వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ మండలం ఎల్లంల, పెంబర్తి, సిద్దెంకి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల �
మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం అకాల వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మండలంలోని శెట్పల్లి, అయ్యపల్లి, పర్మళ్ల, లింగంపేట గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిస�
అకాల వర్షం అన్నదాతకు నష్టం మిగిల్చింది. గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరితోపాటు మామిడి, మొక్క జొన్న, ఉద్యానం పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం అన్నదాతను దెబ్బతీసింది. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన మక్కలు కొట్టుకుపోయాయి. పెద్ద మొత్తంలో పంట తడిసిపోవడంతో రైతులు లబోదిబ�
రైతన్నపై ప్రకృతి కన్నెర్రచేసింది. చేతికొచ్చే వేళ పంటలను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేసింది. ఈదురుగాలులు, వడగండ్ల ధాటికి కోతకు వచ్చిన వరి గింజలు, మామిడి కాయలు నేలరాలగా, మక్కజొన్న, అరటి చెట్లు నేలవాలి నిం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం సాయంత్రం, మంగళవారం సాయంత్రం గాలిదుమారంతో కూడిన అకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. మామిడి, మొక్కజొన్న రైతులను కోలుకోకుండా చేసింది. పక్వానికి వచ్చిన మామిడి కాయలు నేలరాలాయ�
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దాంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలకు కూలడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
నిర్మల్ జిల్లాలోని నీలాయిపేట్కు చెందిన రైతు కోట రాజన్న తనకున్న ఐదెకరాల్లో నీరు లేక రెండున్నరెకరాల్లో పంట సాగు చేశాడు. ఉన్న రెండు బోర్లలో ఒకటి మోటర్ కాలిపోయింది. మరో దాంట్లో నీరు కొద్దికొద్దిగా వస్తు�
Yacharam | మండలంలో కరువు ఒక్కసారిగా కోరలు చాచింది. సకాలంలో సరిపడ వర్షాలు లేక పోవడంతో భూగర్భ జలాలు అడగుంటాయి. ఇప్పటికే మండలంలో చెరువులు కుంటలు ఎండి పోయాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన బీభ త్సం సృష్టించింది. శుక్ర, శనివారాల్లో కురిసిన వానకు మామిడికాయలు నేలరాలాయి, పంటలు దెబ్బతిన్నాయి, విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. ఇంటి పై కప్పు రేకులు లేచిపోయ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన అకాల వర్షం అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది. నిన్నామొన్నటి వరకు సాగునీరు అందించేందుకు తండ్లాడి పంటను కాపాడుకుంటే..
Shabad | షాబాద్ మండలంలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. శుక్రవారం కురిసిన వడగళ్ల వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్థంభాలు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పు రేకులు లే�
రాష్ట్రంలో బోగస్ విత్తనోత్పత్తి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని హాకాభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ములుగు జిల్లా వాజేడు, వె�