అకాల వర్షాలతో చేతికొచ్చిన పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చాలాచోట్ల కోసి ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది.
నిజామాబాద్ నగర శివారులోని తారకరామారావు కాలనీ వద్ద ఓ రైతు దంపతులు పంటను ఆరబెట్టేందుకు కష్టపడుతుండగా వారి పిల్లలు తమకు చేతనైన కాడికి సాయం చేస్తున్న దృశ్యం గురువారం ‘నమస్తే తెలంగాణ’ కెమెరాకు చిక్కింది.
-స్టాఫ్ ఫొటోగ్రాఫర్/ నమస్తే తెలంగాణ