ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పర్యటన అనంతరం అధికారులు జిల్లాలో పంట నష్టం సర్వేలో వేగవంతం చేశారు. గ్రామాల వారీగా యుద్ధ ప్రాతిపదికన సర్వే చేస్తున్నారు. పంటల వారీగా జరిగిన నష్టాన్ని నమోదు చేస్తున్నారు.
వడగండ్లు మిగిల్చిన కడగండ్లతో కలతచెందిన కర్షకుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఎంతో భరోసా నింపింది. ప్రజాప్రతినిధులు, అధికారయంత్రాంగంతో కలిసి పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా, దుగ్గొండి మండలం అడవిరంగాప
తెలంగాణ ప్రభుత్వమన్నా, ఇక్కడి రైతులన్నా ప్రధాని మోదీకి అస్సలు నచ్చరని, అందుకే ఇక్కడ ఎంత నష్టం జరిగినా నయా పైసా సాయం చేయరని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.
అకాల వర్షం కారణంగా పంట నష్టాన్ని చవిచూసిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు భరోసానిచ్చారు. గురువారం ఆయన హెలీకాఫ్టర్ ద్వారా రావినూతల గ�
CM KCR సీఎం కేసీఆర్.. రైతు బాంధవుడని మరోమారు నిరూపితమైంది. వడగండ్ల వానలతో పంట నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతుల కన్నీటిని తుడిచారు. ‘అండగా నేనున్నా.. అధైర్యపడొద్దు’ అంటూ రైతులకు ముఖ్యమంత్రి కొండంత భరోసా ఇచ్చారు.
CM KCR | ఒళ్లు కాలిపోతున్న జ్వరంతో సైతం దెబ్బతిన్న పంటల పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత నిరాడంబరంగా, సాదాసీదాగా వ్యవహరించారు. రైతుల భుజంపై చేతులేసి ఆప్యాయంగా మాట్లాడారు.
సీఎం కేసీఆర్ తన పర్యటన ఆసాంతం రైతుల్లో భరోసా నింపేందుకు ప్రయత్నించారు. ప్రతి గ్రామంలోనూ రైతుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారితో కలిసి పొలాల్లో కలియ తిరుగుతూ.. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ : భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో జరిగిన నష్టంపై మండలాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో మంత్రి వరదలపై అన్నిశ�
ఎవరూ అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం పంట నష్టపోయిన రైతుకు న్యాయం లోపభూయిష్టంగా కేంద్ర ప్రభుత్వవ్యవసాయ విధానాలు ప్రకృతి వైపరీత్యాల నష్టంపై స్పందనేది? ఫసల్ బీమాతో కంపెనీలకు లాభం:వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రె�
Minister Niranjan Reddy | ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సారధ్యంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే�