Siddipeta | సిద్దిపేట జిల్లాలో రూ. 300 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య స�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటీవల మధ్యప్రదేశ్లో ఎరువుల కోసం తొక్కిసలాట జరిగి రైతులు మరణించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావ�
రైతుల చేన్ల వద్దకే మార్కెటింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పొలాల నుంచే నేరుగా హైదరాబాద్కు పంట ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. సెర్ప్, సంగమేశ్వర మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో ఈ సేవలను ప్ర�
రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన రైతు కల్లాలపైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కయ్యం పెడుతున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఈజీఎస్ ద్వారా న�
సమైక్య రాష్ట్రంలో వెనుకబాటుతనానికి నిదర్శనం ఉమ్మడి నల్లగొండ జిల్లా. రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న జిల్లాగా పేరున్నా అభివృద్ధికి ఆమడ దూరమన్నది కాదనలేని సత్యం.