భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం దేశంలో ప్రభంజనం సృష్టిస్తున్నది. దశాబ్దాలుగా కల్లబొల్లి కబుర్లతో కాలం వెల్లదీసి,
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని బొజ్జన్నపేట, జయపురం, బాసుతండా, కొమ్ములవంచ, నర్సింహులపేట, గ్రామాలతో పాటు శివారు తండాల్లో రైతులు ఎక్కువగా కూరగాయల సాగు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం వినియోగంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చేయవచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు.
ఉల్లి ధరలు దారుణంగా పడిపోవటంతో రైతులంతా రోడ్డునపడ్డారు. మొన్న ఓ మహారాష్ట్ర రైతు పంటను కాల్చేయగా, మరికొందరు రైతులు ప్రధాని మోదీకి ఉల్లి పాయలు పార్సిల్ పంపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింద
కేంద్రప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించి, రాష్ర్టాల మెడపై కత్తిపెట్టి వ్యవసాయ మోటర్లకు బిగింపజేస్తున్న స్మార్ట్ మీటర్లు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. తిరిగితే రాకెట్ వేగంతో వినియోగానికి మించి రీడిం
Farmers | హర్యానాలో ఆవాలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు ఎంఎస్పీ కంటే తక్కువ ధరకే తమ పంటను ప్రైవేటు వ్యక్తులకే అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర సర్కారు అన్ని చర్యలు తీసు కుంటున్నది. విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో అధికంగా పత్తి సాగవుతుంది. గతేడాది 3.52 లక్షల ఎకరాల్లో సాగవగా.. 26 లక్షల క్వింటాళ్ల దిగుబడి మార్కెట్కు వస్తుందని అధికారులు అంచనా వేశారు.
Harish Rao | ‘కేంద్రం కొనకపోతే మనకు కేసీఆర్ ఉన్నాడు. యాసంగి రైతులకు అన్యాయం జరుగనివ్వడు. బాయిల్డ్రైస్ కొనుగోలుమీద ఒకవేళ కేంద్రం మొరాయిస్తే.. రైతును ఆదుకొనేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.
ఏ పంటకు ఏ యంత్రం వాడాలి..? ఏ మందులు ఉపయోగించాలి..? తక్కువ స్థలంలోనే అధిక దిగుబడులు సాధించడం ఎలా..? ఇలా అన్నదాతలకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు హైటెక్స్లో ‘కిసాన్ అగ్రి-23’ కొలువుదీరింది.