Asifabad | పంటలకు ఇప్పటివరకు నష్టపరిహారం(Crop damage) అందలేదని సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట దిందా, కేతిని, చిత్తం గ్రామాలకు చెందిన 60 మందికి పైగా రైతు�
తమకు పంట నష్టపరిహారం అందలేదని, తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరుతూ బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామ రైతులు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్యను బుధవారం వేర్వేరుగా కలిసి విన్నవించుక
అకాల వర్షాలతో రైతులు విలవిల్లాడుతున్నారు. కళ్ల ముందే వడ్లు వరదలో కొట్టుకుపోతుండడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ, కొట్టుకుపోయిన వడ్లను దోసిళ్ల�
గతంలో ఎన్నడూలేని విధంగా ఖమ్మం జిల్లాను ఈసారి వరదలు ముంచెత్తడంతో బాధితులు విలవిల్లాడారు. ప్రకృతి ప్రకోపానికి ప్రజలు బలై 50 రోజులు గడిచిపోయాయి. అయితే వారిని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ�
KTR | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదాతలను కష్టాలను వెంటాడుతూనే ఉన్నాయి. రేవంత్ పరిపాలనలో రైతు కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేకుండా పోయింది. 24 గంటల ఉచిత
Constable suicide | పంట పెట్టుబడి కోసం చేసిన అప్పు తీర్చాలని వేధింపులు భరించలేక ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూర్ జిల్లాలో చోటు చేసుకుంది .
అకాల వర్షం చిలుకూరు మండలంలో భారీ నష్టాన్ని మిగిల్చింది. వాగుల వరద పోటెత్తడంతో చిలుకూరు, నారాయణపురంలోని చెరువుకట్టలు తెగి పంట పొలాలు పూర్తిగా ఇసుకమేటలు వేశాయి. వరి పైరు కొట్టుకొని పోయి పొ లాల్లో రాళ్లు ద�
ఈ ఫొటో తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి కొనుగోలు కేంద్రంలోనిది. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయింది. కేంద్రం వద్ద ధాన్యం ఇలా తడిసి మొలకెత్తింది. తుర్కపల్లి మండలంలోని మెజార్టీ కొనుగోలు కేంద్ర�
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ జిల్లావ్యాప్తంగా కొనాల్సిన ధాన్యం 20 వేల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటి వరకు 5 వేల 15 వేల మెట్రిక్ ధాన్యం మాత్రమే కొనుగోళ్లు జరిగాయి.
పంట నష్టపరిహారం (Compensation) పంపిణీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ మొద్దునిద్ర లేచింది. పరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతించి రెండు వారాలు గడుస్తున్నా చలించని ప్రభుత్వం.. సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో ఎట్టకే�
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా తయారైంది పంట నష్టపోయిన రైతుల పరిస్థితి. పరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతిచ్చినా ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటున్నది.
ఇబ్బందుల్లో ఉన్నవారికి తక్షణమే కాస్తయినా సాయం అందితే వారికి ఎంతో సంతృప్తిగా ఉంటుంది. కష్ట సమయాల్లో కాకుండా ఆ తర్వాత చాలా రోజులకు అంతకన్నా ఎక్కువ సాయం చేసినా అది వారికి ఊరట కలిగించదు. అంతగా ఉపయోగపడదు కూడ�