సీఎం కేసీఆర్ తన పర్యటన ఆసాంతం రైతుల్లో భరోసా నింపేందుకు ప్రయత్నించారు. ప్రతి గ్రామంలోనూ రైతుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారితో కలిసి పొలాల్లో కలియ తిరుగుతూ.. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ : భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో జరిగిన నష్టంపై మండలాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో మంత్రి వరదలపై అన్నిశ�
ఎవరూ అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం పంట నష్టపోయిన రైతుకు న్యాయం లోపభూయిష్టంగా కేంద్ర ప్రభుత్వవ్యవసాయ విధానాలు ప్రకృతి వైపరీత్యాల నష్టంపై స్పందనేది? ఫసల్ బీమాతో కంపెనీలకు లాభం:వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రె�
Minister Niranjan Reddy | ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సారధ్యంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే�
దెబ్బతిన్న రోడ్లకు నిధులు మంజూరు చేయాలిఅసెంబ్లీలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భైంసా : భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కోరారు. శుక్రవారం అసెంబ్లీలో ముథోల�
వర్ష బీభత్సం | జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు కడగండ్లను మిగిల్చింది. పలిమెల మండల కేంద్రంతోపాటు సర్వాయిపేట లెంకలగడ్డ, పంకెన, మొదేడు తదితర గ్రామాల్లో వర్షం బీభత్సం సృష్టించింది.