Rain in Uttarpradesh | ఉత్తరప్రదేశ్లో వరుణుడి బీభత్సం కొనసాగుతున్నది. గత 24 గంటల్లో యూపీ వ్యాప్తంగా వర్షం సంబంధిత ప్రమాదాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. హర్దోయ్ జిల్లాలో నలుగురు, బారాబంకీ జిల్లాలో ముగ్గురు, ప్రతాప్�
సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పరకా ల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని పల్లార్గూడ, మొండ్రాయి, ముమ్మడివరం, నార్లవాయి, నల్లబెల్లిలో బుధవారం రైతులకు పంట నష్టపరిహారం చెక్క�
ఆధునిక యంత్రాలతో రైతులు సాగు చేసి, ఆర్థికాభివృద్ధి సాధించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. శుక్రవారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రూ.75 కోట్లతో రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రా�
“అవ్వ బాగున్నవా.. ఏ ఊరూ.. ఎంత మంది కొడుకులు, బిడ్డలు.. ఎన్నెకరాల భూముంది.. ఏ ఏ పంటలు వేసినవ్.. ఈ వానలకు ఏమైనా దెబ్బతిన్నయా.. చేలలో నీరు నిలిచిందా.. ఏమైనా ఉంటే చెప్పు.. సీఎం సారుకు చెప్తా.. సారు మనల్ని ఆదుకుంటడు..” అన�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పంటలు నీట మునిగాయి. స్థానికంగా, మహారాష్ట్రలో వర్షాలు కురవడం, ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహం పోటెత్తింది. పెన్గంగ నది పరీవాహక ప్రాంత పరి�
పెన్గంగ వరద ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుటామని, ధైర్యంగా ఉండాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ భరోసానిచ్చారు. భీంపూర్ మండలం అర్లి, వడూర్ శివారు పెన్గంగ ముంపు పంటలను సో�
భారీ వర్షాలతో చాలా చో ట్ల నష్టం వాటిల్లిందని, ప్రతి ఒక్కరినీ రాష్ట్ర ప్ర భుత్వం ఆదుకుంటుందని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న అన్నారు. బేల మండలంలోని పెన్గంగ పరీవాహక సాంగిడి , బెదోడ, మణియార్పూర్, కాంగా�
సోయాచిక్కుడు, మక్కజొన్న, పత్తి, కంది, పసుపు, వరి, కూరగాయ పంటల్లో నీరు నిల్వకుండా ఎప్పటికప్పుడు బయటికి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలి. వర్ష సూచన ఉన్నంతవరకూ ఏ పంటలోనైనా పురుగు మందులు పిచికారీ గానీ రసాయన ఎరువ�
విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర సర్కారు అండగా నిలిచింది. మార్చి, ఏప్రిల్లో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరుగగా, ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసింది.
“నేను రైతు బిడ్డనే.. వడగండ్ల వాన రైతన్నను కోలుకోకుండా చేసింది. మీ బాధలు స్వయంగా చూడాలని వచ్చా. చూశా.. మీతో మాట్లాడా.. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తాం.. అధికారులు సర్వే చేయండని ఆదేశిస్తున్నా..” అని
ఆరుగాలం కష్టపడ్డ అన్నదాతలను అకాల వర్షాలు ఆగం చేశాయి. పంట నష్టపోయి ఆందోళన చెందుతున్న రైతన్నలకు సీఎం కేసీఆర్ ఆపన్న హస్తం అందిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని, పరిహారాన్ని కూడా అందజేస్తామన్న స�
అన్నదాతలు అధైర్యపడొద్దని, ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం తడిసినా కూడా పూర్తిస్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
రాష్ట్రంలో రైతులు పండిస్తున్న పంట ఉత్పత్తులన్నింటికీ గిట్టుబాటు ధర కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ �
Minister Vemula | ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద కడ్తా పేరిట రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్ల(Millars)పై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) అన్నారు.