళ్లీ రోడ్డెక్కారు. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా సాగిన ఉద్యమ విరమణ సమయంలో ఇచ్చిన హామీల అమలులో కేంద్రం చేసిన ద్రోహంపై మండిపడుతున�
వికారాబాద్ జిల్లాలో యాసంగి పనులు జోరుగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 1,47,502 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేయగా, ఇప్పటికే 50,660 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.