Minister Jagdish Reddy | సూర్యాపేట జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటల(Crop Damage) వివరాలను యుద్ధప్రాతిపదికన సేకరించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish Reddy) అధికారులను ఆదేశించారు.
వారం రోజులుగా కురుస్తున్న వడగండ్ల వర్షాలకు జిల్లాలో 42,774 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ఉద్యాన వన, వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 35 వేల ఎకరాల్లో మామిడి పంట సాగవగా, 32 వేల ఎకరాల్లో మామిడి పంటకు నష్�
వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
ఈదురుగాలులతో కూడిన అకాల వడగండ్ల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదివారం ఈదురుగాలు వీచడంతోపాటు వర్షానికి వరి, మక్కజొన్న, మిర్చి తోటలు, మామిడితోటలు దెబ్బతిన్నాయి.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి, రైతులకు భరోసా కల్పి�
వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, అండగా ఉంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో యాళ్ల భాస్కర్ రెడ్డి, యాళ్ల భరత్ రెడ్డి, కొప్పెర �
రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న గాలివాన రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నది. బలమైన గాలులతో పాటు వడగండ్లు పడుతుండడంతో చేతి కొచ్చిన పంట దెబ్బతింటున్నది. కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిస
Minister Dayakar Rao | అకాల వర్షాలతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భరోసా ఇచ్చారు. జనగామ జిల్లాలో శనివారం వడగళ్ల వానతో పంటలు దెబ్బతినగా ఆదివారం మంత్రి క్షేత్రస్థాయి పంటలను పరిశీలిం�
CM KCR | రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్, చొప్పదండి సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు �
ఆదినుంచి అన్నదాతలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కార్ మరోసారి ఆదుకునేందుకు సిద్ధమైంది. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏ పంట నష్టపోయిన
కాల వర్షం పంటలను నేలమట్టం చేసింది.. పెట్టుబడి సొమ్ము, రైతుల కష్టాన్ని బూడిదపాలు చేసింది.. అపార నష్టాన్ని మిగిల్చింది.. రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ అన్నదాతల కష్టాన్ని అర్థం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తం�
ఇటీవల వడగండ్ల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.151.46 కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టం సర్వే దాదాపు పూర్తయింది. స్థానికంగా పర్యటించిన ఏఈవోలు రైతులవారీగా పంట నష్టం వివరాలను నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.28 లక్షల ఎకరాల్లో పంట నష్టం జ�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పర్యటన అనంతరం అధికారులు జిల్లాలో పంట నష్టం సర్వేలో వేగవంతం చేశారు. గ్రామాల వారీగా యుద్ధ ప్రాతిపదికన సర్వే చేస్తున్నారు. పంటల వారీగా జరిగిన నష్టాన్ని నమోదు చేస్తున్నారు.
వడగండ్లు మిగిల్చిన కడగండ్లతో కలతచెందిన కర్షకుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఎంతో భరోసా నింపింది. ప్రజాప్రతినిధులు, అధికారయంత్రాంగంతో కలిసి పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా, దుగ్గొండి మండలం అడవిరంగాప