ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు రోజులుగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు. మామిడి తోటల్లో కాయలు నేల రాలాయి. పలుచోట్ల చెట్లు విరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం �
హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన రాళ్లవాన బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి రోడ్లపై చెట్లు కూలిపోవడంతో పాటు పలు ఇండ్లు, రైస్మిల్లులు, ఇతర పరిశ్రమలపై క�
ప్రకృతి ప్రకోపానికి అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. అకాల వర్షాలు తీవ్ర నష్టాలను మిగుల్చుతున్నాయి. మార్చి, ఏప్రిల్లో పడిన అకాల వర్షాలు, వడగండ్లతో ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 3, 566ఎకరాల్లో పంట నష్టం జరుగగా, నె
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రామారం, దౌల్తాబాద్ మండ లం ఇందుప్రియాల్ గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన వల్ల కోతకు వచ్చిన వరిపంట పూర్తిగా నేలరాలింది. సోమవారం ఉదయం రైతులు గుర్రలసోఫ �
వడగండ్ల బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కోరారు. సోమవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం, దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామాల్లో వడగండ్ల వానతో నష్టపో�
జిల్లాలో పలు చోట్ల ఆదివారం అకాల వర్షంతో ధాన్యం తడిసింది. సుమారు గంటపాటు ఉరుములు, మెరుపులతో వాన పడడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ మార్కెట్ యార్డులు, ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధ�
మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. వ్యయప్రయాసాలకోర్చి సాగు చేసిన పంటలు నీటిపాలయ్యాయి. ఉమ్మడి పాలమూరులో మంగళవారం సాయంత్రం వడగండ్లతో భారీ వర్షం కురిసింది.
వడగండ్ల వానకు జరిగిన పంట నష్టంపై వెంటనే సర్వే చేసి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వరంగల్ జిల్లా ఖానాపురంలో జాతీయ రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు.
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ మండలం ఎల్లంల, పెంబర్తి, సిద్దెంకి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల �
మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం అకాల వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మండలంలోని శెట్పల్లి, అయ్యపల్లి, పర్మళ్ల, లింగంపేట గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిస�
అకాల వర్షం అన్నదాతకు నష్టం మిగిల్చింది. గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరితోపాటు మామిడి, మొక్క జొన్న, ఉద్యానం పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం అన్నదాతను దెబ్బతీసింది. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన మక్కలు కొట్టుకుపోయాయి. పెద్ద మొత్తంలో పంట తడిసిపోవడంతో రైతులు లబోదిబ�