ఇబ్బందుల్లో ఉన్నవారికి తక్షణమే కాస్తయినా సాయం అందితే వారికి ఎంతో సంతృప్తిగా ఉంటుంది. కష్ట సమయాల్లో కాకుండా ఆ తర్వాత చాలా రోజులకు అంతకన్నా ఎక్కువ సాయం చేసినా అది వారికి ఊరట కలిగించదు. అంతగా ఉపయోగపడదు కూడ�
ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువేనని, సర్కారు వెంటనే స్పందించి ప్రాజెక్టుల గేట్లు తెరిచి కాలువల ద్వారా పంటలకు సాగునీరు అందించాలని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశ�
Harish Rao | రాష్ట్రంలోని రైతాంగానికి రైతుబంధు ఇచ్చి మేలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
Harish Rao | రాష్ట్రంలో పంట నష్టం అంచనా వేసి ప్రతి ఎకరానికి రూ. 25 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడి.. రైతులకు భరోసా ఇవ్వాలని ఆయన అ�
Harish Rao | పంట రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకర్ల నుంచి వేధింపులు అధికమయ్యాయని, ఈ నేపథ్యంలో రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
MLA Mallaiah Yadav | పంట నష్టంపై(Crop damage) మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వా లని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్(MLA Mallaiah Yadav) డిమాండ్ చేశారు.
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పరిహారం ఇస్తామని ప్రకటించారు. కామ�
Harish Rao | అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారె
అకాల వర్షం రైతన్నను నిండా ముంచింది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో శనివారం రాత్రి దాదాపు రెండు గంటలపాటు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది.
మొన్నటి దాకా సాగు పండుగలా సాగింది. కానీ, నేడు ప్రశ్నార్థకంగా మారుతున్నది. పెద్దపల్లి జిల్లాలోని ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి ఉన్నది. డీ-83 కింద మంథని, ముత్తారం మండలాల్లో దాదాపుగా 10 �