రైతన్నపై ప్రకృతి కన్నెర్రచేసింది. చేతికొచ్చే వేళ పంటలను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేసింది. ఈదురుగాలులు, వడగండ్ల ధాటికి కోతకు వచ్చిన వరి గింజలు, మామిడి కాయలు నేలరాలగా, మక్కజొన్న, అరటి చెట్లు నేలవాలి నిం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం సాయంత్రం, మంగళవారం సాయంత్రం గాలిదుమారంతో కూడిన అకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. మామిడి, మొక్కజొన్న రైతులను కోలుకోకుండా చేసింది. పక్వానికి వచ్చిన మామిడి కాయలు నేలరాలాయ�
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దాంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలకు కూలడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
నిర్మల్ జిల్లాలోని నీలాయిపేట్కు చెందిన రైతు కోట రాజన్న తనకున్న ఐదెకరాల్లో నీరు లేక రెండున్నరెకరాల్లో పంట సాగు చేశాడు. ఉన్న రెండు బోర్లలో ఒకటి మోటర్ కాలిపోయింది. మరో దాంట్లో నీరు కొద్దికొద్దిగా వస్తు�
Yacharam | మండలంలో కరువు ఒక్కసారిగా కోరలు చాచింది. సకాలంలో సరిపడ వర్షాలు లేక పోవడంతో భూగర్భ జలాలు అడగుంటాయి. ఇప్పటికే మండలంలో చెరువులు కుంటలు ఎండి పోయాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన బీభ త్సం సృష్టించింది. శుక్ర, శనివారాల్లో కురిసిన వానకు మామిడికాయలు నేలరాలాయి, పంటలు దెబ్బతిన్నాయి, విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. ఇంటి పై కప్పు రేకులు లేచిపోయ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన అకాల వర్షం అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది. నిన్నామొన్నటి వరకు సాగునీరు అందించేందుకు తండ్లాడి పంటను కాపాడుకుంటే..
Shabad | షాబాద్ మండలంలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. శుక్రవారం కురిసిన వడగళ్ల వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్థంభాలు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పు రేకులు లే�
రాష్ట్రంలో బోగస్ విత్తనోత్పత్తి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని హాకాభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ములుగు జిల్లా వాజేడు, వె�
Asifabad | పంటలకు ఇప్పటివరకు నష్టపరిహారం(Crop damage) అందలేదని సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట దిందా, కేతిని, చిత్తం గ్రామాలకు చెందిన 60 మందికి పైగా రైతు�
తమకు పంట నష్టపరిహారం అందలేదని, తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరుతూ బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామ రైతులు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్యను బుధవారం వేర్వేరుగా కలిసి విన్నవించుక
అకాల వర్షాలతో రైతులు విలవిల్లాడుతున్నారు. కళ్ల ముందే వడ్లు వరదలో కొట్టుకుపోతుండడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ, కొట్టుకుపోయిన వడ్లను దోసిళ్ల�
గతంలో ఎన్నడూలేని విధంగా ఖమ్మం జిల్లాను ఈసారి వరదలు ముంచెత్తడంతో బాధితులు విలవిల్లాడారు. ప్రకృతి ప్రకోపానికి ప్రజలు బలై 50 రోజులు గడిచిపోయాయి. అయితే వారిని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ�