సోయాచిక్కుడు, మక్కజొన్న, పత్తి, కంది, పసుపు, వరి, కూరగాయ పంటల్లో నీరు నిల్వకుండా ఎప్పటికప్పుడు బయటికి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలి. వర్ష సూచన ఉన్నంతవరకూ ఏ పంటలోనైనా పురుగు మందులు పిచికారీ గానీ రసాయన ఎరువ�
విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర సర్కారు అండగా నిలిచింది. మార్చి, ఏప్రిల్లో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరుగగా, ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసింది.
“నేను రైతు బిడ్డనే.. వడగండ్ల వాన రైతన్నను కోలుకోకుండా చేసింది. మీ బాధలు స్వయంగా చూడాలని వచ్చా. చూశా.. మీతో మాట్లాడా.. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తాం.. అధికారులు సర్వే చేయండని ఆదేశిస్తున్నా..” అని
ఆరుగాలం కష్టపడ్డ అన్నదాతలను అకాల వర్షాలు ఆగం చేశాయి. పంట నష్టపోయి ఆందోళన చెందుతున్న రైతన్నలకు సీఎం కేసీఆర్ ఆపన్న హస్తం అందిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని, పరిహారాన్ని కూడా అందజేస్తామన్న స�
అన్నదాతలు అధైర్యపడొద్దని, ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం తడిసినా కూడా పూర్తిస్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
రాష్ట్రంలో రైతులు పండిస్తున్న పంట ఉత్పత్తులన్నింటికీ గిట్టుబాటు ధర కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ �
Minister Vemula | ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద కడ్తా పేరిట రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్ల(Millars)పై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) అన్నారు.
వడగండ్ల వానకు పంట నేలరాలి, గుండె పగిలిన రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. రైతులు, కౌలు రైతులు అనే తేడా లేకుండా, ఈ పంట ఆ పంట అనే భేదం లేకుండా ఎకరాకు రూ.10 వేల ఆర్థికసాయం అందజేస్తున్నది. ఇంత పెద�
అకాల వర్షాలు, వడగండ్లు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చేతికొచ్చిన పంటను ధ్వంసం చేశాయి. ప్రధానంగా వరి, మక్కజొన్న, జొన్న పంటలతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారులు గ్రామాలవారీగా పంట నష్టం వివరా
కొన్ని రోజులుగా మంచిర్యాల జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, ఈదురు గాలులు మామిడి, వరి సాగు చేసిన రైతులను ఆగం చేశాయి. ఆరుగాలం పడిన కష్టానికి పంట చేతికొస్తుందని సంబురపడుతున్న దశలోనే రైతుల ఆశ�