వడగండ్ల వానకు పంట నేలరాలి, గుండె పగిలిన రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. రైతులు, కౌలు రైతులు అనే తేడా లేకుండా, ఈ పంట ఆ పంట అనే భేదం లేకుండా ఎకరాకు రూ.10 వేల ఆర్థికసాయం అందజేస్తున్నది. ఇంత పెద�
అకాల వర్షాలు, వడగండ్లు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చేతికొచ్చిన పంటను ధ్వంసం చేశాయి. ప్రధానంగా వరి, మక్కజొన్న, జొన్న పంటలతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారులు గ్రామాలవారీగా పంట నష్టం వివరా
కొన్ని రోజులుగా మంచిర్యాల జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, ఈదురు గాలులు మామిడి, వరి సాగు చేసిన రైతులను ఆగం చేశాయి. ఆరుగాలం పడిన కష్టానికి పంట చేతికొస్తుందని సంబురపడుతున్న దశలోనే రైతుల ఆశ�
అది తాహెర్ కొండాపూర్. కరీంనగర్ మండలంలో చిన్న గ్రామం. 610 ఎకరాల సాగు భూమి ఉంటుంది. యాసంగిలో 570 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వరి పంట కోతకు వచ్చింది. ఇద్దరు రైతులు మాత్రమే నాలుగు ఎకరాల్లో కోతలు పూర్తి చేశారు.
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన ఏ ఒక్క రైతునూ వదిలి పెట్టకుండా ప్రతి ఒక్కరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. ‘మనకు సీఎం కేసీఆర్ సార్ ఉన్నారు. మీర
వడగండ్ల వాన.. రైతుకు కన్నీళ్లనే మిగిల్చింది. ఉమ్మడి జిల్లాలో సోమ, మంగళవారాల్లో కురిసిన అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కామారెడ్డి జిల్లాలో 31 వేల ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంట నష్ట�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురియడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి 3,037 ఎకరాలు, మక్క 24, పెసర 32, నువ్వులు 4 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిం
కొన్ని రోజులుగా మంచిర్యాల జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, ఈదురు గాలులు మామిడి, వరి సాగు చేసిన రైతులను ఆగం చేశాయి. ఆరుగాలం పడిన కష్టానికి పంట చేతికొస్తుందని సంబురపడుతున్న దశలోనే రైతుల ఆశ�
అకాల వర్షాల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకునేలా చూస్తామని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని నచ్చన్ఎల్లాపూర్, లింగాపూర్ గ్రామాల్లో పంటలను బుధవారం స్�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి వచ్చిన ధాన్యం తడిసి ముద్దయ�
MLA Ramesh Babu | ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని(Farmers) ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు(Mla Ramesh Babu) అన్నారు.
Minister Harish Rao | అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోవడం దురదృష్టకరమని ఆర్థికమంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేట, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించా�
Speaker Pocharam | ‘ప్రకృతి విపత్తును తప్పించలేం. కానీ తప్పించుకోవచ్చు.రైతులకు చేతులెత్తి దండం పెడుతున్నా. పంట కాలాన్ని ముందుకు జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాన’ ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి(Speaker Pocharam ) రైత�